మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
తిరుమల యాత్రగైడ్
దర్శనం ప్రసాదం
మొక్కులు విరాళాలు
బస భోజన సౌకర్యం
ప్రయాణం దర్శనీయ స్థలాలు
ధర్మ ప్రచార ప్రాజెక్టుల సమాచారం
సందేహాలు సమాధానాలు
టీటీడీ న్యూస్.కామ్
ఆధ్యాత్మిక జ్ఞానధార
టీటీడీ చరిత్ర
నోటీసు బోర్డ్
ఎస్వీభక్తి చానల్ లో నేడు
టీటీడీలో ముఖ్యమైన ఫోన్ నెంబర్లు
నిత్య సూక్తి సంపద
భక్తుల కోసం
 
 
ఉత్సవం
 
 
పరిశీలనాత్మక కథనం
 
 
(ఇటీవల కాలంలో ప్రచురితమైన ముఖ్యమైన వార్తలు)
 
పరిశీలనాత్మక కథనం
విఐపిలూ ! సామాన్యులుగానే రండి
బ్రహ్మోత్సవాలకు విచ్చేయనున్న లక్షలాదిమంది సామాన్య భక్తులకు దృష్టిలో వంచుకుని విఐపిలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం సా«ధ్యంకాదని టిటిడి ఇఓ కృష్ణారావు ప్రకటించారు. ఆదివారం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై ఆయన ప్ర ..
పూర్తి కథనం
టీటీడీ మాజీ ఇంజనీరు ఇంట్లో ఏసీబీ పోదాలు
టీటీడీ మాజీ ఇంజనీరు సనత్కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదులపై అధికారులు సోదాలు నిర్వహించి రూ. 3 కోట్ల విలు ..
పూర్తి కథనం
సమిష్ఠిగా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
ఈనెల నుంచి 11 నుంచి 19 వ తేదీ వరకు జగరనున్న శ్రీవారి సాలకట్ల బ్రహోత్సవాలపై టిటిడి ఈవో కృష్ణారావు శనివారం సమీక్షించారు. స్థానిక అన్నమయ్య భవన్ అతిథి గృహంలో టిటిడి , ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశమయ్యార ..
పూర్తి కథనం
టిటిడి అధికారి , ఉద్యోగిని మధ్య వివాదం
టిటిడి ఆరోగ్యశాఖాధికారి , ఓ ఉద్యోగిని మధ్యవివాదం... తిరుమలలోని ఆశాఖ కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్తతకు దారితీసింది. టిటిడిలో ఎంపీడబ్ల్యూగా పనిచేస్తున్న సులోచన , తనను హెల్త్ ఆఫీసర్ విజయలక్ష్మి వేధిస్ ..
పూర్తి కథనం
శ్రీవారి ఆలయం ముందు భక్తుల నిరసన
శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద భక్తులు శనివారం తెల్లవారు జామున ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం భద్రతా వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపింది. పొర్లుదండాలు(అంగ ప్రదక్షిణ) పెట్టేందుకు 70 మంది భక్తులు సుపథం వద్దకు ..
పూర్తి కథనం
తిరుమల జేఈవో భాస్కర్ బాధ్యతల స్వీకరణ
టీటీడీ తిరుమల జేఈవోగా కే.భాస్కర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ప్రత్యేకాధికారిగా పనిచేసిన ధర్మారెడ్డి బదిలీ అయిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్గ ..
పూర్తి కథనం
నువ్వెవరవయ్యా బాబూ!
తిరుమల.. ఉదయం 11 గంటలు... శీఘ్రదర్శనం క్యూలైన్... 'ఆలయంలో వసతులూ అవి ఎలా ఉన్నాయండీ..?' కృష్ణాజిల్లా యాసతో ప్రశ్నలాంటి పలకరింపు... ఆప్యాయత చిలకరింపు..చెప్పేవాళ్లు చెబుతున్నారు. 'నువ్వెవరవయా బాబూ? ఇన్న ..
పూర్తి కథనం
తిరుమలలో కూలిన భారీ వృక్షం
తిరుమలలో ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ బస చేయనున్న శ్రీ పద్మావతి అతిథి గృహానికి అతి చేరువలో ఉదయం 10.15 గంటలకు ఓ భారీ వృక్షం కూకటివేళ్లతో సహా పెకలించుకుని నేలకూలింది. మధ్యాహ్నం 12.55 గంటలకు ప్ ..
పూర్తి కథనం
సురేష్ కుటుంబానికి చిరంజీవి పరామర్శ
తిరుపతిలో ఆరు రోజుల కిందట టీటీడీ ఉద్యోగి సురేష్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన కుటుం బాన్ని బుధవారం సాయంత్రం పీఆర్పీ అధినేత, స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి పరామర్శించారు. తిరుమల నుంచి నేరుగా ఆయన ..
పూర్తి కథనం
ప్రజాప్రాతినిధ్యం లేకుండా తితిదే మండలి సరికాదు
తితిదేలో ప్రస్తుతమున్న బోర్డు స్థానంలో నిర్దిష్ట ప్రాధికార మండలి (స్పెసిఫైడ్ అథారిటీ)ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్కు చెందిన పి.సతీష ..
పూర్తి కథనం
తిరుమలలో ఎలుగుబంటి
తిరుమలలో మూడు రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోంది. శ్రీవరాహస్వామి అతిథి భవనం-2 ఎదురుగా ఉన్న బాట గంగమ్మ ఆలయంలోకి సాయంత్రం పూట వస్తోంది. దీనిని చూసిఆలయ అర్చకులు అక్కడి నుంచి పారిపోతున్నారు. మంగళవారం సాయంత్ర ..
పూర్తి కథనం
నన్నే టార్గెట్ చేయడం ఎంతవరకు సబబు?
'మా ఇలవేల్పు శ్రీవేంకటేశ్వరస్వామి వారు. అందుకే నా పేరు కూడా ఆకేపాటి వెంకట ధర్మారెడ్డి. ఆ వెంకన్న సాక్షిగా..సురేష్ మరణానికి నాకెలాంటి సంబంధం లేదు. నా ప్రియ శిష్యుడు సురేష్ ఆత్మహత్యా ఘటన నన్నెంతో కలచి ..
పూర్తి కథనం
ఆర్జితులపై చర్యలకు రంగం సిద్ధం
ఆర్జితం కుంభకోణంలో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్న 45 మందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి రోశయ్య యథాతథంగా ఆమోదించారు. బాధ్యులపై చర్యలు తీసుక ..
పూర్తి కథనం
ధర్మారెడ్డి బదిలీతో టిటిడి ఉద్యోగుల ఆందోళణ విరమణ
తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డిని బదిలీ చేయడంతో టిటిడి ఉద్యోగులు సోమవారం తమ ఆందోళణ విరమించారు. టిటిడి ఉద్యోగి సురేష్్ ఆత్మహత్య నేపథ్యంలో నాలుగు రోజులుగా వీరు టిటిడి పరిపాలనా భవనం వద్ద ఆందోళన నిర ..
పూర్తి కథనం
భవిష్యత్తు పోరాటాలకు సిద్దంకండి
తితిదేలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిషత్తు పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్ ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చారు. మహతి కళాక్షేత్రంలో రెండు రోజులుగా ..
పూర్తి కథనం
రేపు తిరుమలలో ప్రధాని పర్యటన
ప్రధాని మన్మోహన్సింగ్ బుధవారం జిల్లాకు రానున్నారు. మన్నవరం ప్రాజెక్టు, అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. శ్రీవారిని కూడా దర్శించుకుంటారు. ప్రధాని పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయం అటకెక్కనుందా..?
అనంత వివాదాల మయంగా మారిన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం కొనసాగింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. హైకోర్టు ఉత్తర్వులతో ఈ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. తాజాగా భారత పురావస్తుశాఖ (ఏఎస్ఐ) ఇచ్చిన నివేదిక కీలకం ..
పూర్తి కథనం
అవినీతిపరులను తరిమికొట్టండి
ప్రపంచంలో వాటికన్ సిటీ తర్వాత పెద్దదైన ధార్మిక సంస్థ టీటీడీ నుంచి అవినీతిపరులను తరి మికొట్టాలని మాజీ ఎంపీ మధు (సీపీఎం) పిలుపునిచ్చారు. ఆ దేవుడి ఔన్నత్యాన్ని కార్మికులు కాపాడుతూ, భక్తుల సేవే పరమావధిగా ..
పూర్తి కథనం
మృత్యుంజయుడు
అతడి పేరు శ్రీనివాస్. ఏడుకొండలపై ఉన్న శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమల వచ్చాడు. స్వామికి తలనీలాలు సమర్పించుకుని కాలిబాటలో తిరిగి వెళ్తూ..అవ్వాచారికోన వద్ద లోయలో పడిపోయాడు. దేవుడిమీదే భారం వేసి.. ఆరురోజు ..
పూర్తి కథనం
ధర్మారెడ్డిని సాగనంపాల్సిందే!
టీటీడీ ఉద్యోగి సురేష్ మృతదేహంతో టీటీడీ పరిపాలన భవనం వద్ద పెద్దఎత్తున ధర్నా చేసిన టీటీడీ ఉద్యోగులు రెండోరోజు కూడా విధులను బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. సురేష్ మృతికి కారణమైన తిరుమల ప్రత్యేకాధికారి ..
పూర్తి కథనం
1న ప్రధాని పర్యటన ఖరారు
ఇప్పటి వరకు ఆరుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రధాని మన్మోహన్సింగ్ పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఒకటో తేదీన ఆయన జిల్లాకు వస్తున్నట్లు పీఎం కార్యాలయం నుంచి శుక్ర వారం కలెక్టరేట్కు ఫ్యాక్స్ అందింది. దీంతో ..
పూర్తి కథనం
సురేష్ మృతితో నాకెలాంటి సంబంధం లేదు: ధర్మారెడ్డి
శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన సురేష్ చాలా నిజాయితీగా పనిచేసేవాడని, అత ని మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల అవినీతితో అతనికి ..
పూర్తి కథనం
టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య
తిరుమల-తిరుపతి దేవస్థానంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వి.ఎం.సురేష్ శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి వేధింపులు తట్టుకోలేకే సురేష్ ఆత్మహత్య చేసుకున్ ..
పూర్తి కథనం
నాకా అర్హత ఉందిః ఆదికేశవులు
తనకున్న అర్హత మేరకే గురువారం రాత్రి శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశం చేశానని టిటిడి మాజీ ఛైర్మన్ డి.కె ఆదికేశవులు ఓ ప్రకటనలో తెలిపారు. టిటిడి పాలకమండలి పదవీకాలం ఆగష్టు 24 వ తేదీన ముగిసింది. టిటిడిని ప్ర ..
పూర్తి కథనం
బాలమురళికీ తప్పలేదట!
ప్రపంచం మెచ్చిన స్వరసాగర చక్రవర్తి మంగళంపల్లి బాలమురళీకృష్ణకూ తిరుమల దేవస్థానంలో భక్తుడిగా పాట్లు తప్పలేదట. ఈ విషయం ఆయనే గురువారం చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. 'మా కుటుంబమంతా ఎంతోకాలంగా శ్రీ వేంకటేశ్వరస్ ..
పూర్తి కథనం
తగ్గని ఆదికేశవుని దర్పం
టిటిడి పాలకమండలి పదవీకాలం ముగిసినా మాజీ చైర్మన్ ఆదికేశవులు దర్పం తగ్గలేదు. బుధవారం రాత్రి మహద్వార ప్రవేశంతో ఆయన మరోసారి వివాదాలకు కేంద్రబిందువయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగిన పాలకమండలి పదవీకాలం మంగళవారం ..
పూర్తి కథనం
ప్రధాని పర్యటన దాదాపు ఖరారు
ఈనెల 31వ తేదీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ పర్యటన దాదాపు ఖరారైందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. తిరుపతి పద్మావతీ అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 3 ..
పూర్తి కథనం
ముగ్గురు అధికారులతో టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పెసిఫైడ్ అథారిటీ అమల్లోకి వచ్చింది. ముగ్గురు ఉన్నతాధికారులతో అథారిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రమణాచారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ..
పూర్తి కథనం
తితిదేను ప్రక్షాళన చేయాలి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలనావ్యవహారాలు చూడటానికి రాష్ట్రప్రభుత్వం నిర్దిష్ట అధికార సంఘాన్ని (స్పెసిఫైడ్ అథారిటీని) ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా.. ఆ సంఘానికి పూర్తిస్థాయి అధికారాలచ్చి, ఒక గడువు ..
పూర్తి కథనం
2006 నుంచి అక్రమాలపై విచారణ జరపాలి
తిరుమల ,తిరుపతి దేవస్థానంలో 2006 నుంచి పాలకమండళ్ల ఛైర్మన్ల పాలన , టికెట్ల విక్రయాలు , కాంట్రాక్టు పనులపై సమగ్ర విచారణ జరపాలని పాలకమండలి చైర్మన్ డీకే ఆదికేశవులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్క్లబ ..
పూర్తి కథనం
కరుణాకర్ దీక్ష భగ్నం
తిరుపతిలో నాలుగు రోజులుగా టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్రెడ్డి చేపట్టిన నిరశన దీక్షను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. మధ్యాహ్నం సమయంలో కుర్తాళం పీఠాధిపతి సూచనతో ఆయన తన దీక్షను విరమించార ..
పూర్తి కథనం
ఇక 'ప్రత్యేక'పాలన
తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్లింది. తితిదేని ప్రత్యేక పాలనలోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. నిర్ణయమైతే తీసుకుంది గానీ.. రాత్రి తొమ్మిదిన్నర గంటలవరకు ఉత్తర్వులు వెలు ..
పూర్తి కథనం
ఇక సెలవు
నిరంతర వివాదాలు. అంతర్గత గొడవలు. రెండేళ్ల నుంచి ఇలా ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో కెక్కిన టీటీడీ పాలక మండలి పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. దర్శనాల విషయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ పాలక మండలి అపప్రద మ ..
పూర్తి కథనం
టీటీడీ ప్రత్యేక అథారిటీ చైర్మన్ ఎవరో?
టీటీడీప్రత్యేక అథారిటీ చైర్మన్ నియామకంపై పితలాటకం ఏర్పడింది. ప్రత్యేక అథారిటీ చైర్మన్ బాధ్యతలను నిర్వహించాల్సిందిగా సీఎం రోశయ్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీప్రసాద్ను కోరగా ఆయన ఆసక్తి చూపించడం ల ..
పూర్తి కథనం
కరుణ దీక్ష భవిష్యత్తు ఏమిటి?
మొన్నటి వరకు ఏ కార్యక్రమం చేపట్టినా తనదైన ముద్రతో అబ్బా...అనిపించిన కరుణాకరరెడ్డి నిజం కోసం చేస్తున్న నిరాహారదీక్ష విషయంలో సఫలం అవుతారా..? ఆయన ఆశించిన ప్రయోజనాన్ని సాధిస్తారా..? గత నాలుగు రోజులుగా జర ..
పూర్తి కథనం
టిటిడి అక్రమార్కులపై వేటు
టిటిడి ఆర్జిత సేవా టిక్కెట్ల వ్యవహారంలో అక్రమాలకు బా«ధ్యులైన ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధమైంది. ఉద్యోగులతోపాటు , విజిలెన్స్ నివేదికలో తప్పుబట్టిన ముగ్గురు పాలకమండలి సభ్యులపై క్రిమినల్ కేసుల నమోదుక ..
పూర్తి కథనం
నేడు టీటీడీ పాలక మండలి సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం సోమవారం జరగనుంది. ప్రస్తుత పాలక మండలికి పదవీకాలం రీత్యా ఇదే చివరి సమావేశం. చైర్మన్ ఆదికేశవులు అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్లో పాలనాపరమైన అంశాలపై చర్చిం ..
పూర్తి కథనం
మూడోరోజుకు చేరిన కరుణదీక్ష
తాను టీ టీడీ చైర్మన్గా అవినీతికి పాల్పడినట్లు వచ్చి న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాల న్న డిమాండుతో తిరుపతిలో కరుణాకరరెడ్డి చేపట్టిన నిరవధిక దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన్ను ప ర ..
పూర్తి కథనం
'కరుణ'దీక్ష .. రెండో రోజు
టీటీడీ చైర్మన్గా తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భూమన కరుణాకరరెడ్డి చేపట్టిన నిరవధిక నిరహార దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కూడా భూమన నిరహార దీక్షకు స ..
పూర్తి కథనం
భూమన నిరశన ప్రారంభం
దేవుని సన్నిధి కళంకితం కాకూడదు. కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదు. పరిపూర్ణమైన ఆత్మశుద్ధితో స్వామి వారిని ప్రజల చెంతకు తీసుకెళ్లాను. అంతే తప్ప నేను టీటీడీ చైర్మన్గా ఉన్న కాలంలో ఎలాంటి అవి ..
పూర్తి కథనం
బడుగులమనే బలి చేశారు..
బడుగులమనే తమను దోషులుగా చిత్రీకరించారని టిటిడి పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం.అంజయ్య, ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో పలు రకాల స్కాంలు జరిగాయని..వాటిని వదిలి చాకలి, మాదిగ కులాలకు చెందిన తమపై ప ..
పూర్తి కథనం
తితిదే బోర్డు సమావేశం 23కి వాయిదా
తితిదే ప్రస్తుత బోర్డు తుది సమావేశం ఈనెల 23కి వాయిదాపడింది. ఇదివరకు 19న నిర్వహించాలని భావించారు. ఆర్జిత సేవల కుంభకోణంపై రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంటు శాఖ ప్రభుత్వానికి అందించిన నివేదికలోని కొన ..
పూర్తి కథనం
తితిదే పవిత్రతను మంటగలిపారు: బాబు
చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తితిదే పవిత్రతను మంటగలిపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పాలకమండలిని రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రంగా మార్చి, నాస్తికులను ని ..
పూర్తి కథనం
ఇద్దరే ఉన్నారనడం మహాపరాధం
తిరుమలలో ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణంపై విజిలెన్స్ నివేదిక కలకలం సృష్టించింది. విషయం వెలుగులోకి రావడంతో, ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా వివరణలు ఇచ్చుకునే పనిలో పడ్డారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ ఆదికేశవుల ..
పూర్తి కథనం
ఏడు కొండలు 70 మంది దొంగలు
పాలక మండలి సభ్యు లు, వారి వ్యక్తిగత కార్యదర్శులు, టీటీడీ అధికారులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రైవేటు సిబ్బంది... ఇలా ఒక్కరేమిటి! ఆర్జిత చోరుల్లో ఎందరో ఉన్నారు! స్వామి వారి సేవలను సొంతానికి సొమ్ము చేసుకున్న ..
పూర్తి కథనం
అంతర్జాలంలోనే.. అమ్మేస్తున్నారు!
అర్ధరాత్రి.. ఆర్జిత సేవా టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్న కొండంత ఆశతో పలువురు భక్తులు అంతర్జాలాలకు(ఇంటర్నెట్) అతుక్కుపోయారు. అర్చన, తోమాల సేవల టిక్కెట్లు ఎప్పుడు విడుదలవుతాయా.. అని ఎదురుచూస్తున్నారు. ఇం ..
పూర్తి కథనం
వామ్మో..పులి!
శేషాచల అడవుల్లో చిరుతల సంచారం అధికమైంది. కొన్ని రోజులుగా శ్రీవారి భక్తులకు ఆటంకం కలిగిస్తూ భయబ్రాంతులకు గురిచేసిన రెం డు చిరుతలలో ఒకటి అటవీశాఖాధికారులు పన్నిన వలలో చిక్కుకోగా మరొకటి శేషాచల అడవుల్లోనే ..
పూర్తి కథనం
ఆర్జిత చోరులు.. ఆ ముగ్గురు!
వెంకన్న సేవల టికెట్లతో వ్యాపారం చేసిన వారి గుట్టు రట్టయింది. పాలక మండలిలోని ముగ్గురు సభ్యులు డబ్బు కోసం పడిన కక్కుర్తి, కొందరు అధికారుల సహకారం, అప్పటి కార్యనిర్వహణాధికారి కేవీ రమణాచారి అలసత్వం, ఆశ్రిత ..
పూర్తి కథనం
వడ్డించేవారేరి వడ్డికాసుల వాడా !
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) 35 ఏళ్ళుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకానికి నిధులు పుష్కలంగా వున్నప్పటికీ సిబ్బంది కొరత కారణంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. తిరుమల ..
పూర్తి కథనం
పట్టపగలే చిరుతపులి సంచారం
తిరుమల నడకమార్గంలో ఆడ చిరుతపులి భక్తులను హడలెత్తిస్తోంది. ఇప్పటివరకు ఏడవ మైలు సమీపంలోనే సంచరిస్తున్న చిరుత తాజాగా ఆదివారం సాయంత్రం తిరుమలకు అత్యంత సమీపంలోని 63వ మలుపు ఆనుకుని చిరుతపులి తిరుగాడింది. ర ..
పూర్తి కథనం
మహాత్ముల కృషి ఫలితాలను విస్మరించరాదు
మహాత్ముల కృషి ఫలితంగానే 64వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తితిదే పాలకమండలి అధ్యక్షుడు ఆదికేశవులు పేర్కొన్నారు. తితిదే పరిపాలనా భవనం వెనుక ఉన్న బహిరంగ క్రీడామైదానంలో ఆదివారం జరిగిన స్వాతం ..
పూర్తి కథనం
తిరుమల టు తిరుపతి సైకిల్ యాత్రకు బ్రేక్
పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బ్రేకులు లేని సైకిల్పై సాహస యాత్ర చేపట్టిన యువకుడికి ఆదివారం తిరుమలలో చేదు అను భవం ఎదురైంది. తమిళనాడు రాష్ట్రం మహా బలిపురానికి చెందిన కుమార్ కుటుంబ సభ్యు లత ..
పూర్తి కథనం
తిరుమలలో అధికారుల గదులు అద్దెకు!
తిరుమలలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. శ్రీవారి ఆర్జితం టికెట్ల కుంభకోణంతో టీటీడీ సతమతమవుతోంది. తాజాగా ట్రాన్జిట్ అకామిడేషన్ (అధికారుల వి«ధి నిర్వహణ) కోసం కేటాయించిన గదులు కూడా బాడుగకు క ..
పూర్తి కథనం
ఒత్తులు ఆరిపోతున్నాయ్ ... !
ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చే టిటిడి ఇంట్లో ఆరిపోయే దీపాన్ని మరిచిపోయింది. శ్రీనివాసుని ఇష్టసఖి అలిమేలు మంగమ్మకు నివేదన చేసే హారతులు నిమిషాలలో ఆరిపోతున్నాయి. ఈ ..
పూర్తి కథనం
కొనసాగుతున్న అన్వేషణ
శేషాచల కొండల పరిధిలోని తిరుమల అటవీ ప్రాంతంలో చిరుత పులుల సంచారంపై అటవీశాఖ అన్వేషణ కొనసాగుతోంది. నిత్యం రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు వాటి జాడకోసం పరిశీలన జరుపుతున్నారు. శుక్రవారం కూడా అటవీశాఖ విజిలెన ..
పూర్తి కథనం
నేతలకన్నా రాజుల పాలనే మిన్న
ప్రస్తుత రాజకీయ నాయకులకన్నా.. నాడు రాజులే నాణ్యమైన పరిపాలన అందించారని కృష్ణదే వరాయ అభిప్రాయపడ్డారు. అలాంటి రాజు లకు సహకారం కూడా మెండుగా ఉండేదని చెప్పారు. 500 ఏళ్ల కిందట అలాంటి సుపరి పాలన అందించి.. నే ..
పూర్తి కథనం
వీఐపీల కోసం సాధారణ భక్తులను ఆపడమా?
శ్రీవారి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులను వీఐపీల కోసం ఎందుకు ఆపుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పత్రికల్లో వస్తోన్న కథనాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు గతంలో ఆదేశించగా, శుక్రవారం ప్రభుత్వం వివరణ ..
పూర్తి కథనం
తిరుమల శ్రీవారి ఆలయంలో చెఱపు అన్నప్రసాదాల తయారీకి స్వస్తి
తిరుమలలో ఆలయంలో భక్తుల చెల్లింపులతో తయారుచేసే చెఱపు అన్నప్రసాదాల తయారీని నిలిపేశారు. ఈ మేరకు టిటిడి ఈవో కృష్ణారావు తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు ఆదేశాలు జారీచేశారు. చెఱపు టిక్కెట్లను గురువారం నుంచ ..
పూర్తి కథనం
టిటిడి ఉద్యోగులపై చర్యలు చట్టవిరుద్ధ : హైకోర్టుకు ఫిర్యాదు
ఏకసభ్య కమీషన్ నివేదిక ఆధారంగా టిటిడి ఉద్యోగులపై క్రమశిక్షణాచర్యలు టిటిడి ఉద్యోగుల సేవల నిబంధనలకు విరుద్ధమనే ఫిర్యాదుతో గురువారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. సాధారణ క్రమశిక్షణాచర్యలు నిర్ధారించే 665 ..
పూర్తి కథనం
ఎమ్మెల్యే సిఫార్సులకు విలువ ఇవ్వండి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఎమ్మెల్యేలు పంపుతున్న సిఫార్సు లేఖలకు విలువనిస్తూ సత్వరమే పరిష్కరించాలని శాసనసభ హక్కుల కమిటీ చైర్మన్ మహిధర్రెడ్డి కోరారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో గురువా ..
పూర్తి కథనం
నడకదారిలో ఆడ చిరుత పులి
తిరుమల నడకదారిలో మరో చిరుత పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గురువారం గుర్తించిన పాద ముద్రల ఆధారంగా చిరుత పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. రాత్రి వేళల్లో గ ..
పూర్తి కథనం
తిరుమల 35వ రోడ్డు మలుపు వద్ద చిరుత సంచారం
తిరుమల కాలిబాట 35వ రోడ్డు మలుపువద్ద మరోచిరుత పులి సంచరిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఆ పరిసర ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అక్కడ ఉన్న సిబ్బంది అధికారులకు తెలియజేశారు. దీనిని అటవీ అధికారుల ..
పూర్తి కథనం
సహస్ర కలశాభిషేకంలో వృద్ధ దంపతులు
ముంబయికి చెందిన ఓ వృద్ధ దంపతుల నాలుగేళ్ల నిరీక్షణ ఫలించింది. చైర్మన్ పీఎస్ చొరవతో వారు బుధవారం సహస్ర కలశాభిషేకం సేవలో స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దర్శనానంతరం చైర్మన్ ..
పూర్తి కథనం
ఆ పదవిపై ఆసక్తి లేదు: జీఎంఆర్
టీటీడీ చైర్మన్ పదవి పట్ల తనకు ఆసక్తి లేదని జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు(జీఎంఆర్) తెలిపారు. టీటీడీ చైర్మన్ పదవికి జీఎంఆర్ పేరును సర్కారు పరిశీలిస్తోందంటూ ఆంధ్రజ్యోతిలో బుధవారం ప్రచుర ..
పూర్తి కథనం
జూబ్లీహిల్స్ స్థలం.. గోవిందా!
అది హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి ప్రాంతం. అలాంటి చోట తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే భూమి కబ్జాదారుల పరమైంది. అసలు తమకు అక్కడ భూమి ఉన్న విషయం ..
పూర్తి కథనం
రూ.81 లక్షల పీఎఫ్ హాంఫట్
టీటీడీలో భద్రతా చర్యలు చేపడుతున్న ప్రయివేట్ సెక్యూరిటీ సిబ్బంది ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్)కే భద్రత కరువైంది. ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ కోసం కొంత మొత్తాన్ని ఆయాప్రయివేట్ స ..
పూర్తి కథనం
ముగిసిన ఆర్జితం దర్యాప్తు
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగి సింది. టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్లో అనేక అవకతవకలు జరిగిన విషయం వాస్తవమేనని దర్యాప్తు అధికారులు ధ్రువీకరి ..
పూర్తి కథనం
డిప్యుటేషన్ పదవులు ఎంపిక .... ?
ఓవైపు ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు ఈవో కృష్ణారావు వారితో చర్చలు ఆపలేదు. చర్చిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అనుమతించిన డిప్యూటీ ఈవో పోస్టు ఎంపిక ప్రక్రియను మాత్రం ఆపకుండా నడిపించేస్తున్నా ..
పూర్తి కథనం
ట్రాప్బోన్లను పరిశీలించిన వైల్డ్లైఫ్ చీఫ్ వార్డెన్
తిరుమల నడక దారిలో ఇద్దరు చిన్నారులపై దాడిచేసి గాయపరచిన చిరుతను బంధించడానికి ఏర్పాటుచేసిన ట్రాప్ బోన్లను చీఫ్ వైల్డ్లైఫ్్ వార్డెన్ వి.కె మల్హోత్రా , శ్రీశైలం నుంచి వచ్చిన నిపుణుడు ఎసీఎఫ్ తులస ..
పూర్తి కథనం
ఆ వివరాలు ఇస్తేనే... తుది నివేదిక
ఆర్జితం కుంభకోణంలో విజిలెన్స్ అధికారులు రెండు కొత్త కోణాలను కనుగొన్నారు. కొంతమంది రెండు మూడు సేవల టికెట్లకోసం ఒకే డీడీ తీసి పంపుతారు. అలా వచ్చిన డీడీలనుంచి అసలు వ్యక్తులకు ఒక సేవ మాత్రమే కేటాయించి , ..
పూర్తి కథనం
పులిని చూసి జింక వాత
అధికారుల తీరు చూస్తుంటే పులిని చూసి..జింకకు వాత పెడుతున్నట్లుగా ఉంది. చిరుతను పట్టుకోలేక ... జింకల పార్కును తొలగిస్తామనడం ఎంతవరకు సబబని కొందరంటున్నారు. రేపు జింకలను తరలించాక .. చిరుత రాకుండా ఉంటుందా ? ..
పూర్తి కథనం
ఆర్జితం దర్యాప్తు నిలుపుదలకు డబ్బు ఎర చూపారనేది అవాస్తం ః దినేష్్రెడ్డి
తిరుమల ఆర్జితం కుంభకోణాన్ని మరుగుపరిచేందుకుగాను రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంటుకు పెద్ద మొత్తంలో డబ్బు ఎర జూపారంటూ వచ్చిన వార్తలను ఆ శాఖ కొట్టివేసింది. తిరుమల దేవస్థానంలో వివి«ధసేవా టికెట్ల విక్ర ..
పూర్తి కథనం
సీఎం చెంతకు విజిలెన్స్ విచారణ
తిరుమలేశుని ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణంపై కొనసాగుతున్న విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ మధ్యస్తం ముఖ్యమంత్రి రోశయ్య చెంతకు చేరింది. ఈ కేసులో తమను ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ముగ్ ..
పూర్తి కథనం
టీటీడీకి కొత్త బోర్డు లేనట్టే!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొంత కాలంపాటు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లనుందా!? కొత్త పాలక మండలి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోందా!? టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన ..
పూర్తి కథనం
వ్యక్తిగత కార్యదర్శుల వివరాలు తెలపండి
ఆర్జితం కుంభకోణం కేసు కొత్త మలుపు తిరుగుతోంది. వ్యక్తిగత కార్యదర్శుల వివరాలు తెలియజేయాలంటూ ముగ్గురు బోర్డు సభ్యులకు సోమవారం నోటీసులు ఇచ్చారు. ఐతే... మిగిలిన సభ్యలకూ రెండు మూడు రోజుల్లో నోటీసులు ఇవ్వను ..
పూర్తి కథనం
ఈ దాడులెందుకు జరుగుతున్నాయి!
'పుట్టలో వేలెడితే కుట్టనా' చీమలు ఈ మాటలు అన్నట్లు మనం కథల్లో చదువుతున్నాం. మరి చిరుత పులులు, క్రూరమృగాలు తిరిగే చోటికి జనంపోయి, వాటి సంచారానికి అవాంతరం కలిగిస్తే అవి దాడిచేయవా? మృగాలు నివసించే ప్రాంతా ..
పూర్తి కథనం
'ఆర్జిత' అవకతవకలపై సిట్ వేయండి
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాల్లో అవకతవకలపై విచారణకు ప్రత్యేకపరిశోధన బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయాలని సీఐడీ అదనపు డీజీని సోమవారం హైకోర్టు ఆదేశించింది. కేవలం ఈకోర్టు ప్రస్తావించిన అంశాలకే పరిమ ..
పూర్తి కథనం
టీటీడీ అక్రమాలపై పోరుబాట
టీటీడీలో అవినీతి అరికడదాం, ఆలయ ఔనత్యాన్ని కాపాడుదాం.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఏడో తేదీన పోరుబాట సాగిస్తున్నట్లు టీడీఎల్పీ ఉపనేత గాలి ముద్దు కృష్ణమనాయుడు తెలిపారు. తిరుపతిలో సోమవా ..
పూర్తి కథనం
మెట్ల మార్గంలో మరోసారి చిరుత దాడి
నాలుగు రోజుల వ్యవధిలోనే తిరుమల భక్తులు మరోసారి చిరుత బారిన పడ్డారు. శనివారం అర్థరాత్రిన జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు... అనంతపురం జిల్లా పెంచలపాడుకు చెందిన లక్ష్మీ ..
పూర్తి కథనం
శ్రీవారి ఆభరణాలు భద్రం: కమిటీ
శ్రీవారి ఆభరణాలన్నీ పదిలంగానే ఉన్నాయని శాసనసభ హామీల కమిటీ వెల్లడించింది. తితిదేలో హామీల అమలు విషయమై తిరుపతి పద్మావతి అతిథిగృహంలో బుధవారం హామీల కమిటీ తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించింది. అనంతరం కమిట ..
పూర్తి కథనం
విజిలెన్సు దాడులపై చైర్మన్కు మొరపెట్టుకున్న సభ్యులు
విజిలెన్సు ఎన్ఫోర్సుమెంటు అధికారులు , సిబ్బంది అతిగా ప్రవర్తిస్తూ తమను , తమ సంబంధీకులను వేధిస్తున్నారంటూ టిటిడి పాలకమండలి సభ్యులు కొందరు చైర్మన్ ఆదికేశవులకు మొరపెట్టుకున్నారు. ఒకరిద్దరు ఫోన్ ద్వార ..
పూర్తి కథనం
తిరుమలలో నిరసన, దీక్ష లేవు
టీటీడీలో అక్రమాలు, అవకతవకలకు నిరసనగా తిరుమల కొండపై తలపెట్టిన నిరాహార దీక్ష చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయమై స్వయం నియంత్రణలు విధించుకుంది. తిరుమల కొండపై రాజకీయ కార్యక్రమాలు నిర్వహిం ..
పూర్తి కథనం
టీటీడీకి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ షాక్
వరుస వివాదాలతో సతమతమవుతున్న టీటీడీ అధికారులకు శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మరొక షాక్ ఇచ్చింది. ఈనెల జరిగిన పాలకమండలి సమావేశంలో ఐటెమ్ నెంబర్ 25 ద్వారా ధర్మప్రచార పరిషత్లో డెప్యూటీ ఈవోలు, ..
పూర్తి కథనం
'సేవ'ను సొమ్ముచేసుకొని..!
కంచే చేను మేసింది. ధర్మాన్ని కాపాడతామని ప్రమాణం చేసిన తితిదే పాలకమండలి సభ్యులే అధర్మానికి తెగబడ్డారు. సేవా టికెట్లను విచక్షణా రహితంగా దళారుల చేతుల్లో పెట్టారు. ఈ కుంభకోణంలో ముగ్గురు పాలకమండలి సభ్యుల ప ..
పూర్తి కథనం
ఆర్జితం దర్యాప్తుపై రగిలిన బోర్డు సభ్యులు
తిరుమల శ్రీవారి ఆర్జితం టిక్కెట్ల కుంభకోణం విచారణ శుక్రవారం అనూహ్య మలుపు తిరిగింది. విజిలెన్స్ అధికారులు కొందరు పాలకమండలి సభ్యుల వ్యక్తిగత కార్యదర్శులను విచారించారు. ముగ్గురు పాలకమండలి సభ్యులను కూడా ..
పూర్తి కథనం
వెంకన్న ఆభరణాలు మూడువేల పైచిలుకే
బంగారు వజ్ర , వైఢూర్య , మరకత మాణిక్య ఆభరణాలు ««ధరించి నిత్యం భక్తకోటిని కటాక్షిస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని అలంకరించే ఆభరణాలన్నీ దాదాపుగా వందశాతం నాణ్యత కలిగినవేనని నిపుణులు నిర్ధారించా ..
పూర్తి కథనం
వెంకన్నా మాపై దయపెట్టన్నా
తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో 399 ఉద్యోగాలు భర్తీచేయుటకు రంగం సిద్ధం చేసినట్లు టిటిడి వెల్లడించింది. జిల్లాలోని లక్షలాది నిరుద్యోగులు ఆశలకు రెక్కలొచ్చాయి. టిటిడిలో ఉద్యోగం అంటే ప్రతి నిరుద్యోగి ఎగి ..
పూర్తి కథనం
బీసీలకు అన్యాయం జరిగితే సహించం
ప్రభుత్వ శాఖలు, వర్సిటీల్లో విద్య, ఉద్యోగ, సౌకర్యాల కల్పనలో బీసీలకు అన్యాయం జరిగితే చర్యలు తప్పవని శాసనసభ బీసీ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తిప్పేస్వామి హెచ్చరించారు. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో గుర ..
పూర్తి కథనం
ఇదీ రాయలిచ్చిన ఆభరణాల చరిత్ర!
శ్రీకృష్ణదేవరాయలు తన ఇష్టదైవమైన తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించిన ఆభరణాల్లో చాలా వరకు గల్లంతైనట్లు వార్తలొచ్చాయి. ఇందులో కొన్ని ఆభరణాలను కరిగిపెట్టి ఉండొచ్చని.. మరికొన్ని ఇతర నగలతో కలిసి పోయి ఉ ..
పూర్తి కథనం
రాష్ట్రం గొడ్డుపోయిందా!?
అది టిటిడి ఉద్యోగులకు వృత్తి నైపుణ్యం నేర్పే కేంద్రం. ఎందరో అర్చకులను రాష్ట్రానికి అందచేసిన శిక్షణకేంద్రం. మన ప్రాచీన సంస్కృతి , సంప్రదాయాలని పరిరక్షించడం దాని లక్ష్యం. అదే... శ్రీ వెంకటేశ్వర ఉద్యోగు ..
పూర్తి కథనం
ఆప్కోను ఆదుకో గోవిందా . . . .!
దేముడు వరమిచ్చినా... పూజారి కరుణించని వైఖరి. ఆదుకునేందుకు ఆపద మొక్కులవాడితో సహా... ఆయన పరివారం సిద్ధంగా ఉనా... తితిదే వైఖరితో వారికి ఫలితం దక్కని పరిస్థితి. దీంతో... కులవృత్తే కూడు పెడుతుందన్న నమ్మక ..
పూర్తి కథనం
ఇది 'న్యూట్రల్..' సిద్ధాంతం!
అది న్యూట్రన్ సిద్ధాంతం... 'భూమ్యాకర్షణ శక్తి వల్ల.. పైకి విసిరిన వస్తువు అంతేవేగంతో కిందకు పడుతుంది...' కానీ తిరుమలకు వచ్చేసరికి.. మరొకటి వాడుకలో ఉంది.. దానిపేరు.. 'న్యూట్రల్' సిద్ధాంతం.. తిరుపతి న ..
పూర్తి కథనం
శ్రీగురుపీఠం ప్రతినిధులను అడ్డుకున్న టీటీడీ సిబ్బంది
'తిరుమలను కాపాడుకుందాం' అంటూ బ్యానర్లు కట్టుకుని వెళ్తున్న శ్రీగురుపీ ఠం ప్రతినిధుల వాహనాన్ని అలిపిరి వద్ద టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. శ్రీగురుపీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన పాదయాత్ర దళ ..
పూర్తి కథనం
రాయల ఆభరణాలపై 'కేంద్రం' ఆరా
శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాల మాయంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఆభరణాలు ఏమయ్యాయనే విషయమై సీబీఐ విచారణకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ విషయమై యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ ఆసక్ ..
పూర్తి కథనం
బద్దలవుతున్న టీటీడీ ఉద్యోగుల సఖ్యత
తిరుమల తిరుపతి దేవస్థానంలో వాతావరణం వే డెక్కుతోంది. గ్రూఫ్ 1 ఆఫీసర్ల డిప్యుటేషన్పై నిశబ్ద యుద్ధం మొదల యింది. ఈఓ కృష్ణారావు, చైర్మన్ ఆదికేశవులు నాయుడు, ఉద్యోగ సంఘ నాయకులు ఎవరికి వారు తెలివిగా పావులు ..
పూర్తి కథనం
టీటీడీ బోర్డునుంచి తుడ చైర్మన్ ఔట్
తిరుపతి పట్టణాభివృది సంస్థ (తుడ) చైర్మన్కు టీటీడీ పాలకమండలిలో ఎక్స్ అఫిషియో సభ్యుని స్థా నం అవసరం లేదని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఈ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. దీంతో.. తుడ చైర ..
పూర్తి కథనం
15 రోజుల్లో ఆర్జితం కేసు నివేదిక
తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఆర్జితం కేసు నివేదికను 15 రోజుల్లో ప్రభుత్వానికి అందిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ దినేష్రెడ్డి వెల్లడించారు. శ్రీవారిని సోమవారం రాత్రి దర్శించుకున్నారు ..
పూర్తి కథనం
డాలర్ శేషాద్రికి మళ్లీ రాచబాట!
శ్రీవారి ఆలయంలో ప్రవేశానికి డాలర్ శేషాద్రికి తితిదే రాచబాట పరిచింది. హైకోర్టు ఆదేశానికి తనదైన భాష్యం చెబుతూ ఆయనను ప్రత్యేక అధికారిగా తీసుకొస్తోంది. ఈనెల 18న నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు ఆ ..
పూర్తి కథనం
మూకుమ్మడిగా అడ్డుకుందాం
టీటీడీలోకి ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లను డిప్యుటేషన్పై తీసుకోవాలనే నిర్ణయాన్ని మూకుమ్మడిగా అడ్డుకోవాలని ఉద్యోగులు నిర్ణయించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం సాయంత్రం డిప్యూటీ ఈవో సర్వీసె ..
పూర్తి కథనం
వీడని 'డిప్యుటేషన్'ముడి
టీటీడీలో గ్రూప్- 1 అధికారుల డిప్యుటేషన్ వివాదం కొలిక్కిరాలేదు. ఉద్యోగ సంఘాల నాయకులతో ఆదివారం సాయంత్రం ఈవో జరిపిన చర్చల్లో ఇద్దరి వైపునుంచీ ఎ లాంటి హామీ లభించలేదు. మెరుగైన పాలనకు తీసుకున్న ఈ నిర్ణయాన ..
పూర్తి కథనం
తిరుమలలో హోంగార్డుపై దౌర్జన్యం
తిరుమలలో హోంగార్డుపై దౌర్జన్యం జరిగింది. వైకుంఠం-2 ముఖద్వారం వద్ద ఆదివారం వివాదం చోటు చేసుకుంది. వైకుంఠం-2 అన్నదానం క్యాంటీన్లో పనిచేసే లీలాకృష్ణారెడ్డి కుమారుడు లోకనాథరెడ్డి నలుగురు స్నేహితులతో ముఖ ..
పూర్తి కథనం
మొదటివారంలో రోశయ్యరాక!
ముఖ్యమంత్రి రోశయ్య వచ్చేనెల మొదటివారంలో మళ్లీ తిరుపతికి వస్తున్నారు. తిరుపతి, తిరుమలలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో పాల్గొంటారు. తితిదే పాలకమండలి అధ్యక్షుడిగా ఆదికేశవులు నిర్ణీత రెం ..
పూర్తి కథనం
అంగ్రపదక్షిణకు ఇక 500 టోకెన్లే
తిరుమల ఆలయంవద్ద అంగ ప్రదక్షిణ మొక్కు తీర్చుకునే భక్తులకు నిత్యం మంజూరుచేసే టోకెన్ల సంఖ్యను 500 కు తగ్గిస్తూ టిటిడి నిర్ణయించింది. ఈ విధానాన్ని శనివారం నుంచే అమలులోకి తెచ్చినట్లు దేవస్థాణం ప్రజా సంబందా ..
పూర్తి కథనం
ఆందోళన దిశగా ఉద్యోగ సంఘాలు
తితిదే ఈవో ఐవైఆర్ కృష్ణారావు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఆరు డీవైఈవో పోస్టుల నియామకంలో ప్రభుత్వ అనుమతి ఆయనకు ఆనందాన్ని కలిగించేదే. ఉద్యోగ సంఘాలకు మాత్రం ప్రభుత్వ నిర్ణయం కలవరాన్ని కలిగిస్తోంది. ఆం ..
పూర్తి కథనం
'ఆర్జితం' స్కాం దోషుల గుర్తింపు!
తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తులో బట్టబయలయింది. టికెట్లు కేటాయించే విభాగంలో ఉన్న ఉద్యోగుల్లో కొంతమందిని ..
పూర్తి కథనం
భారీ ప్రాజెక్టుకు భామి లేదన్న తితిదే
ప్రపంచవ్యాప్తంగా భాతతీయ వైద్యవిధానమైన ఆయుర్వేదానికి ఉన్న గుర్తింపు ఎంతో. నానాటికీ ఈ వైద్యానికి ఆదరణ పెరుగుతోంది. అయితే... ఆయుర్వేదాన్ని పరిరక్షించడంలో తితిదే వెనకడుగు వేస్తోంది. తనకున్న వనరుల్ని వి ..
పూర్తి కథనం
తాంబూలాలిచ్చేశాం..!
తాంబూలాలిచ్చేశాం..' అన్న చందంగా తయారైంది.. తితిదే పరిస్థితి. ముఖ్యమంత్రి రోశయ్య సరే! అన్నారు. బుజ్జగించారు. కనుకొసటి కన్నీటిని భుజంపై రుమాలతో తుడిచి పంపించారు. ఇక జీవో వెలువడదులే అని.. కొండంత ఆశతో రాజ ..
పూర్తి కథనం
చైర్మన్ రేసుకు పోటీ
ప్రపంచంలోనే తిరుమల దేవస్థానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. స్వామి సేవకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకోవడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున ..
పూర్తి కథనం
టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ రేసులో ఆరుగురు
టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ పోస్టు రేసులో ఆరుగురు అధికారులు ఉన్నారు. ఎస్టేట్ ఆఫీసర్గా పనిచేసిన గుప్తా ఉద్యోగ విరమణ చేసి 22 రోజుల పూర్తయింది. ఇప్పటికీ ఈ పోస్టును భర్తీ చేయలేదు. ఆయనస్థాణంలో డెప్యూటీ ఈవో ..
పూర్తి కథనం
చలో మధ్యపదేశ్
నెల రోజుల్లో పదవీకాలం పూర్తవుతున్న తరుణంలో టిటిడి పాలకమండలిలోని కొందరు సభ్యులు మరో విహార యాత్రకు రంగం సిద్ధం చేశారు. శ్రీవారికి కానుకగా వస్తున్న ఆస్తిని చూసే పేరుతో ఈనెల 29 వ తేదీ చలో మ««ధ్యప్రదేశ్క ..
పూర్తి కథనం
దేవుడు చేసిన మనుషులు!
ఒక భక్తుడు తన వూరి నుంచి బయలుదేరి.. తిరుపతి అట్నుంచి తిరుమలకు చేరుకునే మార్గమధ్యంలో ఎన్ని ఆటుపోట్లకు గురవుతున్నాడు.. ఎంతటి నిలువుదోపిడీకి గురవుతున్నాడు.. ఎన్ని మాయలు, మోసాలకు గురవుతున్నాడో వివరించేది. ..
పూర్తి కథనం
కళ్యాణమస్తు అమలు భేష్
టీటీడీ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న కళ్యాణమస్తు పథ కంతో ఎంతోమంది పేదలు దంపతులవు తుండడం సంతోషకరమైన విషయమని శాస న మండలి హామీల అమలు కమిటీ చైర్మన్ బత్యాల చెంగల్రాయులు కితాబిచ్చారు. తిరు పతిలోని పద్మావతి అ ..
పూర్తి కథనం
లైసెన్స్ ఒకటే ... దుకాణాలు నాలుగు... ?
తిరుమలలో బుధవారం టిటిడివిజిలెన్స్ అధికారులు దుకాణాలు , తట్టలను విచారణ జరిపారు. విజిలెన్స్ ఓఎస్డి సరస్వతి ఆ«ధ్వర్యంలో దుకాణదారుల లైసెన్స్లను పరిశీలించారు. వ్యాపారులకు టిటిడి రెవిన్యూ అధికారులు జార ..
పూర్తి కథనం
రాజధాని చేరిన డెప్యుటేషన్ల మధ్యస్తం
ప్రభుత్వం నుంచి డెప్యూటీ కలెక్టర్లను టీటీడీలో డెప్యుటేషన్పై నియమించే అంశంపై టీటీడీ యాజమాన్యం, ఉద్యోగులకు మధ్య నెలకొన్న వివాదం రాష్ట్ర రాజధానికి చేరింది. డెప్యుటేషన్లను వ్యతిరేకిస్తూ రెండు రోజులుగా ఆం ..
పూర్తి కథనం
టిటిడి రక్తనిధులకు షోకాజ్
టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు రక్తనిధులకు షోకాజ్ నోటీసులు వచ్చాయి. స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు సక్రమమైన పరికరాలు లేవనే కారణంగానే నోటీసులు ఇచ్చినట్టు ప్రత్యేక తనికీల బృందంలో వున్న జిల్లా ఔషధ ..
పూర్తి కథనం
అస్మదీయుని కోసం.. ఆరాటం!
తిరుమల తిరుపతి దేవస్థానం విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా దొడ్డిదారిన నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అవినీతి అవకతవకల ఆరోపణలపై సస్పెండైన ఓ అధికారిని ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు త ..
పూర్తి కథనం
శ్వేత డైరెక్టర్గా గోపాలకృష్ణన్
తిరుమల తిరుపతి దేవస్థాణం ఉద్యోగుల శిక్షణా సంస్థ (శ్వేత) డైరెక్టర్గా తమిళనాడుకు చెందిన ఎస్సీ. శాంతాగోపాలకృషన్ నియమితులయ్యారు. శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈయన నియామకానికి ఆమోద ముద్ర వేసింది. ..
పూర్తి కథనం
అర్చకులకు భారీగా సంభావన
తిరుమలలో శనివారం అన్నమయ్య భవన్లో తితిదే ఛైర్మన్ డి.కె.ఆదికేశవులు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశం ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. సమావేశానంతరం వివరాలను ఈవో ఐవైఆర్ కృష్ణారావు, పాలకమండలి సభ్యులతో కలిస ..
పూర్తి కథనం
తితిదే ధారాదత్తం
శ్రీవారి నిలయం.. తిరుమల గిరిపై ఒక చిన్నదుకాణం పొందాలంటే అధమం రూ.20 లక్షలు ఖర్చవుతుంది. బహిరంగ ప్రకటన చేసి వేలం ద్వారానో.. కొటేషన్ల ద్వారానో కేటాయిస్తే నెలకు రూ.లక్ష అద్దె పలుకుతుంది. ఆమేరకు రొక్కం దోస ..
పూర్తి కథనం
వేద పాఠశాల కంటే..జైలే నయం
'పవిత్రమైన టీటీడీ ఆధీనంలోని వేద పాఠశాల కంటే... జైళ్లే నయం! వేద పాఠశాలలో విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అన్నం తినే ప్రదేశం కూడా అపరిశుభ్రంగా తయారైంది. వంట గదిలోకి అడుగు పె ..
పూర్తి కథనం
టీటీడీలో నిజాయితీపరుల్ని నియమించాలి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి ఆగస్టులో నిర్వహించనున్న నూతన కార్యవర్గంలో హిందూధర్మం పట్ల విశ్వాసం కలిగిన నిజాయితీ పరులను, పరిపాలన అనుభవం కలిగిన నిపుణులను నియమించాలని కోరుతూ తిరుమ ల తిరుపతి సంరక ..
పూర్తి కథనం
డెప్యుటేషన్ డెప్యూటీ ఈవోలకు లైన్ క్లియర్
హిందూ ధార్మిక సంస్థ తిరుమల-తిరుపతి దేవస్థానంపై ప్రభుత్వ పెత్తనం మరింత పెరగనుంది. డెప్యూటీ ఈవో హోదాలో ఆరుగురు అధికారులను డెప్యుటేషన్ మీద పంపడానికి శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ..
పూర్తి కథనం
నీ కొండను నీవే రక్షించుకో!
తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందని పీఆర్పీ అధినేత చిరంజీవి ధ్వజమెత్తారు. టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై అసెంబ్లీలో పలుమార్లు లేవనెత్తినా సరైన సమాధానం ..
పూర్తి కథనం
నీ కొండను నీవే రక్షించుకో!
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి టీటీడీపై సమరానికి సమాయత్తమయ్యారు. శ్రీకృష్ణదేవరాయలు శ్రీవేంకటేశ్వరస్వామికి ఇచ్చిన అపురూప అభరణాలు గల్లంతయ్యాయనే ప్రచారం నేపథ్యంలో అందులో నిజానిజాలు తెలుసుకోవడంతో పాటు ..
పూర్తి కథనం
టీటీడీలో మరో ఆదిపత్యానికి తెర
తిరుమలలో పని చేస్తున్న అర్చకులకు వారు జీవించినంత కాలం అర్చకత్వం నిర్వహించుకునేందుకు అనుమతించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 18వ తేదీ జరగనున్న పాలకమండలిలో మిరాశీ అర్చకుల కోసం పలు నిర్ణ ..
పూర్తి కథనం
హాస్టల్ సీట్లకు తితిదే మంగళం
తిరుమల తిరుపతి దేవస్థాణం (తితిదే) తిరుపతిలో నిర్వహిస్తున్న వివిధ కళాశాలల వసతి గృహాల్లో సీట్లకు భారీగా మంగళం పలుకుతోంది. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతి సౌకర్యాలు పెంచుకోవడంపై ఎక్కడా దృష ..
పూర్తి కథనం
మిరాశీ ప్రశ్నే లేదు
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న తిరుమల శ్రీవారి ఆలయ అర్చకుల సమస్య పరిష్కార దశకు చేరుకుంది. ఈ నెల 17న జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. టీటీడీ పరిధిలో మిరాశీ వ్యవస ..
పూర్తి కథనం
రాయల నగలపై రగడ
శ్రీవెంకటేశ్వరుడికి శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన కానుకలేమయ్యాయో సమాధానం చెప్పేవారే లేరని ప్రరాపా అధినేత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో పాలక మండలి పెద్దలే ఆర్జిత సేవా టికెట్లను అమ్ముకుంటున్నారని ..
పూర్తి కథనం
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తిశ్రద్ధలతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం భక్తిశ్రద్ధలతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఆలయ శుద్ధి) నిర్వహించారు. ఈ నెల 17 న ఆణివార ఆస్థాణం నేపథ్యంలో సన్నిధితోపాటు పరివార దేవత ఆలయాలను , స్వామివారి కైంకర్యాలలో వాడ ..
పూర్తి కథనం
టిటిడి అక్రమాలపై ఉపేక్షించేది లేదు ః గాదె
టిటిడి విషయంలో వచ్చిన ఆరోపణలన్నింటినీ సునిశితంగా పరిశీలిస్తున్నామని , అక్రమాలకు బా««ధ్యులు ఏ స్థాయి వ్యక్తులైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని , నిర్మొహమాటంగా కఠినంగా దోషులను శిక్షిస్తామని , శ్రీవారి ..
పూర్తి కథనం
' శ్వేత ' కు పోటాపోటీ
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ వెంకటేశ్వర ఉద్యోగ శిక్షణ సంస్థ(శ్వేత) డైరెక్టర్ ఎంపిక పోటాపోటీగా మారుతోంది. అప్పటి తితిదే అ«ధ్యక్షుడు భూమన్ కరుణాకర్రెడ్డి సోదరుడు సుబ్రహ్మణ్యం నియామకం ..
పూర్తి కథనం
వడ్డీ కాసుల వాడికే ఎగనామం
వడ్డీ కాసలువాడిగా ప్రతీతి పొందిన కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడికే రుణాలను ఎగరవేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వివిధ అవసరాల కోసం ఆర్థిక సహాయం పొంది ఆనక చెల్లింపులకు వచ్చే సరికి ముఖం చాటేస ..
పూర్తి కథనం
తిరుప్పావడ టికెట్ కేసులో నిందితుడి అరెస్టు
తిరుమలలో గతవారం తిరుప్పావడ టిక్కెట్టును భక్తులకు బ్లాక్లో విక్రయించిన నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన కిరణ్ అనే దళారీ గత గురువారం ఒకే పేరుపై రెండు తిరుప్పావడ టిక్కెట్లన ..
పూర్తి కథనం
మళ్లీ సిఎం చెంతకు అర్చక వివాదం
తిరుమల శ్రీవారి ఆలయంలోని మిరాశీవివాదం రోజుకోమలుపు తిరుగుతోంది. అనేకదఫాలుగా చర్చలు జరిపినా ఫలితం శూన్యంగా మారుతోంది. సాక్షాత్తూ సిఎం ఆదేశాలతో దేవాదాయమంత్రి జరిపిన దౌత్యం కూడా పనిచేయడం లేదు. దీంతో అర్చక ..
పూర్తి కథనం
సామాన్య భక్తుడికి టి ' కట్ '
తిరుమలగిరి వెంకటేశ్వరుని ఆర్జిత సేవలు సామాన్యుడికి అందుబాటులో ఉండడంలేదు. సుప్రభాతం , తోమాల , అర్చన , ఆర్జిత బ్రహ్మోత్సవం , డోలోత్సవం (ఊంజలసేవ) , వసంతోత్సవం వంటి ఆర్జిత సేవలు ఉన్నత శ్రేణి వర్గాలకే దక్ ..
పూర్తి కథనం
మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ తిరుమలలో వీరంగం సృష్టించాడు. తిరుమల, తిరుపతి దేవస్థానం జేఈవో యువరాజు బంధువుల సమక్షంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. చిత్తూరు జిల్లా ఎస్పీ రామకృష్ణకు సమాచారం అందడంతో ఆయన స్పం ..
పూర్తి కథనం
శ్రీవారి ప్రధాన అర్చకులకు జీతాలు పెంపు
తిరుమల, తిరుపతి దేవస్థానం అర్చకుల వివాదం పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు రూపొందించారు. మిరాశీ వ్యవస్థ పునరుద్ధరణ, నగదు ప్యాకేజీకి దేవస్థానం ఒప్పుకోలేదు. ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, నరసింహదీక్షితుల ..
పూర్తి కథనం
టీటీడీ పవిత్రతను కాపాడడానికి ప్రజలు ఉద్యమించాలి: బాబు
ప్రపంచంలోనే అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల పవిత్రతను కాపాడుకోవడానికి ప్రజలు ఉద్యమించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. తమ హయాంలో తిరుమల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చ ..
పూర్తి కథనం
ఎస్వీబీసీని లాభాల బాట పట్టిస్తాం
శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ని త్వరలో లాభాల బాటలో నడిపిస్తా మని టీటీడీ ఈవో కృష్ణారావు తెలిపా రు. ఛానెల్ను ప్రారంభించి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈవో, చైర్మన్ ఆదికేశవులునాయుడు విలేఖర్ల ..
పూర్తి కథనం
కంచిమఠంపై టిటిడికి ఎందుకింత మక్కువ
శ్రీ కంచికామకోటి పీఠంపై తిరుమల - తిరుపతి దేవస్థాణం అపారమైన ప్రేమను వలకపోస్తోంది. రేణిగుంట సమీపంలోని విమానాశ్రయం వద్ద కంచిపీఠం నిర్వాహకులు మెడికల్ కళాశాల నిర్మించడానికి పనులు చేపడుతున్నారు. ఈ పనులు న ..
పూర్తి కథనం
ఎస్వీ భక్తి ఛానెల్కు సర్వహంగులు
టిటిడి స్వయంగా నడుపుతున్న శ్రీ వెంకటేశ్వరా భక్తిచానెల్ మూడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో 5.50 కోట్లతో సర్వహంగులు సమకూర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. రెండు రోజుల క్రితం సిఎం చేతులమీదుగా లోగో ..
పూర్తి కథనం
'మాకు ఆ అధికారం ఉంది'
మాకు ఆ అధికారం ఉంది.. కాదుకాదు.. కేటాయింపులు మా ఇష్టం అన్నట్లుంది తితిదే వ్యవహారం. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాల సముదాయాల్లో కారుచౌకగా కేటాయిస్తున్న దుకాణాలపై 'ప్రముఖ హస్తం' శీర్షికన శుక్రవారం వెలుగ ..
పూర్తి కథనం
అనుయాయులు రూ. 100 టికెట్ కొనాల్సిందే!
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న భక్తులు తిరుచనూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం పరిపాటి. తిరుచనూరులోనూ వీఐపీల తాకిడి అధికంగా ఉంటోంది. ప్రోటోకాల్లోని వీఐపీల వెంట వచ్చే అనుచరుల వల్ల ..
పూర్తి కథనం
ఈ సారి ' బ్రూ ' వంతు
తిరుమల , తిరుపతి దేవస్థాణం పాలక పెద్దలు బరితెగించారు. ఎవ్వరేమన్నా తమదారి అడ్డదారి అని చెప్పకనే చెబుతున్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం స్వామి ఆదాయానికి కోట్ల రూపాయలలో గండి కొడుతూనే వున్నారు. మొన్న ' కాఫీ ..
పూర్తి కథనం
దివ్యమైన పథకానికి మోక్షమెప్పుడు.... ?
తిరుమలలో భక్తుల రద్దీని సమన్వయం చేసేందుకు తితిదే రూపొందించిన దివ్యమైన పథకం మరుగున పడింది. అలిపిరిలో దివ్య భారతి ప్రాజెక్టు పేరుతో భారీ సముదాయాన్ని నిర్మించడానికి ఏడాదిన్నర కిందట అప్పటి దేవస్థాణం ఈవో ..
పూర్తి కథనం
డబ్బులు తీసుకుని దర్శనం
శ్రీవారి ఆలయంలో డబ్బులు తీసుకుని దర్శనాలు చేయిస్తున్నారని చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి కుమార్తె ఎం.రూపలత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం టీటీడీ ఈవో కృష్ణారావుకు రాత పూర్వకంగా ఫిర్యాదుచేశా ..
పూర్తి కథనం
పేదల చదువుకు టీటీడీమోకాలడ్డు
వారంతా నిరుపేద విద్యార్థులు... తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాసం స్థలు కల్పిస్తున్న ఉచిత హాస్టల్, భోజన వసతులే ఆలంబనగా సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి చదువుకోవడానికి వచ్చారు. టీటీడీ పుణ్యమా అని ఉన్నత చద ..
పూర్తి కథనం
విజిలెన్స్ అధికారిపై బదిలీ వేటు
తిరుమల శ్రీవారి ఆలయంలో విలువైన వస్త్రం ఆర్జిత సేవాటిక్కెట్లు అడ్వాన్స్ రిజర్వేషన్ విధానంలో ఒకేసారి 2017 నుండి 2060 వరకు 172 టిక్కెట్లు అక్రమంగా బుకింగ్ చేసుకున్న టిటిడి మాజీ చైర్మన్ టి. సుబ్బిర ..
పూర్తి కథనం
'మిరాశీ'పై భిన్న వాదనలు
తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల సమస్య పరిష్కారం దిశగా ముందుకు సాగుతోంది. ఈ మేరకు దేవాదాయ మంత్రి గాదె వెంకటరెడ్డి వారికి హామీ ఇచ్చారు. మిరాశీ వ్యవస్థ ఉండాలని తితిదే ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఇటీవల ..
పూర్తి కథనం
రాయలవారి రాజముద్రలెన్నో
నేటి చిత్తూరు జిల్లాతో శ్రీకృష్ణదేవరాయలకు అనుబంధమెక్కువే. ఆయన బాల్యం ఇక్కడే గడిచింది. ఏడు కొండలవాడినీ ఎంతగానో ఆరాధించాడు. ఏ కాలానికి విలువ తరగని , ఏ వేడికీ కరగని అపురూప నగ. అదే... ఆముక్తమాల్యద. శ్రీకృ ..
పూర్తి కథనం
ఇప్పుడేమీ చేయాలో గోవిందా ... ?
కరువమంటే కప్పకుకోపం... విడవమంటే పాముకు కోపం అనేరీతిలో ట్రాన్సిట్ అకామిడేషన్ వ్యవహారం మారింది. ఇటు గదులను ఖాళీ చేయమంటున్న అధికారులపై సంబంధితులు మండిపడుతున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు ఇంకా మీరు ఆ గద ..
పూర్తి కథనం
అర్చకుల వివాదం పరిష్కారానికి నేడు చర్యలు
శ్రీవారి ఆలయ అర్చకుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి హైదరాబాదులో మంగళవారం సమావేశం జరగనుంది. దేవాదాయ శాఖ మంత్రి గాదె, తితిదే ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు, ఈవో కృష్ణారావు సమక్షంలో సమావేశం జరుగుత ..
పూర్తి కథనం
తిరుమలలో దొంగలుపడ్డారు
తిరుమలలో సోమవారం మూడు చోరీలు జరిగాయి. భక్తుల నగదు మొత్తాన్ని దొంగలు స్వాహా చేయడంతో తిరుగు ప్రయాణానికి ఇబ్బందులు పడ్డారు. హైదరాబాదుకు చెందిన శరణ, అభిషేక్ కుటుంబ సభ్యులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేస ..
పూర్తి కథనం
స్వర్ణమయం ఆగదు
తిరుమలేశుని ఆనంద నిలయం ' అనంత స్వర్ణమయం ' ఆగబోదని టిటిడి వర్గాలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నాయి. దీనికి న్యాయపరంగా ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని , కోర్టు అనుమతి లభించగానే ఆగమేఘాలపై పనులు మొదలుపెట్టాలని ..
పూర్తి కథనం
రికార్డు స్థాయిలో శీఘ్రదర్శనం
శ్రీవారిని దర్శించుకునేందుకు టిటిడి గత ఏడాది అక్టోబరు 21 న ప్రవేశపెట్టిన శీఘ్రదర్శనం టిక్కెట్లు విక్రయాలద్వారా జూన్మాసంలో 12 కోట్ల 10 లక్షలరూపాయలు ఆదాయం లభించింది. 4.33 లక్షలమంది శీఘ్రదర్శనంలో స్వామి ..
పూర్తి కథనం
స్వామివారి వజ్రవైఢూర్యాల మాటేమిటి ?
శ్రీ వెంకటేశ్వరుడికి శతాబ్దాల కిందట మహారాజు శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన కానుకలు అదృశ్యంపై ఫిర్యాదు , రూ. వేలాది కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలకు భద్రత నివేదనతో హైకోర్టులో శనివారం మిసిలెసియస్ పిటిషన ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయం ముగిసిన వివాదం
శ్రీవారి ఆలయంలో చేపట్టిన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం ముగిసిన వివాదమని , మళ్లీ ఇదే అంశాలపై ఎవరూ కోర్టును ఆశ్రయించడం సరికాదని తితిదే ఈవో ఐవైఆర్ కృష్ణారావు హైకోర్టుకు నివేదించారు. అనంత స్వర్ణమయం పథక ..
పూర్తి కథనం
మిరాశీ పునరుద్ధరణ ఎక్కడా చర్చకు రాలేదు ః టిటిడి ఈవో
తిరుమలలో ఆలయంలో వంశపారంపర్య అర్చక మిరాశీ విధానాన్ని పునరుద్థరించే విషయం ఎక్కడా చర్చకు రాలేదని ఈవో కృష్ణారావు స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 1996 లో వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుమేరకు ..
పూర్తి కథనం
పూలు కరువా!?
పడతుల పసుపు కుంకుమలను చల్లగ చూసే తల్లిగా పద్మావతి అమ్మవారిని భక్తులు కొలుస్తారు. అలాంటి తల్లికే పూలు కరువయ్యాయా..! తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రారంభమైన శ్రీ సుందరరజా స్వామి పవిత్ర ..
పూర్తి కథనం
ఉన్నాయ్.. గుర్తించలేం!
శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలేవో గుర్తించడానికి వీలుపడదని టీటీడీ ఈవో కృష్ణారావు తెలిపారు. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఎంతోమంది రాజులు, సామంతులు, శ్రీమంతులైన భక్తులు సమర్పించిన నగలు కూ డా ..
పూర్తి కథనం
పరిధి మీరిన ఈవో
అర్చకులకు జీవితకాలం బా«ధ్యతల్లో కొనసాగే అవకాశం కల్పిస్తూ ఆదేశాలివ్వడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థాణం (టిటిడి) ఈవో చట్టాన్ని , ప్రభుత్వోద్యోగిగా తన పరిమితులను అత్రికమించి వ్యవహరించారని పాలకమండలి సభ్యు ..
పూర్తి కథనం
మిరాశీ వివాదానికి-స్వర్ణమయం పనులకు లింకు?
తిరుమల శ్రీవారి ఆలయంలో రేగిన మిరాశీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలో అర్చకులకు మేలు చేయడానికీ, ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పనులకూ లింకు పడుతోందనే ప్రచారం జరుగుతోంది. టీటీడీలో జరుగుతున్న ఈ పరి ..
పూర్తి కథనం
నగలు పోయాయి.. శాసనాలే మిగిలాయి
తిరువేంకటాధీశుని నమ్ముకున్న పరమ భక్తుల్లోవిజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణ దేవరాయలు ఒకరు. ఆయన పదహారో శతాబ్దంలో తిరుమల వేంకటేశ్వరుడికి సమర్పించుకున్న అమూల్యమైన స్వర్ణాభరణాలు, ఇతర వస్తువులు ప్రస్తుతం ద ..
పూర్తి కథనం
అర్చక సమస్యకు పరిష్కారం దేవాదాయ శాఖ ద్వారానే
తిరుమల తిరుపతి దేవ స్థానం అర్చకుల మధ్య నెలకొన్న వివాదానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి సమక్షంలోనే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని టీటీడీ చైర్మన్ డీకే.ఆదికేశవులు నాయుడు తెలిపారు. మిరాశీ వ్యవస్థ ..
పూర్తి కథనం
అందరూ రంగంలో దిగాల్సిందే
శ్రీవారి ఆలయాన్ని రక్షణ దుర్గంగా తీర్చిదిద్దబోతున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో శత్రు దుర్బేధ్యంగా మార్చాలని సంకల్పించారు. శ్రీవారి ఆలయంపై దాడి చేసేందుకు అవకాశం కోసం అ ..
పూర్తి కథనం
ఆభరణాల భద్రతపై జగన్నాధరావు కమిషన్ సిఫార్సుల అమలుకు ఉత్తర్వులు
తిరుమలలో శ్రీవారి ఆభరణాల భద్రతపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జగన్నాధరావు నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ చేసిన సిఫార్సులను తక్షణం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. స్వామ ..
పూర్తి కథనం
టిటిడిలో మళ్లీ మిరాశీ మాట
తిరుమల ఆలయ ఫ్రధానార్చకుడు రమణ దీక్షితులు ఇటీవలికాలంలో 'మిరాశీ మర్యాదలు ' ఆదాయ చట్టంలో 34 , 144 సెక్షన్లకు సవరణ వంటి కీలక అంశాలపై మళ్లీ చర్చ లేవదీశారు. అనువంశక అర్చకత్వాన్ని , మిరాశీని రద్దుచేస్తూ గతంల ..
పూర్తి కథనం
తిరుమల కౌంటర్లలో సిబ్బంది 'తుంచుడు'
తిరుమలలోని లడ్డూ ప్రసాదాల కౌంటర్ల సిబ్బంది 'తుంచుడు( వ్యవహారంతో జనానికి అరలడ్డే ప్రాప్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లానుంచి వచ్చిన శ్రీవారి సేవకులు కొందరు వీరి చేతివాటాన్ని ప్రతక్ష్యంగా గమనించి నిలదీస ..
పూర్తి కథనం
మిరాశీ వస్తే మా గతేంటి?
మిరాశీ వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతూ టీటీడీ ప్రధాన అర్చకులు చేస్తున్న డిమాండ్లపై మరోవర్గం ధ్వజమెత్తింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు కోరుతున్న మిరాశీ వ్యవస్థ పునరుద్ధరణ జరిగితే తమ గతే ..
పూర్తి కథనం
అర్చకుల హక్కులకు ధర్మారెడ్డితో చిక్కులు
తిరుమలలో తరతరాలుగా శ్రీవారి సేవకు అంకితమైన అర్చకుల హక్కులను ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి కాలరాస్తూ చిక్కులపాలు చేస్తున్నాడని టీటీడీ ప్రధాన అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల అర్చక భవనంలో సోమవారం మీ ..
పూర్తి కథనం
హైజాక్ అవుతున్న కల్యాణోత్సవాలు
తిరుపతి వెలుపల నిర్వహించే శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను కొందరు నిర్వాహకులు హైజాక్ చేస్తున్నారని తితిదే విజిలెన్స్ పేర్కొంది. వాటిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమల్లా కాకుండా తమ సొంత వ్య ..
పూర్తి కథనం
డోలాయమానంలో110మంది తితిదే ఉద్యోగులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశే ఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాష్ట్రంలోని 11 దేవాలయాలను తిరు మల తిరుపతి దేవస్థానంలోకి విలీనం చేశారు. ఇందులో భాగంగా గండి దే వస్థానాన్ని 8. 10. 2007లో టీటీడీ లోకి వి ..
పూర్తి కథనం
టిటిడి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్ను తొలగించాలి
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థఛైర్మన్ , దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని టిటిడి పాలకమండలిలో ఎక్స్ అఫీీషియో సభ్యులుగా నియమిస్తూ జారీచేసిన జీవో రద్దు చేయాలని టిటిడి పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ రమణ డిమ ..
పూర్తి కథనం
కల్యాణమస్తు తరహాలో 'గణపతి హోమం'
తిరుమల-తిరుపతి దేవస్థానం నిర్వహించిన కల్యాణమస్తు కార్యక్రమం తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా 'గణపతి హోమం' నిర్వహణకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం సన్నద్ధమైంది. మంచి జరగాలనే సత్సంకల్పంతో ఈ హోమ ..
పూర్తి కథనం
హిల్స్లో వేదపాఠశాల ఏర్పాటు చేస్తాం..
ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్లో టీటీడీ తరపున వేదపాఠశాల, శ్రీ వెంకటేశ్వర స్వా మి ఆలయాలు ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు అంజ య్య, గట్టు అల్లూరి సుబ్రమణ్యం తెలి పారు. ఆదివారం హ ..
పూర్తి కథనం
అయినవారి కోసం కాలయాపన
తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ వెంకటేశ్వర ఉద్యోగ శిక్షణ సంస ్థడైరెక్టర్ ఎంపికలో తితిదే తీవ్ర కాలయాపన చేస్తోంది. అయినవారిని నియమించుకోవడానికే జాప్యం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి ..
పూర్తి కథనం
శ్రీవారి వసంతోత్సవం రద్దు
తిరుమల ,తిరుపతి దేవస్థాణంలో నిర్లక్ష్యం ఉందనడానికి ఇదో నిదర్శనం. శ్రీవారి సేవలు , ఉత్సవాలపై ముందుగానే వార్షిక కాలెండర్ రూపొందించి దేవస్థాణం అమలు చేస్తోంది. ఉత్సవాలు రద్దు విషయం ముందుగానే తెలిసీ టిక్క ..
పూర్తి కథనం
టిటిడి విద్యాసంస్థల్లో కొండెక్కిన కంప్యూటర్ విద్య
విఐపిలు , వివిఐపిలు తప్ప టిటిడికి సామాన్యులు కనిపించరనే విమర్శకు వారి పరిధిలోని విద్యాసంస్థలే నిదర్శనం. టిటిడిలో చదివే పేద విద్యార్థులకు నేటి తరానికి అవసరమైన కంప్యూటర్ విద్య అందివ్వాలనే విశాలదృక్పథ ..
పూర్తి కథనం
ప్రమాదకర స్థితిలో శ్రీవారి పోటు !
తిరుమల ఆయలంలోని శ్రీవారి పడిపోటు (వంటశాల) ప్రమాదకర స్థితిలో ఉన్నదని నిపుణుల కమిటీ 16 ఏళ్ళ కిందటే నివేదించినా టిటిడి స్పందించిన దాఖలాలు లేవు. ఈ మేరకు శుక్రవారం పార్టీ రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి జి. భా ..
పూర్తి కథనం
టిటిడి ఆడిటర్ల అత్యాశ
తిరుమల తిరుపతి దేవస్థాణం ఆడిట్ విభాగం డబ్బుల పిశాచిగా మారింది. అడుగడుగునా మామూళ్ళు.. ఇదేమిటని ప్రశ్నిస్తే మడతపేచీ.. చేతులు తడిపితేనేగాని బిల్లులు కదలవు కాదంటే బిల్లులు మురిగిపోతాయి... ధార్మిక సంస్థల్ ..
పూర్తి కథనం
అక్రమార్కుల చేతుల్లోనే 'ఆర్జిత సేవ'
తిరుమల ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణం దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. తితిదే బోర్డు సభ్యులు, ఉద్యోగులు, ప్రయాణ ఏర్పాట్లు ..
పూర్తి కథనం
ఏమిటీ ఉదాసీనత
ఏం చేస్తున్నారు మీరు..! ఎవరి పక్షం ని లుస్తున్నారు మీరు, బోగస్ ఎస్టీ సర్టిఫి కెట్తో ఉద్యోగంలో చేరారని కలెక్టర్ స్వ యంగా ద్రువీకరించినా సదరు ఉద్యో గిపై చర్య తీసుకోకుండా పదోన్నతులు కల్పిస్తారా..!? ఇదేమ ..
పూర్తి కథనం
త్రిపుర గవర్నర్కు కుటుంబేతరులకూ మహద్వార ప్రవేశం !
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని త్రిపుర గవర్నర్ డీవై పాటిల్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబేతరులు కూడా మహద్వారం గుండా వెళ్లడం వివాదాస్పదమైంది. సాయంత్రం 6 గంటలకు కుటుంబసమేతంగా ..
పూర్తి కథనం
ధర్మారెడ్డికి తాత్కాలికంగా ఊరట
శ్రీవారి పూర్ణాభిషేకం టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ కేసులో టీటీడీ జేఈఓ కార్యాలయం ప్రత్యేకాధికారి ఏవీ. ధర్మారెడ్డికి బుధవారం హైకోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ధర్మారెడ్డిని నిందితు ..
పూర్తి కథనం
టీటీడీ పాలకమండలి రద్దు కోరుతూ పిటిషన్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డును రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని నెల్లూరుకు చెందిన బెజవాడ గోవిందరెడ్డి దాఖలు చేశారు. పిటిషన్లో దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషన ..
పూర్తి కథనం
మదనపల్లెలో తితిదే సమాచార కేంద్రం
తిరుమల తిరుపతి దేవస్థాణాల తరపున మదనపల్లెలో సమాచార కేంద్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు తితిదే పాలకమండలి సభ్యుడు ఆలూరి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంత ..
పూర్తి కథనం
వంశపారంపర్య అర్చక వవస్థ పునరుద్ధరణ
తితిదేలో వంశపారంపర్య అర్చక వ్యవస్థ పునరుద్ధరణకు దేవస్థాణం అంగీకరించింది. దేవదాయ శాఖ చట్టం 34 సవరణలను అమలు చేయడానికి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు తితిదే ఛైర్మన్ డికె ఆదికేశవులునాయుడు అ«ధ్యక్షతన తిరుమలలో ..
పూర్తి కథనం
అర్చక వారసత్వం అమలుకు ఆమోదం
తిరుమల శ్రీవారి ఆలయంలో అర్చక వారసత్వ చట్టా న్ని అమలు చేసేందుకు టీటీడీ పాలక మండలి నిర్ణయించిందని ప్రధాన అర్చకుడు గొల్లపల్లి రమణ దీక్షితులు తెలిపారు. తెలుగుదేశం హయాంలో రద్దు చేసిన మిరాశీ వ్యవస్థ తర్వాత ..
పూర్తి కథనం
టీటీడీ ప్రాజెక్టుల చెల్లింపుల్లో వివక్ష
తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మ ప్రచార పరిషత్, వెంగమాంబ ప్రాజెక్టుల్లో క్యాజువల్ కళాకారులకు చెల్లించే మొత్తాల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ధార్మిక ప్రచారం ..
పూర్తి కథనం
శ్రీవారికే శఠగోపం!
శ్రీవారి వస్త్రాలంకరణ సేవా టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవినీతి బయట పడింది. టికెట్ల బుకింగ్ సాఫ్ట్వేర్లో లో పాలను ఆధారంగా చేసుకొని కొందరు టీటీడీ సిబ్బంది చేస్తున్న దందా ఇది. ఈ సంగతిని కాంగ్రెస్ న ..
పూర్తి కథనం
ధర్మారెడ్డిపై చర్య!
అభిషేకం టికెట్ల బ్లాకు విక్రయాల కేసు నేపథ్యంలో.. తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ టీటీడీ పాలక మండలి తీర్మానించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ..
పూర్తి కథనం
ధర్మారెడ్డిపై నివేదిక కోరిన ప్రభుత్వం
ఇటీవల తిరుమల తిరుపతి అర్చకులను సైతం అవమానపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టిటిడి ప్రత్యేకాధికారి ఎ.వి ధర్మారెడ్డి పద్ధతులు , విధానాలపైన ఒక నివేధికను ప్రభుత్వానికి ఇవ్వాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్యకారద ..
పూర్తి కథనం
శ్రీవారి ఆలయ భద్రతపై కీలక నిర్ణయం
శ్రీవారి ఆలయ భద్రతపై శుక్రవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉగ్రవాదుల కదలికలపై కేంద్ర , రాష్ట్ర హోంశాఖల హెచ్చరికలతో ఆలయ భద్రతను టిటిడి కట్టుదిట్టం చేస్తోంది. ఇప్పటికే ఆక్ట ..
పూర్తి కథనం
బొత్స బామ్మర్దా.. మజాకా
బొత్స బామ్మర్దా.. మజాకా అంటూ తిరుమల , తిరుపతి దేవస్థానంలో పెద్ద చర్చే జరుగుతోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ బావమరిది మనోహర్ నిబంధనలకు వ్యతిరేకంగా దేవస్థాణంలో రెండోసారి పోస్టింగ్ ..
పూర్తి కథనం
క్షురకుల ఆరోగ్య రక్షణకు పెద్దపీట
కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో పని చేస్తున్న క్షురకుల ఆరోగ్యరక్షణ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సాయంత్రం 7 గంటలకు ఈవో కృష్ణారావు అన్నమయ్య భవన్ అతిథిగృహంలో సమీ ..
పూర్తి కథనం
ఇలా అయితే ఎలా?
శ్రీవారి ఆలయంలో వస్త్రధారణ నిబంధన సక్రమంగా అమలుకావడం లేదని తితిదే ఈవో ఐవైఆర్ కృష్ణారావు మందిరం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస ..
పూర్తి కథనం
కొండ మీద గోల గోల
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అర్చకులకు, అధికారులకు మధ్య పోరు బట్టబయలైంది. టీటీడీ జేఈవో ధర్మారెడ్డిని తొలగించాలని ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ధ్వజమెత్తగా.. తనపై రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు అవా ..
పూర్తి కథనం
ఏడాదిలో వంద రోజులైనా పనిచేయని దీక్షితుల సుపుత్రులు
తిరుమల ఆలయంలో గౌరవప్రదమైన పదవుల్లో ఉన్న ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులు , టిటిడి ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి మధ్య రాజుకున్న వేడి టిటిడి ప్రతిష్టను ప్రశ్నార్థకం చేసింది. ఏళ్ళ తరబడి విధులకు హాజరు కాక ..
పూర్తి కథనం
ఎస్వీబీసీలో ఏడుగురికి ఉద్వాసన
తిరుమల - తిరుపతి దేవస్థాణంలో పనిచేసే 60 ఏళ్లు పైబడిన డెప్యుటేషన్ అధికారులను విధులనుంచి తొలగించే ప్రక్రియబుధవారం కూడా కొనసాగింది. ఎస్వీ భక్తి ఛానెల్లో పనిచేస్తున్న ఏడుగురు అధికారులను వి«ధలనుంచి తొలగి ..
పూర్తి కథనం
టిటిడి విద్యాసంస్థల్లో హాస్టల్సీట్లు పెంచాలి
టిటిడి విద్యాసంస్థల్లో సీట్లు పెంచాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) నేతలు మంగళవారం టిటిడి ఈవో కృష్ణారావును కోరారు. ఈ మేరకు వీరు తిరుపతి ఏడీ భవనంలో మంగళవారం ఈవోను కలసి వినతిపత్రం సమర్పించారు. ఎస్ ..
పూర్తి కథనం
ఆర్జితం కుంభకోణంలో 120 మందికి నోటీసులు
టిటిడిలో సంచనలం కలిగించిన ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం కేసులో ప్రమేయం వున్నట్టు భావిస్తున్న 120 మందికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీచేసింది. అడ్వాన్స్ బుకింగ్ పేరుతో అవకతవకలు పాల్పడినట ..
పూర్తి కథనం
బ్లాక్ మార్కెట్లో శ్రీవారి సేవా టికెట్లు
ఇటీవలే ఆర్జిత సేవాటికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ విధానంలో భారీ ఎత్తున జరిగిన కుంభకోణంలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరి లక్షా 48 వేలకు సేవా టికెట్లను అమ్ముకున్నట్టు బైటపడిన విషయం తెలిసిందే. దీనిపై విజిలెన ..
పూర్తి కథనం
టైం బాగోలేదు!
శ్రీవారి అభిషేకం టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారంలో తిరుపతి రెండవ అదనపు మున్సిఫ్ మెజిస్టేట్ ఎస్.ప్రవీణ్కుమార్ తీసుకున్న నిర్ణయం టీటీడీ అధికారుల గుండెల్లో రైళ్ళు పరిరుగెత్తిస్తోంది. ఈ కేసులో తిర ..
పూర్తి కథనం
అధికారులు, అర్చకుల మధ్య వివాదం
తిరుమల, తిరుపతి దేవస్థానంలో అధికారులు, అర్చకుల మధ్య వివాదం రాజుకుంది. ప్రధాన అర్చకులు రమణదీక్షితులు నేతృత్వంలో కొందరు అర్చకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యను సోమవారం కలిసి ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్ ..
పూర్తి కథనం
60 ఏళ్లు నిండిన టీటీడీ అధికారులకు ఉద్వాసన
తిరుమల-తిరుపతి దేవస్థానంలో 60 ఏళ్ల వయసు పైబడి, డిప్యుటేషన్ మీద పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులను సాగనంపాలన్న పాలకమండలి నిర్ణయం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఈ మేరకు 47 మందిని మంగళవారం విధులనుంచి పంప ..
పూర్తి కథనం
ఆర్జితం కేసు విచారణ
తిరుమల తిరుపతి దేవస్థానంలో సంచలనం సృష్టిస్తున్న ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణతో టిటిడి ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కుంభకోణంలో సంబంధం వున్ ..
పూర్తి కథనం
తితిదే కాటేజీలకు కొత్త సొగసులు
తిరుమలలో కాటేజీలకు కొత్తహంగులు తీసుకురావడానికి తితిదే చర్యలు చేపట్టింది. నక్ష్రత హోటళ్ల స్థాయిలో శుభ్రత చేపట్టడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీనికోసం నాలుగు సంస్థలకు చెందిన గుత్తేదార్లను ఎ ..
పూర్తి కథనం
టీటీడీ చర్యలు తీసుకోవాలి
పురాతన చరిత్ర కలిగిన గొల్లమండ పం శాశ్వత పరిరక్షణకు టీటీడీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అల భారత యాదవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని టీఎంఆర్ కల్యాణ మండపంలో ఆదివారం తిరుమల గొల్లమండప పరిరక్షణ ..
పూర్తి కథనం
తిరుమలలో సర్వదర్శనానికి ఫోటోమెట్రిక్ విధానంపై విస్తృత ప్రచారం
తిరుమలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఫోటో మెట్రిక్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలని టిటిడి నిర్ణయించింది. ఈ మేరకు శనివారం వివి«ధ విభాగాధిపతులతో నిర్వహించిన సమావేశంలో ఈవో కృష్ణారావు మా ..
పూర్తి కథనం
తిరుమలలో ఉద్యానవనాల అభివృద్ధి
తిరుమలలో కనుమరుగవుతున్న ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలని తిరుమల , తిరుపతి దేవస్థాణం నిర్ణయించింది. ఈమేరకు గుత్తేదారులను ఎంపిక చేయడానికి టెండర్లను నిర్వహించింది. రెండు ప్యాకేజీలుగా పనులు అప్పగించడానికి ప ..
పూర్తి కథనం
లడ్డూ అక్రమాలకు చెక్
వెంకన్న ప్రసాదం లడ్డూ అమ్మకాల్లో జరిగే అక్రమాలకు టీటీడీ చెక్ పెట్టనుంది. ఒక్కో లడ్డూను బయోడిగ్రేడబుల్ (పర్యావరణానికి హానిలేని కవర్లు) కవర్లలో ప్యాక్ చేసి తర్వాత కౌంటర్లో విక్రయించే అలోచనలో ఉంది. ద ..
పూర్తి కథనం
రద్దీని ఎదుర్కొంనేందుకు అన్వేషణ
తిరుమలలో భక్తుల రద్దీని ఎదుర్కొనే మార్గాలను తితిదే అన్వేషిస్తోంది. ఇందుకు మూడు మార్గాల వైపు దృష్టి పెట్టాలనే ఆలోచన చేస్తోంది. ప్రధానంగా శుక్ర , శని , ఆదివారం రోజుల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఈ రోజుల్ల ..
పూర్తి కథనం
వెంకన్న వద్ద అన్నీ నాణ్యమైన వజ్రాలే
భక్తకోటిని కటాక్షిస్తున్న తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి అలంకరించే వజ్రాభరణాల్లో అన్నీ నాణ్యమైనవే ఉన్నట్టు తేలింది. ఆ మేరకు జెమాలజీ నిపుణులు నిర్ధారించారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి ఆభరణాల నాణ్ ..
పూర్తి కథనం
డాలరు శేషాద్రికి మళ్లీ అవకాశం!
డాలరు శేషాద్రిని తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి తితిదే పాలకమండలి ఆసక్తి కనబరుస్తోంది. ఈ విషయంలో తితిదే ఛైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడుతో పాటు కొందరు సభ్యులు పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అందుకే 62 మంద ..
పూర్తి కథనం
టీడీపీ పరిపాలన భవనం దిగ్భందం
టీటీడీ అటవీశాఖ కార్మికులక ఉద్యోగ భద్రత, టైం స్కేల్ వర్తింపచేసేలా జనవరి 23నాటి పాలకమండలి సమావేశంలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలంటూ తిరుపతిలోని పరిపాల నా భవనాన్ని శుక్రవారం దిగ్బంధించారు. టీటీడీ ట్రస్ ..
పూర్తి కథనం
బంగారు 'కొండ'లు
పదకొండేళ్లు ఒకేచోట పనిచేసిన ఎంపీడీవో గురించి విని ఆశ్చర్యపోయాం. అయితే అంతకంటె ఎక్కువగా... ఒకటిన్నర దశాబ్దకాలంగా స్టేషన్ కదలని పోలీసులు తిరుమల కొండపై ఉన్నారు. వీళ్లు పేరుకు చిరుద్యోగులే కానీ... పోల ..
పూర్తి కథనం
తిరుమలలో జీఎంఆర్ కాఫీ దుకాణాలు
తిరుమలలో జీఎంఆర్ గ్రూపు కాఫీ దుకాణాలు ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి దుకాణాలను సిద్ధం చేసింది. భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన కాఫీ అందించాలనే తితిదే సంకల్పానికి జీఎంఆర్ సంస్థ అంగీకరించింది. ..
పూర్తి కథనం
పెద్ద జీయర్ మఠం నిర్మాణ పనులు ప్రారంభం
శ్రీవారి ఆలయలం ఎదురుగా ఉన్న పెద్ద జీయర్ మఠం నిర్మాణపనులు ప్రారంభం అయ్యాయి. గతంలో ఆలయం ఎదురుగా సన్నిధి వీధిలో పెద్దజీయర్ మఠం ఉండేది. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా ఆ మఠాన్ని తొలగించారు. అదేస్థానంలో అ ..
పూర్తి కథనం
టీటీడీ అటవీ శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల ధర్నా
సమస్యలు పరిష్కరించాలంటూ టీటీడీలోని అటవీ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం ధర్నాకు దిగారు. ఉద్యోగులు ఏడీ బిల్డింగ్ ముట్టడికి యత్నించటంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెల ..
పూర్తి కథనం
పాలకమండలి కోర్టు ధిక్కరణ ఎదుర్కోక తప్పదు
60 సంవత్సరాలు దాటిన వారిని ఉద్యోగంలో కొనసాగించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చిస్తే టిటిడి పాలకమండలి కోర్టు ధిక్కార నేరాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పాలకమండలి మాజీ సభ్యుడు ఓవీ. రమణ అన్నారు. ఈ విషయం ..
పూర్తి కథనం
తిరుమల గొల్లమండపాన్ని కదల్చబోం
తిరుమలలోని గొల్లమండపంపై అనవసర రాద్ధాంతం జరుగుతోందని దేవాదాయశాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని కదిలించబోమని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాలు, గోపురాల పరిస్థితిపై అధ్యయనానికి ఏ ..
పూర్తి కథనం
ప్రసన్న వెంకన్నకు పువ్వులూ కరువే... !
వెంకటేశ్వరస్వామి నిత్యాలంకారమూర్తి... అలంకార ప్రియుడు... అందునా వివాహానంతరం భార్యాసమేతంగా అప్పలాయిగుంటలో కొలువైన ప్రసన్న వెంకన్నకు అలంకారంపై మరింత మోజు. ప్రస్తుతం ఆయన అలంకారానికి పువ్వులు కరువవుతున్న ..
పూర్తి కథనం
ఏడుకొండలవాడికి భూవిరాళం
చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివేడు పంచాయతీ బాలప్పగారిపల్లె గ్రామానికి చెందిన కేతపు ఈరప్ప 4.10 ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ప్రకటిస్తూ డాక్యుమెంట్లు రాసిచ్చారు. వివరాలిలా ఉన్ ..
పూర్తి కథనం
తిరుమలలో సౌకర్యాలకు కేంద్రీకృత విధానం అవసరం
తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు టిటిడి కల్పించిన సౌకర్యాలన్నింటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలంటే ప్రధానంగా కేంద్రీకృత విధానాన్ని (ఆన్లైన్ సెంట్రలైజ్డ్) ఏర్పాటు చేయాల్సిన అవసరం వుం ..
పూర్తి కథనం
ఆర్జితం చిట్టా విప్పారు
రుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శ నం, సేవలకు సంబంధించిన అడ్వాన్స్ రిజర్వేషన్ టిక్కెట్లలో జరి గిన అవకతవకలపై సుమారు 150 మంది ఉద్యోగులపై అభియోగాల నమోదుకు టీటీడీ నిర్ణయించింది. ఈమేరకు వారందరి వివరా ల సేకరణ ..
పూర్తి కథనం
గోసంరక్షణపై కుమ్ములాట
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షు డు ఆదికేశవులు నాయుడు, కార్యనిర్వహణాధికారి కృష్ణారావు మధ్య మరో వివాదం రాజుకుంది. చైర్మన్ కలల ప్రాజెక్టు అయి న పలమనేరు గోసంరక్షణ శాల పనులు మందగించడం, ఈ పనుల ..
పూర్తి కథనం
కల్యాణ వెంకన్న గోపురానికి బీటలు
తితిదే నిపుణుల కమిటీ బృందం మంగళవారం శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వెంకన్న ఆలయం, అలిపిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయాలను పరిశీలించింది. ఈ రెండు ఆలయాల ప్రధాన గోపురాలు బీటలు వారి ఉన్న విషయాన్ని నిపుణులు గుర ..
పూర్తి కథనం
గొల్లమండపం తొలగించడం సాధ్యమా..?
తిరుమల ఆలయం ముందు గొల్లమండపం తొలగించాలన్న సూచన టీటీడీకి తలనొప్పిగా మారనుంది. సోమవారం తిరుమల ఆల య గోపురాలను పరిశీలించిన పురాతన కట్టడాల భద్రత కమిటీ శ్రీవారి ఆలయం ముందు న్న గొల్లమండపం కుంగుతోందని, సాధ్యమ ..
పూర్తి కథనం
తిరుమల గొల్ల మండపం ప్రమాదకరమే: నిపుణులు
రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అనేక ఆలయాలు శిథిలావస్థకు చేరుకుని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆలయాల పరిరక్షణ కమిటీ సభ్యుడు, చెన్నై ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ నరసింహారావు తెలిపారు. టీటీడీ పరిధిలోని ఆ ..
పూర్తి కథనం
ప్రైవేటు ఆశీర్వాదంతో పెద్దలకు శఠగోపం
సాంప్రదాయాలు , కట్టుబాట్లుకు , విశేష ప్రాధాన్యముండే తిరుమల క్షేత్రంలో కొత్తగా ప్రైవేటు ఆశీర్వాదాలు అందించే అర్చక ముఠా ఒకటి చురుగ్గా పనిచేస్తోంది. ప్రైవేటు గృహాలకు వెళ్లరాదన్న నియమాలకు తిలోదకాలిచ్చి రి ..
పూర్తి కథనం
పాలకమండలి తీర్మానం నీరుగార్చే యత్నం
హైకోర్టు తీర్పు, పాలకమండలి తీర్మానాలను అటకెక్కిం చి టీటీడీలో తమ కుర్చీలు పదిలం చేసుకోవడానికి వృద్ధ ఉద్యోగులు రంగంలోకి దిగారు. రాజకీయ నేతలు, పాలకమండలి పెద్దలు, అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎవరు అవునన్నా ..
పూర్తి కథనం
లడ్డూల మోత కార్మికులతో టీటీడీకి సంబంధం లేదు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ట్రేలు మోసే కార్మికుల వివాదంతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్మికులను తొలగించి ఈవో, పోటు ఏఈవో తమ సామాజిక వర్గానికి చె ..
పూర్తి కథనం
డాలర్లకు కరవొచ్చింది!
శ్రీవారి కొలువులో ఉద్యోగం చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇహంలోనే మోక్షం లభించినట్టు సంబరపడతారు. తితిదే కూడా పదవి నుంచి విశ్రాంతి పొందేవారిని సముచితంగా సత్కరించేది..ఇదంతా నిన్నటి వరకే. నేడు అదే స ..
పూర్తి కథనం
దొంగలున్నారు.. దేవుడా!
అంటూ ఇల్లిల్లూ తిరిగి ఉట్ల మీద పాలారగించిన దొంగ కిట్టయ్యలో.. పుట్టలోంచే ఆవు పాలారగించిన వేంకటేశుని దర్శిస్తూ.. ఆ దొంగల చేష్టలను చూసి ముచ్చటపడ్డాడు అన్నమయ్య. గుడిలో దాగున్న ఆ మానస చోరులకు సకలం సమర్పించ ..
పూర్తి కథనం
సేవా సంస్థలకు దుకాణాలు
భక్తులను నిలువు దోపిడీకి గురిచేస్తున్న దుకాణదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని తితిదే యాజమాన్యం సంకల్పించింది. ఇకపై దుకాణాలను సేవాభావంతో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. దుకాణాలు కేట ..
పూర్తి కథనం
అది కోర్టు ధిక్కారమే
తిరుమల తిరుపతి దేవస్థాణంలో 60 ఏళ్ళు దాటిన ఉద్యోగులను కొనసాగించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆలయ ఈవో అమలు చేయకపోవటం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ,ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారుతు ..
పూర్తి కథనం
టిటిడిలో పైసలిస్తేనే పిఆర్సీ
అక్కడ అధికారుల చేతులు తడిపితేనే పిఆర్సీ విడుదల అవుతుంది. అలాకాకుండా ఎదురు ప్రశ్నిస్తే కత్తరింపుమీద కత్తిరింపులు. ఈ తంతు మరెక్కడోకాదు , సాక్షాత్తూ శ్రీవారి కొలువులో చోటుచేసుకోవడం విశేషం. గొప్ప థార్మిక ..
పూర్తి కథనం
కలియుగ వైకుంఠంలో రాక్షస పీడన
మన పౌరాణిక ప్రపంచంలో అడుగడుగునా రాక్షసులు. యుగయుగానా అసుర సంతానం అడ్డుతగులుతూనే ఉంది! కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు.. త్రేతలో రావణ కుంభకర్ణులు.. ద్వాపరంలో శిశుపాల దంతవక్తృలు.. మరి కలియు ..
పూర్తి కథనం
చేయి తడిపితేనే స్వామి దర్శనం
తిరుమల వెంకన్న దర్శనానికి తిరునామం «ధరించే భక్తులకు స్వామి దర్శనం కాకముందే టిటిడి సిబ్బంది శఠగోపం పెడుతున్నారు. సంతోషం అనే ఆయుధాన్ని వదిలి అందినకాడికి దోచుకుంటున్నారు. భక్తులు ఎక్కడెక్కడినుంచో ఏడుకొం ..
పూర్తి కథనం
ఆర్జితం కుంభకోణం కేసు...
తితిదే ఆర్జిత సేవాటిక్కెట్ల కుంభకోణంకేసు దస్త్రాలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ , ఎన్ఫోర్సుమెంటు విభాగం విచారణ దిశగా అడుగులేస్తోంది. దర్యాప్తు అధికారుల మ«ధ్య బా«ధ్యతల వర్గీకరణలో తలమునకలవుతోంది. తి ..
పూర్తి కథనం
అభిషేకం టిక్కెట్ల బ్లాక్ మార్కెట్పై ముగిసిన వాదనలు
తిరుమల శ్రీవారి అబిషేకం టిక్కెట్లను బ్లాకులో అమ్మి ఛీటింగ్కు పాల్పడిన కేసులో టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డితో పాటు ఇద్దరు టిటిడి అధికారులను నిందితులుగా చేర్చాలని దాఖలైన పిటిషన్పై మంగళవారం న్యాయ ..
పూర్తి కథనం
' ఆర్జిత ' అక్రమాలపై దర్యాప్తు
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల అడ్వాన్సు బుకింగ్లో ఇటీవల వెలుగుచూసిన అక్రమాలపై దర్యాప్తు బా«ధ్యతను రాష్ట్ర విజిలెన్సు ఎన్ఫోర్స్మెంటుకు అప్పగించినట్లు తెలిసింది. ఇప్పటివరకు టిటిడి విజిలెన్సు దర్యాప్త ..
పూర్తి కథనం
అభిషేకం టిక్కెట్ల బ్లాక్ మార్కెట్పై ముగిసిన వాదనలు
తిరుమల శ్రీవారి అబిషేకం టిక్కెట్లను బ్లాకులో అమ్మి ఛీటింగ్కు పాల్పడిన కేసులో టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డితో పాటు ఇద్దరు టిటిడి అధికారులను నిందితులుగా చేర్చాలని దాఖలైన పిటిషన్పై మంగళవారం న్యాయ ..
పూర్తి కథనం
సీఎం గారూ.. టీటీడీ ప్రతిష్ట దిగజారుతోంది..?
కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ధార్మిక సంస్థ టీటీడీ ప్రతిష్ట నానాటికీ దిగజారుతోంది. వెంకన్న క్షేత్రంలో భక్తుల సేవకు పరిమితం కావాల్సిన పాలకమండలి, ఉన్నతాధికారుల మధ్య బిగ్ఫైట్ నడుస్తోంది. ఏళ్ ..
పూర్తి కథనం
ప్రాచీన కట్టడాల బాధ్యత టీటీడీదే
తిరుమలలోని ఆలయ సంపద, జి ల్లాలోని ప్రాచీన కట్టడాల సంరక్షణ బా ధ్యత టీటీడీపై ఉందని హిందూ దేవా లయాల పరిరక్షణ సమితి పేర్కొంది. ఆ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కమల్కు మార్, జిల్లా అధ్యక్షుడు పేరూరు సు ధాకర్రెడ ..
పూర్తి కథనం
టీటీడీ బోర్డు శాశ్వతం కాదు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి శాశ్వతం కాదని, రెండేళ్ళకోసారి మారుతుందని అన్నమయ్య 13వ తరానికి చెందిన వారసుడు తాళ్ళపాక రాఘవ వాదించారు. మారే బోర్డుతో పాటే దాని విధానాలూ మారిపోతాయని జస్టిస్ బి.ప్రకాశ ..
పూర్తి కథనం
భారీగా డిపాజిట్ల మొత్తం మిగులు
తితిదేకు డిపాజిట్ల రూపంలో అధిక మొత్తంలో ఆదాయం వస్తోంది. గదుల కేటాయింపు విధానంలో తీసుకువచ్చిన సాంకేతిక మార్పుల నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. కొంతమంది భక్తులు డిపాజిట్ను వదులుకోవడం కూడా ఆదాయం ప ..
పూర్తి కథనం
నలభై శాతం అడ్వాన్స్ అక్రమాలే
అడ్వాన్స్ రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించిన టికెట్లలో 40 శాతం వరకు గోల్మాల్ జరిగినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందాలు తేల్చాయి. దర్యాప్తులో దర్శనార్థం బుధవారం ఉదయం తిరుమలకు రానున్న సీఎం రోశయ్యకు టిటిడి అ ..
పూర్తి కథనం
పీఠాధిపతుల అనుమతి లేదు
తితిదే పాలకమండలి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు ధర్మాచార్యులు, పీఠాధిపతులు అంగీకరించలేదనీ, దరిమిలా ఇది హిందూ మత స్వేచ్ఛ ఉల్లంఘనేనని జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ..
పూర్తి కథనం
శ్రీవారి సేవలో అనిల్ అంబానీ
తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని అడాగ్ (అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్) అధినేత అనిల్ అంబానీ దంపతులు ఆదివారం తెల్లవారు జామున దర్శించుకున్నారు. శనివారం రాత్రి వారు ప్రత్యేక విమానంలో ముంబాయి నుంచి తిరుపత ..
పూర్తి కథనం
శ్రీవారి ఆర్జిత సేవల్లో కోకొల్లలుగా అక్రమార్కులు
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని ఆర్జిత సేవా టికెట్ల అక్రమాలపై చేపట్టిన దర్యాప్తులో అక్రమార్కుల వివరాలు కోకొల్లలుగా బహిర్గతం అయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అక్రమాల ..
పూర్తి కథనం
తిరుమల విజిఒగా శివకుమార్రెడ్డి ?
తిరుమలలో కీలకమైన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా శివకుమార్రెడ్డిని త్వరలో నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం తిరుపతిలోనే అడిషనల్ సివిఎస్వోగా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థవంత ..
పూర్తి కథనం
మొండికేసిన తెల్ల ఏనుగులు
60 ఏళ్ల దాటిన వారిని తొలగించాలని టిటిడి పాలకమండలి తీసుకున్న కీలకనిర్ణయంపై ఒత్తిడి తెచ్చేందుకు మాజీ అధికారులు పావులు కదుపుతున్నారు. అయితే మాజీ ఉద్యోగుల ఉద్వాసనతో పాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రత్యా ..
పూర్తి కథనం
ఆర్జితసేవలను ఈవో ఎలా రద్దు చేస్తారు ?
పదేళ్ల కిందట రిజర్వు చేసుకున్న ఆర్జిత సేవలను ఈవో సూచనలతో డిప్యూటీ ఈవో రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. చెన్నైకి చెందిన ఎస్కె మూర్తి , ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 28 న మ ..
పూర్తి కథనం
అభివృద్ధికి తితిదే సహకారం
రుయా అభివృద్ధికి తితిదే పూర్తి సహకారాన్ని అందిస్తుందని కార్యనిర్వహణాధికారి కృష్ణారావు తెలిపారు. రుయా ఆసుపత్రి అభివృద్ధి నిధి కమిటీ సమావేశం గురువారం ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగింది. ఆ ..
పూర్తి కథనం
స్వర్ణమయానికి రూ.కోటి విరాళం
తితిదే ప్రవేశపెట్టిన 'ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం' పథకానికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.కోటి విరాళాన్ని గురువారం రాత్రి అందజేశారు. మీడియాకు చిరునామ, వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని భక్తుడు తితిదే ఛైర్మన్ డి.క ..
పూర్తి కథనం
స్వర్ణమయానికి రూ.కోటి విరాళం
తితిదే ప్రవేశపెట్టిన 'ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం' పథకానికి ఓ అజ్ఞాత భక్తుడు రూ.కోటి విరాళాన్ని గురువారం రాత్రి అందజేశారు. మీడియాకు చిరునామ, వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని భక్తుడు తితిదే ఛైర్మన్ డి.క ..
పూర్తి కథనం
వెంకన్న రాజగోపురం భద్రమేనా?
మండల కేంద్రమైన నారాయణవనంలోని పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి మహారాజ గోపురంపై పెరుగుతున్న రావి మొక్కల కారణంగా మరో కొన్నేళ్ళకు కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. కలియుగ దైవం వేకంటేశ్వరుడు పద్మావతీదేవి ..
పూర్తి కథనం
అన్నమయ్య కార్యక్రమాల్లో అంతటా నిర్లక్ష్యం
పదకవితా పితామహుడు అన్నమయ్య కార్యక్రమాల నిర్వహణలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టరు మేడసాని మోహన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రముఖ సాహితీ వేత్త వి.ఎ.కె రంగారావు విమర్శించారు. తిరుపతిలో న ..
పూర్తి కథనం
పీఠాధిపతుల సూచనలతో టిటిడిలో వివాదాలకు తెర
తిరుమల ఆలయానికి సంబంధించి మఠ, పీఠాధిపతులతో సంప్రదించి టీటీడీ నిర్ణయాలు తీసుకుంటే వివాదాలకు తావుండదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. తిరుమలలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్ర ..
పూర్తి కథనం
ఘనంగా వెంగమాంబకు పుష్పాంజలి
మాతృశ్రీ వెంగమాంబ జయంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం వెంగమాంబకు తితిదే వేదపండితులు ఘనంగా పుష్పాంజలి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామివారికి సుప్రబాతసేవతో కార్యక్రమాలు ప్రారంభించారు. అనం ..
పూర్తి కథనం
దొరికేనా ఈ - సు ' దర్శనం '
తితిదే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిసున్న అంతర్జాలం (ఇంటర్నెట్) వ్యవహారం భక్తుల సహనానికి పరీక్ష పెడుతోంది. శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు పొందేందుకు నోచుకోని భక్తులకు కనీసం ఈ - సుదర్శన్ టోకన్లయినా ..
పూర్తి కథనం
తిరుమలేశుని సేవలో జయలలిత
అన్నడీఎంకే అధినేత్రి జయలలిత సోమవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 8.30 గంటలకు చెన్నయ్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆమె తిరుపతి చేరుకున్నారు. 9.09 గంటలకు ఏడవకొండ చేరుకోవాలన్న ..
పూర్తి కథనం
కోర్టుకెక్కడం మంచిది కాదు
టిటిడి వ్యవహారాలు కోర్టుకెక్కడం అంత మంచిది కాదని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన , సోమవారం విలేఖరులతో మాట్లాడారు. ధార్మిక సంస్థ అయిన దేవస్థానం వి ..
పూర్తి కథనం
అన్నమయ్య జయంతి ఉత్సవాలకు గతిలేదా ?
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు.. కొండలంత వరములు గూర్చెడు వాడూ... అంటూ కలియుగదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై 32 వేల సంకీర్తనలు రచించి , అంకితమిచ్చిన పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య. ఏడు క ..
పూర్తి కథనం
జయలలితకు మహద్వార ప్రవేశానికి రంగం సిద్ధం
తమిళనాడు మాజీముఖ్యమంత్రి జయలలితకు శ్రీవారి దర్శనంకోసం టిటిడి చైర్మన్ డీకే.ఆదికేశవులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆమె తిరుమలకు రానున్నారు. ఆ సమయంలో కేవలం సర్వదర్శనం , 300 రూపాయల శీ ..
పూర్తి కథనం
ఎస్బీఐలో శ్రీవారి బంగారం మదుపు
వేంకటేశ్వరస్వామి వారి బంగారాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్లో డిపాజిట్ చేసే కార్యక్రమం తిరుమలలో ఆదివారం జరిగింది. మూడు వేల కిలోల బంగారాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేయాలని లక్ష్యంకాగా తొలి విడతగా 1,075 కిల ..
పూర్తి కథనం
నేడు ఎస్బీఐకి వెయ్యికిలోల బంగారం అప్పగింత
శ్రీవారి బంగారు ఆభరణాల్లో వెయ్యి కిలోలను ఆదివారం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించనున్నారు. ఇప్పటికే టిటిడి రెండు జాతీయ బ్యాంకుల్లో 1750 కిలో బంగారాన్ని డిపాజిట్ చేసింది. తాజాగా మరో 3 వేల కిలోల ..
పూర్తి కథనం
తితిదేలో 60 ఏళ్లు పైబడిన వారికి మంగళం
తిరుమల, తిరుపతి దేవస్థానంలో అరవై ఏళ్ల పైబడిన ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని పాలక మండలి నిర్ణయించింది. అరవై ఏళ్ల పైబడిన డాలర్ శేషాద్రిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని కోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు నేపథ్యం ..
పూర్తి కథనం
వెంకన్న కొలువులో తెల్ల ఏనుగులు
మనవాడేనా.. అయితే ఓ ప్రాజెక్టు తెరిచేయ్. కుర్చీ వేసేయ్ అంటూ పాలక మండలికో, ఉన్నతాధికారులకో కావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులకు టీటీడీ కొత్త కొలువులు సృష్టించి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతోంది. సుమారు 30 ..
పూర్తి కథనం
నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం
తిరుమలలో శుక్రవారం సాగనున్న టీటీడీ పాలకమండలి భేటీ ఎత్తులు-పైఎత్తులకు వేదిక కానుం ది. అనంత స్వర్ణమయానికి ఆగమ పండితుల అం గీకారం లేదని తనకు చెప్పిన ఈవో కృష్ణారావు, హైకోర్టుకు మాత్రం 'ఉంద'ని నివేదించడంపై ..
పూర్తి కథనం
తిరుమలలో గదులపై ప్రత్యేకాధికారి సమీక్ష
తిరుమలలో ఇదివరకు ట్రాన్సిట్ అకామిడేషన్ పద్ధతిపై కేటాయించిన గదులపై బుధవారం వివిధ విభాగాధిపతులతో ప్రత్యేకాధికారి ఏవీ.ధర్మారె డ్డి సమీక్షించారు. తిరుమలలో సుమారు 770 గదుల వరకు టీటీడీ అధికారులు, పోలీసులు ..
పూర్తి కథనం
ఎందుకీ పొంతనలేని వివరణలు.... !
ఆనంద నిలయం అనంత స్వర్ణమయంపై తమకు తప్పుడు సమాచారం అందించారని తిరుమల తిరుపతి బోర్డు సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఈవో కృషారావుపై మండిపడ్డారు. తమకు చెప్పిన అంశాలకు ... హైకోర్టుకు ఇచ్చిన ప్రమాణపత్రంలో పేర్క ..
పూర్తి కథనం
శ్రీవారి ఆలయంలో దేవెగౌడ కుటుంబానికి రాచమర్యాదలు
తిరుమల శ్రీవారి ఆలయంలో మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబ సభ్యులకు మంగళవారం రాచమర్యాదలు జరిగాయి. ఏడుగురు సభ్యులకు టిక్కెట్లు లేకపోయినా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలో పాల్గొనే అవకాశం కల్పి ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయానికి రెండు కిలోల బంగారం వితరణ
తిరుమలేశుని ఆనంద నిలయం అ నంత స్వర్ణమయం పథకానికి తమిళనాడులోని తిరుపూర్ వాసులైన సుబ్రహ్మణ్యం రాజు సోదరులు చెరొకటి చొప్పున కిలో బరువుండే బంగారు బిస్కెట్లను మంగళవారం టీటీడీ చైర్మన్ డి.కె.ఆదికేశవులుకు అం ..
పూర్తి కథనం
తితిదేలో పొరుగు సేవలకు ప్రాధాన్యత
తిరుమల , తిరుపతి దేవస్థాణంలో పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) విధానంలో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిందిస్థాయిలో పోస్టుల భర్తీలో ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి పొరుగు సేవల విధానమే ఉత్తమమని యాజమ ..
పూర్తి కథనం
ఆర్జిత సేవల గృహస్తుల గుర్తింపు కార్డుల తనిఖీ
తిరుమల ఆర్జిత సేవల్లో పాల్గొనే గృహస్తుల వ్యక్తిగత గుర్తింపు కార్డులను తనిఖీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించారు. ఆర్జిత సేవల కుంభకోణం నేపథ్యంలో అడ్వాన్స్ రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించిన ..
పూర్తి కథనం
రసాభాసగా చర్చావేదిక
తితిదే ఉద్యోగ సంఘాలు, పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన చర్చవేదిక రసాభాసగా మారింది. తితిదే ఉద్యోగులకు ఇళ్లస్థలాలు కేటాయించడం తగదని తిరుమల తిరుపతి పరిరక్షణ సమితి నాయకుల ..
పూర్తి కథనం
తిరుమలలో మూడు పిల్లుల ముచ్చట
తిరుమలేశుని గర్భగుడిలో ప్రవేశం మనకెంతో దుర్లభం. బ్రాహ్మణులై , వైఖానస ఆగమంలో నిష్ణాతులై , ఆలయ అర్చకులై ఉండాలని శాస్త్రం , చట్టం నిర్ధేశిస్త్తున్నాయి. అయితే , ఆ మూడు మూగజీవాలు మాత్రం అనాదిగా అక్కడే ..
పూర్తి కథనం
అవును ఆ టెండర్లు తెరుచుకోవు
తిరుమల-తిరుపతి దేవస్థానం వివిధ పనుల కోసం నిర్వహించిన టెండర్లు ఎటూ తేలకుండానే అటకెక్కుతున్నాయి. తమకు కావాల్సిన వారికి పనులు దక్కే అర్హత రాకపోతే అధికారులు వాటిని నెలల కొద్దీ తొక్కి పెడుతున్నారనే ఆరోపణలు ..
పూర్తి కథనం
సీబీసీఐడీ స్వచ్ఛంద విచారణ
తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగుచూసిన ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణంపై సీబీసీఐడీ ఆసక్తి కనబరుస్తోంది. ప్రభుత్వం ఆదేశించకున్నా, టీటీడీ అభ్యర్థించకున్నా తనంతట తానుగా విచారణకు సిద్దమయ్యింది. ఆర్జిత సేవా ట ..
పూర్తి కథనం
డీజీపీకి సేవా టికెట్ల కుంభకోణం జాబితా
తిరుమలలో జరిగిన ఆర్జిత సేవా టికెట్ల కుంభకోణం వివరాలను టిటిడి ఉన్నతాధికారులు బుధవారం డీజీపీ గిరీష్కుమార్ పంపారు. ఇటీవల తిరుమలకు వచ్చిన డీజీపీ ఈ కుంబకోణం గురించి దేవస్థాణం అధికారుల దగ్గర ఆరా తీసి తనకు ..
పూర్తి కథనం
శ్రీవారి కొలువులో అధికారుల దీర్ఘకాలిక తిష్ట
తిరుమల తిరుపతి దేవస్థాణం పాలనా వ్యవస్థలో వినూత్న రీతిలో మార్పులకు శ్రీకారం చుట్టారు. సాక్షాత్తు శ్రీనివాసుని కొలువు (ఆలయం) లో పనిచేసే పలువురు అధికారులు దీర్ఘకాలికంగా తిష్టవేసి ఉన్నారు. తీసుకునే జీతాని ..
పూర్తి కథనం
శ్రీవారి సేవలో మళ్లీ డాలర్ శేషాద్రి?
హైకోర్టు తీర్పుతో కొండదిగిన డాలర్ శేషాద్రికి మళ్ళీ శ్రీవారి ఆస్థానంలో చోటు దొరు కుతుందా..? ఆ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డాలర్ శేషాద్రి పట్ల పాలకమండలి సభ్యుల్లో కానీ, టీటీడీ అధికారుల్లో కానీ, స ..
పూర్తి కథనం
హథీరాంజీ మఠం భూముల సేకరణపై హైకోర్టు స్టే
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూముల సేకరణకు ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్ను హైకోర్టు నిలిపివేసింది. నోటిషికేషన్పై స్టే కోరుతూ హథీరాంజీ మఠానికి చెందిన మహంత్ హెచ్.హెచ్.అర్జున్దాస్ దాఖలు చేసిన పిటిషన్ను ..
పూర్తి కథనం
' దేవాదాయ ' దుర్మార్గం
చాలా ఏళ్లకిందట ... నంబర్ 780 జి,ఓ తిరుపతి వాసులకు ఓ పీడకల. ఇప్పుడు రాష్ట్ర దేవాదాయ శాఖ జారీచేసిన ఉత్తర్వులూ అలాంటివే. తిరుపతిలో టిటిడి ఉద్యోగులకు కేటాయించిన నివాస ప్రాంతాలతో పాటు ఇతర పరిధుల్లోని స్థల ..
పూర్తి కథనం
నెలరోజుల సెలవులో ఎస్టేట్ ఆఫీసర్
తిరుమల తిరుపతి దేవస్థాణం ఎస్టేట్ ఆఫీసర్ పీబీ. గుప్త బుధవారం నుంచి నెల రోజుల పాటు దీర్ఘకాలిక సెలవులో వెళుతున్నారు. దేవస్థాణంలో ఒక ఉన్నత స్థాణంలో ఉన్న ఆయన కుటుంబంతో అర్చన సేవకు వెళ్లాలనుకుంటే టికెట్లు ..
పూర్తి కథనం
డిప్యూటీ ఈవోల బదిలీల్లో పాలకమండలి మార్కు
తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 13 మంది డెప్యూటీ ఈవోలను బదిలీ చేస్తూ ఈవో కృష్ణారావు జారీచేసిన ఉత్తర్వుల్లో 24 గంటలు తిరక్కుండానే మార్పులు చోటు చేసుకున్నాయి. పాలకమండలి పెద్ద ..
పూర్తి కథనం
ఇక టిటిడి విద్యాసంస్థల్లో చదువు భారమే
తిరుమల తిరుపతి దేవస్థాణం అధికారులు తాజాగా విద్యారంగంలోనూ పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారు. సమాజాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న విద్యకు ప్రాధాన్యత తగ్గించాలని తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తో ..
పూర్తి కథనం
వెంకన్న సొమ్ముకు ఎసరు
టిటిడి ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యంతో వెంకన్న ఖజానాకు మరో 30 కోట్టరూపాయల భారం పడిరది. తిరుమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని దాదాపు 80 కోట్లతో టిటిడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుమారధార ` పసు ..
పూర్తి కథనం
ఏడాదికిక అయిదు ఆర్జిత సేవలే!
సంవత్సరంలో వందలాదిగా సేవా టికెట్లు బుక్ చేసిన వారిపై టీటీడీ ఉక్కుపాదం మోపనుంది. ఇకపై ఏడాదికి ఐదు ఆర్జిత సేవలు మాత్రమే అనుమ తించనున్నారు. ఆ మేరకు ఆదివారం ఉన్నతస్థాయి సమావేశంలో దేవస్థానం కీలక నిర్ణయం తీ ..
పూర్తి కథనం
సామాన్య భక్తులకు సేవాటిక్కెట్ల భాగ్యం లేదా
స్వామివారి ఆర్జితసేవాటిక్కెట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా పూర్తిగా ఇంటర్నెట్కు బదలాయించడం అన్యాయమని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు చదువురాని నిరక్ష్యరాస్యులే శ్రీవారి నిజమైన సామాన్ ..
పూర్తి కథనం
కల్యాణోత్సవాలు చూసేందుకు అమెరికా రావాలా ?
అమెరికా వెళ్లేందుకు ఉత్సాహం కనబరిచిన తితిదే పాలకమండలి సభ్యుల ఆశలపై కాన్సొలేట్ జనరల్ అధికారులు నీళ్లు చల్లారు. శ్రీవారి కల్యాణోత్సవాలు చూసేందుకు అమెరికా రావాలా .... ? అంటూ తితిదే అధికారులను ప్రశ్నించ ..
పూర్తి కథనం
టిటిడి చైర్మన్ వైఖరిలో మార్పు
మరో రెండు మాసాల్లో పదవీకాలం ముగుస్తుండగా టిటిడి చైర్మన్ ఆదికేశవులునాయుడు గతవారం రోజులుగా తన వైఖరిలో మార్పు కనబరుస్తుండటం చర్చనీయాంశమైంది. తన కలల సాకారమైన ఆనందనిలయం అనంత స్వర్ణమయం పథకంపై న్యాయస్థానం ..
పూర్తి కథనం
టీటీడీ హాస్టల్ సీట్లలో భారీ కోత
తిరుమల తిరుపతి దేవస్థానం తొలిసారిగా కాలేజీల్లోని హాస్టల్ సీట్ల కేటాయింపు క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది. గతంలో ఇష్టారాజ్యంగా జరిగిన హాస్టల్ సీట్ల కేటాయింపులతో నిర్వహణ సమస్యలు తలెత్తడంతో ఈ ఏడాది సీ ..
పూర్తి కథనం
నిష్పాక్షిక విచారణకు సీఎం ఆదేశం
'ఆర్జిత సేవలు గోవిందా' శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. టీటీడీ ఈవో కృష్ణారావుతో సీఎం రోశయ్య ఫోన్లో మాట్లాడారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని ఆదేశించారు. దీని వెనుక ఎం ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయం ప్రాజెక్టుపై విచారణ వాయిదా...!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం తలపెట్టిన ఆనందనిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుపై దాఖలయిన పిటిషన్ల విచారణ మే నెలాఖరుకు వాయిదా పడ్డాయి. గత నాలుగు రోజులుగా అనంత స్వర్ణమయం ప్రాజెక్టుపై దాఖలయిన పిటిషన్లన ..
పూర్తి కథనం
క్వార్టర్స్ నిర్వహణలో టిటిడి అధికారుల ఒంటెత్తు పోకడ
క్వార్టర్స్ నిర్వహణలో అధికారులు అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడల వల్ల ఏటా టిటిడి కోటి రూపాయలు నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. హౌస్ బిల్డింగ్ లోన్ (హెచ్బీఎల్) నిబంధనలను ఎత్తి చూపుతూ నాలుగో తరగతి ఉద్ ..
పూర్తి కథనం
ఆర్జిత సేవలు గోవిందా..అవినీతి దందా గోవిందా!.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆర్జిత సేవల్లో భారీ కుంభకోణం జరుగుతోంది. టీటీడీ అధికారుల అండదండలతో సాగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పటికి దాదాపు 125 కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం సాగినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ అవి ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయంతో శిలా శాసనాలకు ముప్పు
తిరుమల శ్రీవారి గర్భగుడికి స్వర్ణ ఫలకాలను తాపడం చేస్తే.. జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన శిలాశాసనాలకు ముప్పు వాటిల్లవచ్చని భారత పురావస్తుశాఖ పేర్కొంది. బుధవారం రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి ..
పూర్తి కథనం
డాలరు శేషాద్రికి పాలకమండలి బాసట !
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలరు శేషాద్రికి బాసటగా నిలవాలని తితిదే పాలకమండలి భావిస్తున్నట్లు తెలిసింది. వచ్చే పాలకమండలి సమావేశంలో ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని న్యాయస్థానానికి నివేధించాలని సంకల్పిస ..
పూర్తి కథనం
తుడా ఛైర్మన్గా లోకాద్రినాయుడు!
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ(తుడా) ఛైర్మన్గా కె.లోకాద్రినాయుడును నియమించే అవకాశాలున్నాయి. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పేరయ్యగారిపల్లెకు చెందిన లోకాద్రి రిలయన్స్ సంస్థ పీఆర్వోగా పనిచేస్తూ తిరుపతిలో స్ ..
పూర్తి కథనం
స్వర్ణమయం.. మత విశ్వాసాల్లో జోక్యమే: హైకోర్టులో వాదన
తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి గర్భగుడికి బం గారు తాపడం చేయడం మత విశ్వాసాల్లో జోక్యం చేసుకోవడమేనని, అదే తన ముఖ్యమైన వాదన అని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. గర్భగుడికి బంగా రు ఫలకాలను అతికించడం ..
పూర్తి కథనం
కోర్టు పక్షులు
తిరుమల తిరుపతి దేవస్థాణంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కోర్టు వివాదాలు ధార్మిక సంస్థ ప్రతిష్టకు పెనుసవాలుగా మారాయి. శ్రీవారి దర్శనార్థం వస్తున్న సామాన్య భక్తులకు సేవలందించాల్సిన అధికారులు కోర్టుల చుట్టూ ..
పూర్తి కథనం
వెంకన్నపై 30 కోట్ల అదనపుభారం
తిరుమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో వుంచుకుని దాదాపు 80 కోట్లతో టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కుమారధార పసుపుధార భారీ జంటనీటి ప్రాజెక్ట్ వ్యయం తడిసిమోపెడవుతోంది. తాజాగా అదనంగా మరో 30 కోట్ల భారం ..
పూర్తి కథనం
వకుళామాత ఆలయం పునరుద్ధరణ పనులు సాగేనా ? ... ఆగేనా ?
వేంకటేశ్వర స్వామి తల్లి అయిన వకుళామాత ఆలయం పునరుద్ధరణ పనులు ముందుకు సాగడంపై నీలినీడలు అలుముకున్నాయి. పేరూరు కొండపై శిధిలావస్థకు చేరుకున్న వకుళామాత ఆలయం పునరుద్ధరణకు తితిదే శ్రీకారం చుట్టిన సంగతి తెలిస ..
పూర్తి కథనం
'స్వర్ణమయం' కేసు మంగళవారానికి వాయిదా
తిరుమల శ్రీవారి ఆనందనిలయం అనంత స్వర్ణమయం కేసు సోమవారం వాదోపవాదాల అనంతరం మంగళవారానికి వాయిదా పడింది. అనంత స్వర్ణమయం పనులు ఆగమ విరుద్ధాలని, వీటిని తక్షణం నిలుపుదల చేయాలని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ ..
పూర్తి కథనం
శాసనాల నాశనం మహాపాపం
చారిత్రక శాసనాలను నాశనం చేసి మహాపాపాన్ని మూటగట్టుకోవద్దని పలువురు మేధావులు తితిదేకు సూచించారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో తిరుమల దివ్యక్షేత్రం సంరక్షణ అనే అంశంపై భాజపా రాష్ట్ర అధిక ..
పూర్తి కథనం
ఎస్వీ భక్తిఛానల్పై తితిదే పెద్దల ఆగ్రహం
తితిదేలో మరో వివాదం తెల్తింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రసారమైన కార్యక్రమాలపై పాలకమండలి తీవ్ర అసంతృప్తి ... ఆగ్రహంతో ఉంది. రెండు రోజులుగా ఛానల్ ప్రసారాల తీరుపై తితిదే ఛైర్మన్ ఆదికేశవులు తీవ ..
పూర్తి కథనం
శ్రీవారి ఆభరణాలకు అంతర్జాతీయ భద్రత
శ్రీవారి బంగారు ఆభరణాలకు అంతర్జాతీయ భద్రత కల్పించనున్నారు. వేలాది కోట్ల రూపాయలు విలువచేసే వజ్రవైడూర్యాలు , హారాలకు సరైన భద్రత లేదంటూ ఇటీవల దుమారం లేచిన విషయం తెలిసిందే. టిటిడి ఎన్నో వ్యయప్రయాసలతో భక్త ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయం ఆగమ శాస్త్ర విరుద్ధం కాదు
తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయ మొదటి ప్రాకార ఆనంద నిలయానికి బంగారు తాపడం ఆగమ , శిల్ప శాస్త్రాలకు విరుద్ధం కాదని తిరుమల తిరుపతి దేవస్థానం హైకోర్టుకు నివేదించింది. అనంత స్వర్ణమయం పథఖం అమలును సవాలుచేస్తూ దా ..
పూర్తి కథనం
టిటిడి అధికారులపై ఎసిబి డేగకన్ను
నిన్నమొన్నటి వరకు నగరపాలక సంస్థ అధికారుల ఆస్తులపై సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధకశాఖ ప్రస్తుతం టిటిడి అదికారులపై డేగకన్ను వేసింది. సూపరింటెండెంట్లతోపాటు పై స్థాయి అధికారులందరూ వారి వ్యక్తిగత జీతభత్ ..
పూర్తి కథనం
అనంతస్వర్ణమయాన్ని నిలిపివేయండి : రిటైర్డ్ ఐఎఎస్లు
తిరుమల తిరుపతి దేవస్థాణం (టిటిడి) చేపట్టిన అనంత స్వర్ణమయం ప్రాజెక్టును రద్దు చేయాలంటూ 14 మంది రిటైర్డు ఐఎఎస్ అధికారులు గవర్నర్ నరసింహన్ను కోరారు. ఈ మేరకు శుక్రవారం రాజ్భóవన్లో ఆయనను కలిసి వారి స ..
పూర్తి కథనం
ఆలయ విధులకు హాజరుకాని శేషాద్రి
తిరుమల ఆలయ ఓఎస్డీగా వ్యవహరిస్తున్న డాలర్ శేషాద్రి హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో విధులకు హాజరు కావడం లేదు. విధులనుంచి తప్పుకునే ముందు ఆయన ఇతరులకు అప్పగించాల్సిన బాధ్యతలు కూడా ఏవీ లేనందున కోర్టు ఆదేశాలు ..
పూర్తి కథనం
'ఉచిత సుదర్శనం'కు మంగళం
సామాన్య భక్తులకు తిరుమల, తిరుపతి దేవస్థానం(తితిదే) శఠగోపం పెడుతోంది. ధనవంతులకే తితిదే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలు ఎక్కువైన తరుణంలో పేదవాడికి చెందిన మరో పథకానికి మంగళం పలకనుంది. సామాన్య భక్తులకు ప్ర ..
పూర్తి కథనం
వీళ్లను బాగుచెయ్ గోవిందా ... !
తిరుమల తిరుపతి దేవస్థాణంలో తలెత్తిన వివాదాల పరంపరలు పరిపాలనలోనూ ప్రతిబింబిస్తున్నాయి. 20 ఏళ్ళ సుదీర్ఘ కాలం తర్వాత టిటిడిలో 1818 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. పాలకమండలి చైర్మన్ , ఇ ..
పూర్తి కథనం
‘బ్లాక్ ’ అండ్ ‘ వైట్ ’
తిరుమలలో ఒకప్పుడు సామాన్య దళారులుండేవారు. శీఘ్రదర్శనం ప్రవేశపెట్టి కోరినన్ని లడ్డూలు ఇస్తూవుండడంతో వాళ్ళు బక్కచిక్కిపోయారు. అయితే వైట్కాలర్ దళారులు పెరిగారు. దేవుడి పేరుతో దందా చేస్తూ నాలుగు రాళ్లు ..
పూర్తి కథనం
ఆరుమంది టిటిడి ఉద్యోగులపై చర్యలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో సంచలనం సృష్టించిన ఆర్జిత సేవాటిక్కెట్ల కుంభకోణం కేసు విచారణ పూర్తయిందని ముఖ్యభద్రతాధికారి ఎంకె. సింగ్ బుధవారం వెల్లడిరచారు. బుధవారం ప్రచురితమైన కథణంపై గరుడవాహనంసేవలో పాల్గొ ..
పూర్తి కథనం
ఆయన తీరే అంత !
తిరుమల తిరుపతి దేవస్థాణం ... దేశంలోని హిందూ దేవాలయాలకు ఒక మార్గదర్శకం. ఇక్కడి ఆచార వ్యవహారాలు , పూజా విధానాలు చాలగొప్పవని హిందువలంతరూ విశ్వసిస్తారు. భక్తులు కూడా మూలవిరాట్టును ఎంత పవిత్రంగా చూస్తారో ఆ ..
పూర్తి కథనం
శేషాద్రికి సెలవు!
నుదుట మెరిసే తిరునామం, ఉదరం వరకు వేలాడే బంగారు దండ... దానికి బెత్తెడంత డాలర్! ఈ ఆహార్యం గురించి వినగానే గుర్తొచ్చేది 'డాలర్' శేషాద్రి! తిరుమలలో ఏ ప్రత్యేక ఉత్సవం జరిగిన ఆయనే ప్రముఖంగా కనిపిస్తారు. వెం ..
పూర్తి కథనం
టిటిడి ఛీఫ్ ఇంజనీర్పై పిర్యాదు
టిటిడి ఛీఫ్ ఇంజనీరు కోటేశ్వరరావు తీరుపై ఎస్సీ , ఎస్టీ అసోసియేషన్ ఇఓ కృష్ణారావుకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఇఓ రెండు రోజులలో విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. గత రెండ ..
పూర్తి కథనం
టిటిడి ధర్మారెడ్డిపై సిఎంకు ఫిర్యాదు
తిరుమల తిరుపతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ ఎ.వి ధర్మారెడ్డి సాక్షాత్తు అధర్మారెడ్డి అని , ఆయన మొదటినుంచి వివాదాస్పదుడేనని ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్రెడ్డి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను మంగళవారం నాడు కల ..
పూర్తి కథనం
టిటిడి చైర్మన్కు హైకోర్టు నోటీసులు
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం కార్యక్రమాన్ని నిలపివేయాలని కోరుతూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. అనంత స్వర్ణమయం ప్రాజెక్టు వ్యవహ ..
పూర్తి కథనం
రమణదీక్షితులకు మెమో
ముకేష్ అంబానీ సేవలో తరించిన టిటిడి ఫ్రధాన అర్చకుల్లో ఒకరైన గొల్లపల్లి రమణదీక్షితులకు టిటిడి యాజమాన్యం మెమో ఇచ్చింది. 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. శ్రీవారికి అర్చక కైంకర్యాలు నిర్వహించే ..
పూర్తి కథనం
అమెరికా కల్యాణాలపై రగడ
అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించనున్న శ్రీనివాస కల్యాణంపై వివాదాల మబ్బులు కమ్ముకుంటున్నాయి. అక్కడ శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్న ప్రవాస భారతీయులు అధిక ధరకు టిక్కెట్లు విక్రయించి టీటీడీ ప్రతిష్ ..
పూర్తి కథనం
బ్యాంకుల ఆధీనంలో గదుల కేటాయింపు
గదుల కేటాయింపు బాధ్యతను టిటిడి ఇకపై బ్యాంకులకు అప్పజెప్పాలని యోచిస్తోంది. అయితే దీనిని తొలి ప్రయత్నంగా తిరుపతి శ్రీ పద్మావతి అతిథిగృహం నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం టిటిడి ఇప్పటికే ఆంధ్ ..
పూర్తి కథనం
వెంకన్న పేరుతో అమెరికా ట్రిప్
తిరుమల వెంకన్న పేరుతో టిటిడి పాలకమండలి , అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా దేవుడి పేరుతో విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. టిటిడి నిధులు పైసా ఖర్చుపెట్టడం ..
పూర్తి కథనం
ప్రభుత్వం నుంచి అధికారులను తెస్తే వూరుకోం..
తితిదేలోని ఆరు డిప్యూటీ ఈవో పోస్టులకు అధికారులను ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్పై తీసుకొస్తే ఊరుకునేది లేదని తితిదే అధికారుల సంఘం నేతలు ఉద్ఘాటించారు. సోమవారం తితిదే పరిపాలనా భవనంలో అధికార సంఘం సమావేశం ..
పూర్తి కథనం
ప్రభుత్వం నుంచి అధికారులను తెస్తే వూరుకోం..
తితిదేలోని ఆరు డిప్యూటీ ఈవో పోస్టులకు అధికారులను ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్పై తీసుకొస్తే ఊరుకునేది లేదని తితిదే అధికారుల సంఘం నేతలు ఉద్ఘాటించారు. సోమవారం తితిదే పరిపాలనా భవనంలో అధికార సంఘం సమావేశం ..
పూర్తి కథనం
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న ప్రభుత్వం
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని తిరుమల-తిరుపతి సంరక్షణ సమితి ఆరోపించింది. ఈ మేరకు సమితి అధ్యక్షుడు డి.ఆర్.నరేంద్ర సోమవారం ముఖ్యమంత్రి రోశయ్యకు లేఖ రాశారు. శ్రీ ..
పూర్తి కథనం
అమెరికాలో శ్రీనివాస 'కల్యాణోత్సవం'
హిందూ ధర్మ ప్రచారాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా అమెరికాలో మే1, 9 తేదీల్లో శ్రీనివాస కల్యాణోత్సవం నిర్వహించాలన్న టీటీడీ సంకల్పం వ్యాపారంగా మారిపోవడం నిర్ఘాంతపరుస్తోంది. శ్రీవారి వైభవాన్ని ఖండాంతరా ..
పూర్తి కథనం
బంగారుతాపడంపై సుప్రీంకైనా వెళ్తాం
తితిదే బంగారు తాపడం పథకం ఆలయం అభివృద్ధిలో భాగమేనని ఏపీ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ కన్వీనర్ , ఎస్వీ విశ్వవిద్యాలయం న్యాయాధికారి ముక్కు సత్యవంతుడు తెలిపారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం అంటే ఆలయ అభ ..
పూర్తి కథనం
నీతా అంబానీకి అతి(థి) మర్యాద
శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ముకేశ్ అంబానీ కుటుంబానికి టిటిడి చైర్మన్ ఆదికేశవులు సహా అధికారి యంత్రాంగం తనదైన శైలిలో సాగిలపడిరది. ఐఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో తమ జట్టు (ముంబై ఇండియన్స్) చెన్న ..
పూర్తి కథనం
టిటిడిలో షాడో అధికారి ద్విపాత్రాభినయం
టిటిడి పాలమండలి చైర్మన్ డీకే ఆదికేశవులు ,ఈవో కృష్ణారావు , ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిని ఓఎస్డీ చిన్నంగారి రమణ నీడలా వెన్నంటే ఉంటారు. వారి కదలికలపై ఎన్పుడూ కన్నేస్తూ వారికి అనుగుణంగా నడుచుకుంటుంట ..
పూర్తి కథనం
స్టాండిరగ్ కౌన్సిల్ తీరు అభ్యంతరకరం
ఆనందనిలయం అనంత స్వర్ణమయం పథకంపై హైకోర్టులో విచారణ సందర్భంగా తితిదే స్టాండిరగ్ కౌన్సిల్ వ్యవహరించిన తీరు అభ్యతరకరంగా ఉందని ఆదికేశవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తగిన ఆధారాలు చూపించి న్యాయస్థానం నుంచి మధ్ ..
పూర్తి కథనం
తితిదేలో మాజీల హల్చల్
తితిదే పరిపాలనా వ్యవహరాల్లో మాజీ ఉద్యోగుల హవా కొనసాగుతోంది. అధికారులు కూడా వారిపైన ఆధారపడి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తితిదే పరిపాలనా భవనంలో అత్యంత కీలకమైన సర్వీసెస్ విభాగం ఓ మాజీ ఉద్యోగిపై ఆధా ..
పూర్తి కథనం
వెంకన్నను వదలని అతిథులు
తిరుమల, తిరుపతి దేవస్థానంలో విశ్రాంత ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. శేష జీవితాన్ని ఆర్థికంగానూ, సుఖంగానూ గడపడానికి పైరవీలు చేసి దేవస్థానంలోకి చేరుతున్నారు. ఇక్కడి నుంచి కదలకుండా... తితిదేను వదల ..
పూర్తి కథనం
సర్కారు దృష్టికి స్వర్ణమయం సమస్య
రాష్ట్ర హైకోర్టు ఆదేశం నేపథ్యంలో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం పనులను నిలిపివేస్తూ తితిదే నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని వర్క్షాపు తలుపులకు శుక్రవారం సీలు కూడా వేసేవారు. న్యాయస్థానం తీర్పు విషయాన్ని ..
పూర్తి కథనం
నారాయణా... నీకిది తగునా
శ్రీవారిసన్నిధిలో సాంప్రదాయాల విలువలు కాపాడాల్సిన అధికారులే వ్యక్తిగత ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. రౌతు మెత్తనైతే గుర్రం కూడా అలాగనే పరుగెడుతుందనే చందంగా తిరుమల శ్రీవారి ఆలయంలో కొతంమంది అధికారులు ..
పూర్తి కథనం
సర్వీసెస్లో రిటైర్డ్ ఉద్యోగి సేవలు
టీటీడీలో రోజుకో కథనాలు వెలుగు చూస్తూ అధికారుల పనితీరును అపహాస్యం చే స్తున్నాయి. టీటీడీలో కీలకమైన సర్వీసెస్ విభాగంలో పదవీ విరమణ పొందిన ఓ అధికారి ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్లను చూస్తున్న సంఘటన శుక్రవార ..
పూర్తి కథనం
బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ప్రతిభకు పాతర
టీటీడీలో ఏడాదిన్నర క్రితం చేపట్టిన ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో అధికారులు ప్రతిభకు పాతరేశారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టడానికి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారు. ఈ విషయం ఈవో ..
పూర్తి కథనం
అమెరికాలో వెంకన్న కల్యాణానికి ఏర్పాట్లు ముమ్మరం
అమెరికాలోని రెండు నగరాల్లో తిరు మల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా కల్యాణోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరు గుతున్నాయని టీటీడీ పాలక మండలి సభ్యులు ఎ. సుబ్రమణ్యం తెలిపారు. గురువారం ఆయన స్వగ్రా ..
పూర్తి కథనం
అవాస్తవాలు చెబుతున్నారు
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ప్రధాన దేవాలయానికి 'ఆనంద నిలయం- అనంత స్వర్ణమయం' కార్యక్రమం కింద చేపట్టిన బంగారు తాపడంపై కొందరు రాజకీయం చేస్తున్నారని టీటీడీ చైర్మన్ ఆదికేశవులునాయుడు విమర్శించారు. గ ..
పూర్తి కథనం
ఆరునూరైనా స్వర్ణమయం
టిటిడి చరిత్రలో సువర్ణ అధ్యయంగా నిలిచిపోయే ఆనదంనిలయం అనంతస్వర్ణమయం పనులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగే ప్రసక్తేలేదని టిటిడి చైర్మన్ డికె ఆదికేశవులునాయుడు స్పష్టం చేశారు. హైకోర్టులో స్వర్ణమయం పనులను ఆప ..
పూర్తి కథనం
అపోహలు, ఆందోళనలు 'మయం'
శ్రీవారి ఆనంద నిలయంలో విమాన గోపురం చుట్టూ వున్న ప్రాకారం గోడలను బంగారు తాపడం చేసిన రేకులతో అలకరించడమే 'అనంత స్వర్ణమయం పథకం'. ఈ పథకాన్ని 2008 అక్టోబర్ ఒకటిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణంలో పాల్గ ..
పూర్తి కథనం
పనులు సాగుతున్నదిలా!
వైఎస్ చేతుల మీదుగా పథకం ప్రారంభమైన ఆరు నెలలకు అసలు పనులు ప్రారంభమయ్యాయి. తిరుమల ఎస్వీ మ్యూజియంలో పటిష్ఠ భద్రత మధ్య పనులు జరుగుతున్నాయి. సుమారు 614 కిలోల మేలిమి రాగి, 200 కిలోల బ ంగారాన్ని కరిగించి ఈ ..
పూర్తి కథనం
18 నెలల్లో 176 కిలోల బంగారం
అనంత స్వర్ణమయం పనులు ప్రారంభమైన నాటి నుంచి నెలకు సరాసరి 10 కిలోల వంతున ఇప్పటికే 176 కిలోల బంగారాన్ని దాతలు విరాళంగా ఇచ్చారు. ఈ ప్రాజెక్టును తొలుత ప్రకటించినపుడు వంద కిలోలు సరిపోతుందని భావించారు. అయిత ..
పూర్తి కథనం
అనంత స్వర్ణ మయం.. అనేక వివాధాల మయం!
శ్రీవారి ఆనంద నిలయం ప్రాకారపు గోడలను బంగారు తాపడం చేసిన రేకులతో అలంకరించడమే 'అనంత స్వర్ణమయం పథకం'. ఈ పథకాన్ని 2008 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ప్రారంభించారు. ఆనాటి నుంచీ దీనిని వ్యతిరేకిస్తు ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయం ఆపండి
తిరుమలలో 'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' ప్రాజెక్టుకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థాన పాలకవర్గం చేసిన తీర్మానం అమలును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చింది. దేవాల ..
పూర్తి కథనం
12 మంది తితిదే బృందానికి వీసా జారీ
అమెరికా వెళ్లడానికి వీలుగా 12 మంది తితిదే బృందానికి వీసా లభించింది. తితిదే ప్రత్యేకాధికారి ఎ.వి ధర్మారెడ్డి అమెరికా కాన్సొలేట్ జనరల్తో చర్చించి అధికారులు , వేద పండితులు , పురోహితులకు వీసా లభించేలా చ ..
పూర్తి కథనం
రమణ దీక్షితుల ‘ కుబేర సేవ ’
టిటిడి ప్రధాన అర్చకుల్లో ఒకరైన గొల్లపల్లి రమణదీక్షితులు వివాదాలకు కేంద్రబిందువవుతున్నారు. మంగళవారం శ్రీవారి దర్శనానికి వచ్చిన అపర కుబేరుడు ముకేష్ అంబానీ కుటుంబసేవలో తరించారని తెలిసింది. శ్రీవారికి ని ..
పూర్తి కథనం
'గాలి' వజ్ర కిరీటం విలువ రూ.23 కోట్లు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓఎంసీ అధినేత, కర్ణాటక రాష్ట్ర మంత్రి గాలి జనార్దనరెడ్డి బహూకరించిన వజ్రకిరీటం విలువను జెమాలజీ నిపుణులు లెక్కకట్టారు. శ్రీవారి ఆలయం వైకుంఠ మార్గంలో ఏర్పాటు చేసిన ప్ర ..
పూర్తి కథనం
టిటిడికి 48 గంటల డెడ్లైన్
టిటిడి యాజమాన్యం అవలంభిస్తున్న తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు మాతృసంస్థతో పోరాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.ఈ మేరకు ఉద్యోగులందరూ ఏకమై భవిష్యత్తు కార్యాచరణపై దృష్టిపెట్టారు. ఛైర్మన్ , ..
పూర్తి కథనం
వసతులు అరకొరే
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అధిక లడ్డూల తయారీకి టిటిడి కాంట్రాక్టుపై నియమించిన అదనపు సిబ్బంది అరకొర వసతులతో అవస్థ పడుతున్నారు. భక్తులకు కోరినన్ని లడ్డూలివ్వాలన్న ఉద్దేశ్యంతో ఆలయం వెలుపల బూందీశ ..
పూర్తి కథనం
టిటిడికి మరో ఐఏఎస్ అధికారి !
తిరుమల తిరుపతి దేవస్థాణంలో పాలనాబారం తగ్గించేందుకు , కొండపై క్రమశిక్షణ పెంచేందుకు దేవస్థానానికి మరో ఐఏఎస్ అధికారిని కేటాయించాలని సర్కారు బావిస్తోంది. జాయింట్ కార్యనిర్వహణాధికారి (జేఈవో) ఎసెట్స్ పేర ..
పూర్తి కథనం
శ్రీవారి వజ్రాభరణాల లెక్కింపు
లక్ష్మీవల్లభుని కాంచనాభరణ సంపత్తిలో వజ్రాల విలువ లెక్కింపు ప్రారంభమైంది. ఇందుకు అవసరమైన రామన్ అనే శాస్త్రవేత్త రూపొందించిన అద్దంతో నాణ్యతను పరిశోధించే పరికరం (రామన్ స్పెక్ట్రోమీటరు) అందుబాటులోకి వచ్ ..
పూర్తి కథనం
బ్రాహ్మణపట్టు వివాదానికి తెర!
తిరుపతి గ్రామీణ మండలం బ్రాహ్మణపట్టులో ఉద్యోగుల ఇళ్లస్థలాలకు సంబంధించి రైతులు, తితిదేకు మధ్య జరుగుతున్న వివాదానికి తెరపడింది. శనివారం కరకంబాడిలోని మంత్రి గల్లాఅరుణకుమారి నివాసంలో తితిదే ఉద్యోగ సంఘాల నే ..
పూర్తి కథనం
తితిదే ఉద్యానవనాలకు పునరుజ్జీవం
తిరుపతిలో తితిదే ఏర్పాటు చేసిన రహదారి వనాలు, ఉద్యానవనాలకు పునరుజ్జీవం కల్పించేందుకు తితిదే చర్యలు చేపట్టింది. వేసవి ప్రభావం పడకుండా ఉద్యానవనాలు కళకళలాడేలా గుత్తేదార్ల ద్వారా నిర్వహణ చేయించడానికి అటవీశ ..
పూర్తి కథనం
తితిదే ఉద్యోగుల ఆందోళన బాట
తితిదే పాలక మండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టేందుకు ఉద్యోగ సంఘం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి తితిదే పరిపాలనా భవనం ఎదుట యాజమాన్యం ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా దశలవారి పోరాటాలు చేసేందుకు ..
పూర్తి కథనం
స్విమ్స్ కథ ‘ కంచి ’ కి
శ్రీ కంచికామకోటి పీఠంపై రాష్ట్ర ప్రభుత్వం అవ్యాజ ప్రేమ చూపిస్తోంది. స్విమ్స్కు చెందిన విలువైన భూములు , భవనాలు ధారాదత్తం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయంలో స్విమ్స్ భాగస్వామి అయిన తితిదే కూడా ..
పూర్తి కథనం
తితిదేలో తెల్ల ఏనుగులు!
తితిదేలో అస్మదీయులను అందలమెక్కించడం రివాజుగా మారుతోంది. అయినవారైతే సరి.. అవసరం లేకున్నా ప్రత్యేకంగా ఏదో ఒక స్థానం సృష్టిస్తున్నారు. తితిదేకు చెందిన చాలా విభాగాల్లో సిబ్బంది అవసరమున్నా పొదుపు పేరుతో ని ..
పూర్తి కథనం
షోడశ కళామూర్తికి..... స్వర్ణాభిషేకం
ఏడుకొండల వెంకన్న ఆలయం ఇక స్వర్ణశోభితం కానుంది. ఆనంద నిలయం ప్రాకారానికి తలపెట్టిన స్వర్ణమయం పనులు ప్రయోగాత్మక దశకు చేరాయి. శ్రీవారి మూలమూర్తికి ఈశాన్య దిశలోని ధనలక్ష్మి బంగారు విగ్రహం నుంచి వాయువ్య దిశ ..
పూర్తి కథనం
షోడశ కళామూర్తికి..... స్వర్ణాభిషేకం
ఏడుకొండల వెంకన్న ఆలయం ఇక స్వర్ణశోభితం కానుంది. ఆనంద నిలయం ప్రాకారానికి తలపెట్టిన స్వర్ణమయం పనులు ప్రయోగాత్మక దశకు చేరాయి. శ్రీవారి మూలమూర్తికి ఈశాన్య దిశలోని ధనలక్ష్మి బంగారు విగ్రహం నుంచి వాయువ్య దిశ ..
పూర్తి కథనం
ఒకే గొడుగు కిందకు తితిదే పథకాలు
తితిదే అమలు చేస్తున్న పలు పథకాలను దేవస్థాణం పాలకమండలి రూపొందించింది. ధార్మిక ప్రాజెక్టుల సంచాలకులు పేరిట కొత్త పోస్టును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో ప్రతిపా ..
పూర్తి కథనం
టీటీడీ సేవకు ప్రభుత్వ అధికారులు
తిరుమల- తిరుపతి దేవస్థానంలో మరో ఇద్దరు ఐఎఎస్ అధికారులు, ఆరుగు రు గ్రూప్-1 స్థాయి అధికారులు శాశ్వత ప్రాతిపదికన నియమితులు కానున్నారు. ఈఓ కృష్ణారావు ప్రతిపాదన మేరకు ఈనెల 6వ తేదీన జరిగిన పాలకమండలి సమావే శ ..
పూర్తి కథనం
'అనంత స్వర్ణమయం'లో జోక్యం చేసుకోం : హైకోర్టు
సమాచార హక్కు చట్టం కింద తన వినతిపత్రం పెండింగ్లో ఉండగా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో 'ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం' ప్రాజెక్టు పనులను తితిదే చేపట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనను గురువారం హైకోర్ ..
పూర్తి కథనం
ఎస్వీబీసీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం
శ్రీ వెంకటేశ్వర భక్తిచానెల్ ఉద్యోగులకు ఆరు వేల రూపాయల వంతున బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వనున్నారు. టిటిడి చైర్మన్ డీకే.ఆదికేశవులు అధ్యక్షతన ఎస్వీ బీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన భక్తిచానెల్ కమిటీ సమావే ..
పూర్తి కథనం
ఆగమ సలహామండలి సభ్యత్వానికి పైరవీలు
తిరుమల ఆలయ ఆగమ సలహా మండలిలో ఖాళీ అయిన రెండు పోస్టులకోసం ముమ్మరంగా పైరవీలు జరుగుతున్నాయి. అనర్హులకు ఈ పదవిని కట్టబెట్టేందుకు ఓ పాలకమండలి సభ్యుడు , సీఎం సన్నిహితుడొకరు టిటిడిపై తీవ్ర వత్తిడి తెస్తున్నట్ ..
పూర్తి కథనం
కల్యాణకట్టలో శ్రీవారి హుండీ
తిరుమలలో శ్రీవారి భక్తుల తలనీలాలు తీసే కల్యాణకట్ట సిబ్బంది పరివర్తనపై తితిదే యాజమాన్యం సంతృప్తిగా ఉంది. క్షురకుల సంక్షేమానికి పలు చర్యలు తీసుకోవాలని ఈవో కృష్ణారావు బావిస్తున్నారు. అవినీతికి ఆస్కారం లే ..
పూర్తి కథనం
తిరుమలా ? ఆస్ట్రేలియా .... ?
ఔషధ మొక్కల ఉనికి ప్రశ్నార్థకం ..
పూర్తి కథనం
తిరుమల అడవులపై ‘ ఆస్ట్రేలియా దాడి !
విదేశీ సంస్కృతి వ్యవహారాలపై పడి వాటి ఉనికికే ప్రమాదం తెస్తున్నట్టే... తిరుమల అడవుల్లో విదేశీరకం మొక్కల వల్ల దేశవాళీ చెట్లకు , ఔషధó మొక్కలకు పెను ప్రమాదం ముంచుకొస్తోంది. తిరుమల అడవుల్లో ఆస్ట్రేలియా మొక ..
పూర్తి కథనం
అవినీతి ఊబిలో టిటిడి విజిలెన్స్
అవినీతి అక్రమాల వ్యవహారాన్ని వెలికితీయాల్సిన టిటిడి నిఘా , విజిలెన్స్ తానే పెద్దఅవినీతి ఊబిలో కూరుకుపోవడం టిటిడిలో సంచలనం కలిగిస్తోంది. శ్రీవారిసాక్షిగా తిరుమల కళ్యాణకట్టలో ఏళ్లతరబడి గుట్టుచప్పుడు కా ..
పూర్తి కథనం
‘ మీ సంతోషం ’ వద్దే వద్దు
ఇనాళ్లు శ్రీవారి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించాలంటే భక్తులు... మీ సంతోషం పేరుతో డబ్బులివ్వాల్సిందే. ఇక్కడి అవినీతి బంగారం బయటపడడంతో ప్రస్తుతం భక్తులే డబ్బులు ఇస్తున్నా వద్దంటూ సిబ్బంది వెనకడుగు వేస్త ..
పూర్తి కథనం
‘ మీ సంతోషం ’ వద్దే వద్దు
ఇనాళ్లు శ్రీవారి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించాలంటే భక్తులు... మీ సంతోషం పేరుతో డబ్బులివ్వాల్సిందే. ఇక్కడి అవినీతి బంగారం బయటపడడంతో ప్రస్తుతం భక్తులే డబ్బులు ఇస్తున్నా వద్దంటూ సిబ్బంది వెనకడుగు వేస్త ..
పూర్తి కథనం
ఆస్పత్రుల నిర్వహణ టీటీడీకా ?
తిరుమల తిరుపతిలోని మూడు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణను టిటిడికి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ కడప జిల్లాకు చెందిన జి. హరినాథ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థాణం ఇప్పటికే తిరుమలలో అ ..
పూర్తి కథనం
అంతర్జాలం.. మాయాజాలం!
ఆపదమొక్కులవాని సేవలో తరించాలనుకునే సామాన్య భక్తుల ఆశలపై తితిదే మరోసారి నీళ్లు చల్లింది. స్వామి వారి మూల విరాట్టుకు నిర్వహించే ప్రధానమైన సేవలుగా భక్తులు భావించే సుప్రభాతం, అర్చన, తోమాల, అష్టదళ పాద పద్మ ..
పూర్తి కథనం
వెంకన్న కొలువులో బోలెడు ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. దేవస్థానంలో ఎట్టకేలకు 1593 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. గురువారం జరిగిన టీటీడీ ముఖ్య అధికారుల సమావేశంలో ఈఓ కృష్ణారా ..
పూర్తి కథనం
టిటిడికి ‘ డాలర్ ’ కష్టం
టిటిడికి డాలర్ కష్టమొచ్చింది. సిబ్బందికి డాలర్లను బహుమానాలుగా ప్రకటించడం కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. రెండేళ్ళకిందట టిటిడి ఏర్పడి 75 ఏళ్లయిన సందర్భంగా అమృతోత్సవాలను నిర్వహించారు. టిటిడి సిబ్బంద ..
పూర్తి కథనం
ఆర్థిక సలహాదారు వద్దా?
ప్రపంచ ఖ్యాతిగాంచిన తితిదే బడ్జెట్ ఏడాదికి దాదాపు రూ.1400 కోట్లు. తితిదే ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తుంటారు. ఈ ఆర్థికపరమైన అంశాలన్నింటి ..
పూర్తి కథనం
బాసరలో తి.తి.దే. ధ్యానమందిర నిర్మాణం
ఆదిలాబాద్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతీ దేవాలయానికి చెందిన భూమిలో ధ్యానమందిరాన్ని నిర్మించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. సరస్వతీ దేవాలయానికి చెందిన సుమారు 2,500 ..
పూర్తి కథనం
టిటిడి కల్యాణకట్ట కేసు ఏసీబీకి అప్పగింత ?
తిరుమలలోని శ్రీవారి కల్యాణకట్టలో ఇటీవల చోటుచేసుకున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ఏసీబీకి అప్పగించాలని టిటిడ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. కల్యాణకట్టలో ..
పూర్తి కథనం
శ్రీవారి ఆలయానికి చేరిన రామన్ స్పెక్టోమీటర్
శ్రీవారి వజ్రాభరణాల నాణ్యత , విలువను మదింపు చేసే రామన్ స్పెక్టోమీటరు శ్రీవారి ఆలయానికి చేరింది. హైకోర్టు ఆదేశాలతో శ్రీవారి ఆభరణాల నాణ్యత , విలువను లెక్క కడుతున్న విషయం తెలిసిందే. ఇందులో బాగంగా తిరుమల ..
పూర్తి కథనం
ఏ పూజ చేయాలి నీ సేవకు...
జిల్లాకు చెందిన వెంకటసుబ్బయ్య (60) శ్రీవారి భక్తుడు. తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు స్వామి దర్శనానికి హాయిగా వెళ్లివచ్చేవారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించేవారు. స్ ..
పూర్తి కథనం
తితిదే వాతకు సర్కారు చెక్!
సేవా టిక్కెట్లద్వారా భక్తుల ముక్కు పిండాలన్న తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రయత్నానికి సర్కారు అడ్డుకట్ట వేసింది. అడ్డగోలుగా టిక్కెట్ల ధరలను పెంచాలని కమిటీ చేసిన సిఫార్సులను పక్కనబెట్టింది. ఇష్టా ..
పూర్తి కథనం
న్యాయసలహా కోరిన టిటిడి బోర్డు
తిరుమలలో పాండిచ్చేరి ప్రభుత్వానికి విఐపి అతిథి భవనాల నిర్మాణం కోసం స్థలం కేటాయింపు వివాదం మరో మలుపు తిరిగింది. స్థలాలు కేటాయించే విషయంలో టిటిడి పాలకమండలి తాజాగా న్యాయనిపుణుల సలహాను కోరింది. తిరుమలలో ప ..
పూర్తి కథనం
తిరుమల హోటళ్లలో నిలువు దోపిడి
తిరుమలలో ఏ హోటలలోనైనా దక్షిణ భారత భోజనం రూ. 30 లకు , ఉత్తరభారత భోజనమైతే రూ. 40లకు విక్రయించాలి. ఇది తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన . కాగా... అన్నమయ్య భవన్లోని హోటల్లో దక్షిణభారత భోజనం రూ. 51. నారా ..
పూర్తి కథనం
ప్రముఖుల భద్రత పోలీసులదే
తిరుమల పర్యటనకు వచ్చే ముఖ్య అతిథుల (వీవీఐపీ) భద్రత రాష్ట్ర ప్రభుత్వ పోలీసులే చూసుకోవాలని తితిదే ఈవో కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి శ్వేతలో ముఖ్య అతిథులు ` ఆలయ ` యాత్రికుల భద్రతపై తితిదే ఆధ ..
పూర్తి కథనం
కల్యాణకట్ట అవినీతిపై మరో వేటు
శ్రీవారి కల్యాణకట్టలో అవినీతి డొంక కదిలింది. అవినీతి ఉచ్చులో చిక్కుకున్న ఒక ఉద్యోగి ఇప్పటికే సస్పెన్షన్కు గురికాగా, ముగ్గురు పీస్రేటు కార్మికులను తొలగించారు. తాజాగా బుధవారం సుమారు 22 మంది టీటీడీ ఉద్ ..
పూర్తి కథనం
ఈఈలకు ఇన్నోవాలు కట్
తిరుమల-తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న నలుగురు కార్యనిర్వాహక ఇంజనీర్లకు (ఈఈ) ఇన్నోవా వాహనాలను తొలగిస్తూ టీటీడీ ఈవో కృష్ణారావు ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై వారు మంగళవారం తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆదికే ..
పూర్తి కథనం
నెయ్యి కోసం కర్ణాటకకు ధర్మారెడ్డి
శ్రీవారి భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు అవసరమైన ఆవు నెయ్యి సేకరణకు టీటీడీ రంగంలోకి దిగింది. ఇందుకోసం ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి మంగళవారం కర్ణాటకకు వెళ్లారు. తిరుమలలో లడ్డూల కొరత తీర్చడానికి, ..
పూర్తి కథనం
మఠం దుకాణాలా.... మజాకా !
తిరుమల పాపవినాశనం మార్గంలో వేణుగోపాలస్వామి ఆలయం వద్ద రోజుకో దుకాణం వెలుస్తోంది. రూ. 2 లక్షలిస్తే చాలు దుకాణం గ్యారంటీ! అని హథీరాంజీ మఠం అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. మఠం యాజమాన్యం పట్టించుకోకపోవడం ..
పూర్తి కథనం
తిరుమలలో దళారుల కొత్త అవతారం
తిరుమలలో దళారులు కొత్త అవతారం ఎత్తారు. టిక్కెట్లను మంజూరు చేస్తున్నట్ట్టు దరఖాస్తులు అందజేసి డబ్బులు తీసుకుని ఉడాయిస్తున్న సంఘటనలు పలు జరిగాయి. కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) కేంద్రంగా చేసుకుని ..
పూర్తి కథనం
కల్యాణకట్టపై కెమెరా కన్ను
శ్రీవారి కల్యాణకట్టలో ఏళ్ల కాలంగా సాగుతున్న అవినీతి బండారం బట్టబయటైంది. ఫలితంగా కల్యాణకట్ట డెప్యూటీ ఈవో బాస్కరెడ్డిపై బదిలీ వేటు పడిరది. కార్మికుడి నుంచి ఉన్నతాధికారుల వరకు సాగుతున్న అవినీతి డబ్బుల ప ..
పూర్తి కథనం
బ్రాహ్మణపట్టులో భూ వివాదం
టీటీడీ యాజమాన్యం, బ్రాహ్మణపట్టు రైతులకు మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో రైతులకు మద్దతుగా ఆదివారం రైతు సంఘం నాయకులు మాంగాటి గోపాల్రెడ్డి, మునిచంద్ర తదితరులు గ్రామానికి చేరుకున్నా ..
పూర్తి కథనం
‘ నిఘా ’ నిగ్గు తేల్చింది !
తిరుమల కల్యాణకట్ట డిప్యూటి ఈవో భాస్కరరెడ్డిపై బదిలీ వేటు తితిదేలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిశ్శబ్దంగా ఏదో జరుగుతోందనే అనుమానాలు సిబ్బందితో బలపడుతున్నాయి. కల్యాణకట్టలో క్షురకులు లంచం డిమాండ్ చేయడం మా ..
పూర్తి కథనం
ఫలించిన మంత్రి వత్తిడి
తిరుమల తిరుపతి దేవస్థానంలో పలుకుబడి ఉంటే వయసుడిగిపోయేవరకు పనిచేసుకోవచ్చనే నానుడికి బలం చేకూర్చే వుదంతమిది. 6వ తేది జరగబోయే పాలకమండలి సమావేశం మరో వివాదాస్పద తీర్మానానికి పచ్చజెండా వూపడానికి నిర్ణయించుక ..
పూర్తి కథనం
బ్రాహ్మణపట్టులో భూ వివాదం
టీటీడీ యాజమాన్యం, బ్రాహ్మణపట్టు రైతులకు మధ్య కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో రైతులకు మద్దతుగా ఆదివారం రైతు సంఘం నాయకులు మాంగాటి గోపాల్రెడ్డి, మునిచంద్ర తదితరులు గ్రామానికి చేరుకున్నా ..
పూర్తి కథనం
ఆస్ట్రేలియా సంస్థకు రూ.4 కోట్ల రుణం
ఆస్ట్రేలియా దేశానికి చెందిన హిందూ సొసైటీ ఆఫ్ విక్టోరియా సంస్థకు నాలుగు కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం అందించడానికి టీటీడీ ఉత్సాహం చూపుతోంది. ధార్మిక ప్రచారం చేస్తున్న ఆ సంస్థ తమకు రుణం అందించాలని దేవస్ ..
పూర్తి కథనం
టిటిడి లో ‘ బదిలీ ’ వివాదం
తిరుమల ప్రత్యేకాధికారి కార్యాలయ సూపరింటెండెంట్ గౌరికుమార్ను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు కనీస సమాచారం లేకుండా బదిలీ ఉత్తర్వులు వెలువడటంపై ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి కలత చెందిన ..
పూర్తి కథనం
దేవుడా... టెండర్ల తీరు చూడవా !
అస్మదీయుల కోసం తితిదే అధికారులు అడ్డదారులు తొక్కడం రివాజుగా మారింది. దేవస్థాణం ఆధ్వర్యంలో తిరుమల , తిరుపతితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి ఏటా దాదాపు రూ. 300 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగు ..
పూర్తి కథనం
పర్యాటకం చేతికి టీటీడీ సమాచార కేంద్రాలు
పర్యాటక శాఖపై తిరుమల-తిరుపతి దేవస్థానం అవ్యాజ ప్రేమ కురిపిస్తోంది. ఇప్పటి దాకా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమాచార (మేఐ హెల్ప్యూ) కేంద్రాలను పర్యాటక శాఖకు అప్పగించడానికి రంగం సిద్ధమైంది. ఇందు ..
పూర్తి కథనం
వెంకన్నా.. నిజాలు నిగ్గు తేలేనా?
రాష్ట్ర ఆడిటింగ్ బృందం తితిదేలో తనిఖీలు చేపట్టింది. రూ.1600 కోట్ల బడ్జెట్ ఉన్న తితిదే ఆదాయ వ్యయాల విషయంలో జరిగిన లోటుపాట్లపై ఆడిట్ బృందం దృష్టి సారించింది. తితిదే ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్, హిందూ ధ ..
పూర్తి కథనం
శ్రీవారి సేవలు మరింత ప్రియం
శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ధరలు త్వరలో ఆకాశాన్ని అంటనున్నాయి. ఈ నెల ఆరో తేదీన జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమలేశుని ఆర్జిత సేవల క్రమబద్ధీకరణపై సూచనలిచ్చేందుకు గ ..
పూర్తి కథనం
సర్వం సమర్పయామి
తిరుమలతో పాటు తిరుపతి పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తితిదే గతంలో అట్టహాసంగా వేల రకాల ఔషధ మొక్కలను నాటినా ఆ తరువాతి కాలంలో వాటి పరిరక్షణను విస్మరించింది. ఫలితంగా రూ.లక్షలు వృథా అయ్యాయి. ప్రస్తుతం మరోసా ..
పూర్తి కథనం
సర్వం సమర్పయామి
తిరుమలతో పాటు తిరుపతి పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తితిదే గతంలో అట్టహాసంగా వేల రకాల ఔషధ మొక్కలను నాటినా ఆ తరువాతి కాలంలో వాటి పరిరక్షణను విస్మరించింది. ఫలితంగా రూ.లక్షలు వృథా అయ్యాయి. ప్రస్తుతం మరోసా ..
పూర్తి కథనం
చిన్నజీయర్ నియామకంపై వివాదం
తిరుమల పెద్దజీయర్ పట్టాభిషేకం పూర్తయిన మరుక్షణాన్నే చిన్నజీయర్ నియామకంపై శ్రీవైష్ణవుల్లో తీవ్ర అసంతృప్తి రేగింది. చూపు సరిగాలేదని , మెతకవ్యక్తిని వారసుడిగా ప్రకటించడం ఆలయలో రామానుజ సంప్రదాయానికి తిల ..
పూర్తి కథనం
సర్వం సమర్పయామి
తిరుమలతో పాటు తిరుపతి పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తితిదే గతంలో అట్టహాసంగా వేల రకాల ఔషధ మొక్కలను నాటినా ఆ తరువాతి కాలంలో వాటి పరిరక్షణను విస్మరించింది. ఫలితంగా రూ.లక్షలు వృథా అయ్యాయి. ప్రస్తుతం మరోసా ..
పూర్తి కథనం
శ్రీవారి అనుగ్రహం ఉన్నవారే చిన్నజీయర్
శఠగోప రామానుజ జీయర్. గురువారం ఆయన టిటిడి పెద్దజీయర్గా పట్టాభిషిక్తుడవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు అంశాలకు ముక్కుసూటిగా జవాబిచ్చారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు జీయర్ వ్యవ ..
పూర్తి కథనం
అమ్మవారి ప్రసాదాల తయారీలో కార్మికులకు వేడి ‘ పోటు ’
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రసాదాల తయారీలో వేడి పోటెత్తుతోంది. పోటులోని వేడి , ఎండాకాలం వేరసి... లడ్డూలు , వడలు తయారు చేసే కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. పలువురు కార్మికుల ఒంటిపై వేడి బొబ్బలు ..
పూర్తి కథనం
శ్రీవారి సేవలో 43మంది పెద్ద జీయర్లు
తిరుమలలో 1052లో జీయర్ వ్యవస్థ ఏర్పడిం ది. నాటి నుంచి ఇప్పటి వరకు 43 మంది పెద్ద జీయర్లుగా బాధ్యతలు నిర్వహించారు. మొదటి జీయర్ను రామానుజాచార్యులు ఎంపిక చేశా రు. పెద్ద జీయర్, తన వారసుడిని చిన్నజీయర్ గా ఎ ..
పూర్తి కథనం
సిఫార్సులతోనే తితిదేకు సమస్య
శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అదనంగా విక్రయిస్తున్న కార్యక్రమంపై తితిదే ఈవో ఐవైఆర్ కృష్ణారావు అధికారులతో సమీక్షించారు. తిరుమలలో మంగళవారం జరిగిన సమావేశంలో అధికారులు తుది నిర్ణయం తీసుకోలేదు. లడ్డ ..
పూర్తి కథనం
ఇఒ నోట డాలర్ శేషాద్రి మాట
పాలకమండలి నిర్ణయాలు నవ్వులాటగా మారిపోతున్నాయి. టిటిడిలో అధికారులు పాలకమండలి మధ్య సయోధ్య దెబ్బతింటోంది. సమన్వయంతో శ్రీవారి భక్తులకు సేవలందించాల్సిన బాధ్యతలను మరిచిపోతున్నారు. వ్యక్తిగత ప్రతిష్టలకోసం ధా ..
పూర్తి కథనం
టీటీడీ అక్రమాలపై సభా సంఘానికి 'నో'
టీటీడీలో జరుగుతున్న అక్రమాలపై సభలో వాడివేడిగా చర్చ సాగింది. అక్రమాల వెలికితీతకు సభాసంఘాన్ని నియమించాలన్న టీడీపీ డిమాండ్ను ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో టీటీడీ, పీఆర్పీ నిరసన వ్యక్తం చేశాయి. టీడీపీ ..
పూర్తి కథనం
కోరినన్ని లడ్డూలు ఇవ్వాలంటే నెయ్యి ట్యాంకు సామర్థ్యం పెంచాలి
శ్రీవారి లడ్డూప్రసాదాల తయారీ పెంచేందుకు అనుగుణంగా నెయ్యిట్యాంకు నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాల్సి ఉందని పోటు పేష్కార్ శ్రీనివాసన్ తెలిపారు. తిరుమలలో సోమవారం ఆయన ఆన్లైన్తో మాట్లాడారు. ప్రస్తు ..
పూర్తి కథనం
టీటీడీలో అక్రమాలపై హౌస్ కమిటీ వేయండి : ముద్దుకృష్ణమనాయుడు
అసెంబ్లీలో సోమవారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై చర్చ వాడిగా వేడిగా జరిగింది. దీనిపై తెలుగుదేశంపార్టీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల దేవస్థ ..
పూర్తి కథనం
టిటిడి ఛైర్మన్ ,ఈవోకు మంత్రి క్లాస్
దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి టిటిడి చైర్మన్ ఆదికేశవులుకు ,ఈవో కృష్ణారావుకు క్లాస్ ఇచ్చారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆదివారం జరిగిన సమావేశంలో చైర్మన్ ,ఈవో భేటీ అయ్యారు. ప్రసిద ..
పూర్తి కథనం
దేవుడా .. ! దేవుడా.!!
తిరుమల తిరుపతి దేవస్థాణంలో కొనసాగుతున్న పాలకుల వివాదాలు , అవినీతి అక్రమాలపై తెలుగుదేశం అధికార ప్రతినిధి , నగరి ఎమ్మెల్యే ముద్ద కృష్ణమనాయుడు సోమవారం శాసనసభలో గళం విప్పనున్నారు. కాంగ్రెస్ ప ..
పూర్తి కథనం
శాస్త్రీయత లోపించిన కొత్త లడ్డూ పథకం
దళారులతో పనిలేకుండా భక్తులే నేరుగా అదనపు లడ్డూలు పొందే విధంగా ఏర్పాటు చేసి న కొత్త లడ్డూ పథకంలో శాస్త్రీయత లోపించిం ది. లడ్డూలు పొందిన భక్తులు, దళారులు తిరిగి లడ్డూలు పొందుతున్నారు. అడుగడుగునా కనిపిస్ ..
పూర్తి కథనం
చిన్నజీయర్ను నియమించేది నేనే
తిరుమల శ్రీవారి ఆలయం పెద్దజీయర్గా త్వరలోనే పట్టాభిషేకం కట్టుకోనున్నట్లు చిన్నజీయర్గా వ్యవహరిస్తున్న శఠగోప రామానుజస్వామి వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చే పక్షం ..
పూర్తి కథనం
ఏడు కొండలపై ఏ నామం?
తిరుమల ఆలయంలో ఇప్పుడు 'నామాల' గొడవ భగ్గుమంటోంది. వందల ఏళ్ళుగా రగులుతున్న ఈ వివాదానికి ఇటీవలే ఖాళీ అయిన చిన్న జీయర్ పదవి తాజాగా ఆజ్యం పోసింది. తిరుమలలో రెండు ప్రధాన వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ..
పూర్తి కథనం
పాలకమండలి సమావేశం రద్ద్దు
ఆదివారం జరగాల్సిన టిటిడి పాలకమండలి సమావేశం రద్దయింది. నిజానికి శనివారం జరగాల్సిన పాలకమండలి సమావేశాన్ని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆదివారానికి వాయిదా వేశారు. అయితే హైదరాబాద్ను ..
పూర్తి కథనం
ప్లాస్మా టీవీలు.. ఎన్నో అనుమానాలు
శ్రీవారి సన్నిధిలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ప్లాస్మా టీవీల కుంభకోణం వ్యవహారంలో అక్రమాల డొంక ఒక్కొక్కటిగా కదులుతోంది. అవినీతి నిరోధకశాఖ అధికారులు శుక్రవారం తాజాగా మరోసారి విచారణ చేపట్ ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయ పథకానికి విరాళంగా 20 కిలోల బంగారం
తిరుమలేశుని ఆలయం అనంత స్వర్ణమయం పథకానికి 20 కిలోల బంగారం సమర్పించడానికి ఇద్దరు భక్తులు ముందుకొచ్చారు. తమిళనాడుకు చెందిన వీసీఆర్ జ్యువెలరీ అధినేతలు రంగరాజన్ ద్వయం శ్రీవారి దర్శనార్థం శుక్రవారం తిరుమలకు ..
పూర్తి కథనం
పవిత్ర తిరుమలలో పాపాల భైరవుడా?
మహిళా హోం గార్డులను లైంగికంగా వేధించి, హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్న ఐపీఎస్ అధికారి ఎం. కె. సింగ్ను, తిరుమలలో విజిలెన్స్ చీఫ్గా నియమించడంపై శాసనసభలో దుమారం రేగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్ష ..
పూర్తి కథనం
అనంత స్వర్ణమయానికి సహకరించాలి
తిరుమల శ్రీవారి ఆలయాన్ని అనంత స్వర్ణమయం చేసేందుకు అందరూ సహకరించాలని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాతూ శ్రీవారి ..
పూర్తి కథనం
వచ్చే నెలలో బంగారు తాపడం పనులు : విజయమాల్యా
శ్రీవారి ఆలయ ఘంటామండపం చుట్టూ ఉన్న వాకిళ్లకు బంగారు తాపడం పనులు వచ్చేనెలలో ప్రారంభిస్తామని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయమాల్యా పునరుద్ఘాటించారు. గురువారం ఉదయం ఆయన కుటుంబసభ్యుతో క ..
పూర్తి కథనం
టీటీడీ చినజీయర్ పదవికి పోటాపోటీ
తిరుమల శ్రీవారి ఆలయ 45వ చినజీయర్ పదవి కోసం పోటాపోటీ నెల కొంది. 11 మంది తీవ్రంగా పోటీ పడుతున్నారు. పదవి కోసం ఆచార సంప్రదాయాలను కూడా మార్చేందుకు పైరవీలు సాగిస్తున్నారు. తమకు సిఫారసు చేయాలంట ..
పూర్తి కథనం
నాకాయన సర్టిఫికెట్ అవసరం లేదు
టిటిడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆనంద నిలయం అనంతస్వర్ణమయం పథకాన్ని దేవుడే పూర్తి చేయించుకుంటాడని టిటిడి చైర్మన్ డికె. ఆదికేశవులునాయుడు బుధవారం రాత్రి వ్యాఖ్యానించార ..
పూర్తి కథనం
టిటిడి పాలకమండలిని రద్దు చేయాలి
పురాతన శాసనాలు పరిరక్షించాల్సిన టిటిడి పాలకమండలి అందుకు విరుదద్ధంగా ప్రవర్తించడం దారుణమని జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి విమర్శించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఆయన బుధవారం సాయం ..
పూర్తి కథనం
కోట్లు ఖర్చు పెట్టి ... వృధాగా కుళ్ళబెట్టి....
ఉన్న భవనాలకు బూజు పట్టించారు. లేని మేడలు కోసం మీన మేషాలు లెక్కించారు. ఏదో ఒక కుంటిసాకులు చెప్పి టిటిడిని ఒప్పిస్తుంటారు. వెరసి... బహుళ అంతస్థుల మేడలను కట్టించుకుంటున్నారు. స్థూలంగా ఇదీ... రుయా ఆసుపత్ర ..
పూర్తి కథనం
చేతులెత్తేసిన మార్కెటింగ్ విభాగం
తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకులను సరఫరా చేయడంలో టిటిడి మార్కెటింగ్ విభాగం చేతులెత్తేసింది. ఈ విభాగానికి ముందుచూపు లేకపోవడంతో సమస్య తలెత్తింది. తిరుమల ఆలయంలో ప్రసాదాల తయారీకి అవసరమ ..
పూర్తి కథనం
రంగు తేలుతున్న శ్రీవారి ఆలయ సెటు
అధికారుల అనాలోచిత చర్యల వల్ల తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సొత్తు కోటి రూపాయలు వృథాఅయింది. గతంలో చానెల్ నిర్వహణా కార్యక్రమాలు,కార్యక్రమాల చిత్రీకరణ బాధ్యతలు నిర్వర్తించిన వారికిముందు చూపు క ..
పూర్తి కథనం
శ్రీవారి లడ్డూ ఖర్చుపై శాస్త్రీయ సర్వే
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుమలేశుని లడ్డూ తయారీ కోసం ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఒక్కోలడ్డూపై టిటిడి 27.90 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తేలింది. దీనిపై టిటిడి వారం క్రితం శాస్త్రీయ అధ్యయనం ..
పూర్తి కథనం
విహార యాత్రలు చేయాలా.... టిటిడి బోర్డులో చేరండి !
వీఐపీ హోదాలో దేశమంతా పర్యటించాలని ఉందా ? విదేశీ యాత్రలు చేయాలనే ఆసక్తి ఉందా ? ఈ వేసవిలో కాశ్మీర్ వంటి చల్లని ప్రదేశంలో ఒక్కరోజైనా సేద తీరాలనే ఆశ ఉందా ? నయా పైసా ఖర్చు లేకుండా ఇవన్నీ చేసేయొచ్చు. కాకప ..
పూర్తి కథనం
తితిదేలో 25 మంది సీనియర్ అసిస్టెంట్ల బదిలీ
తితిదేలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ సోమవారం సంయుక్త కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎన్.యువరాజు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పని ..
పూర్తి కథనం
తితిదే 'స్వర్ణమయం' ఆపండి
'ఆనంద నిలయం అనంత స్వర్ణమయం' ప్రాజెక్టు అమలును నిలిపివేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారణ చ ..
పూర్తి కథనం
ఇదంతా ఎవరికోసం.... !
తిరుమల తిరుపతి దేవస్థాణం పాలకమండలి నిర్ణయాలు వివాదాస్పదమవుతూనే వున్నాయి. తీవ్ర విమర్శలు వస్తున్నా వారి తీరులో మాత్రం మార్పు రావడంలేదు. ప్రస్తుత ఈ వివాదం ఖండాంతరాలు దాటుతోంది. తితిదే చరిత్రలో తొలిసారి ..
పూర్తి కథనం
హుండీకి చేరని 'ఈ' విరాళాలు
కలియుగ వేంకటేశ్వరునికి దాతలు అంది స్తున్న విరాళాలు బ్యాంకులోనే మురిగిపోతున్నాయి. టీటీడీ ఉన్నతాధికారులకు, సిబ్బందికి మధ్య అవగాహన లోపం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. శ్రీవారి భక్తులు టీటీడీక ..
పూర్తి కథనం
టీటీడీ ఉద్యోగుల సహాయ నిరాకరణ
శ్రీవారి ఆలయంలో టీటీడీ ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగారు. రెండు రోజులుగా క్యూలైన్లు నిదానంగా కదులుతున్నాయి. ఫలితంగా శ్రీవారి దర్శనంలో తీవ్రజాప్యం ఏర్పడుతోంది. నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ తామెందుకు న ..
పూర్తి కథనం
దేవుడా.. నీవే దిక్కు
గోవిందా.. గోవింద... తితిదే పాలకమండలి తీరు చూసి సాక్షాత్తు ఆ దేవదేవుడే విస్తుపోయే పరిస్థితి. తితిదే ప్రతిష్ట.. లక్షలాది మంది భక్తుల సౌకర్యాలు వారికి పట్టడంలేదు. పంతాలు.. పట్టింపులు... వ్యక్తిగత ప్రయోజన ..
పూర్తి కథనం
న్యూ జెర్సీ కల్యాణోత్సవానికి హాజరు కానున్న ఒబామా దంపతులు
మన దేశమన్నా, మన ఆచార వ్యవహారాలన్నా అమిత ఆసక్తిని కనపరిచే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. మరోసారి తన భారతీయ అభిమానాన్ని చాటుకోనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో అమెరికాలో జరగనున్న ..
పూర్తి కథనం
ముందు చూపు లేదా... గోవిందా
వేలాదిమంది ఉద్యోగులు , అనేక విభాగాలు , క్షణం తీరిక లేకుండా చేయగలిగినంత పని... అయినా సత్వరం పనులు పూర్తి కాని పరిస్థితి. నెలాఖరున రాత్రింబవళ్లు పని చేసినా అసంపూర్తిగా మిగిలిపోయే ఫైళ్లు , ఇదీ ప్రముఖ ధార ..
పూర్తి కథనం
ముందు చూపు లేదా... గోవిందా
వేలాదిమంది ఉద్యోగులు , అనేక విభాగాలు , క్షణం తీరిక లేకుండా చేయగలిగినంత పని... అయినా సత్వరం పనులు పూర్తి కాని పరిస్థితి. నెలాఖరున రాత్రింబవళ్లు పని చేసినా అసంపూర్తిగా మిగిలిపోయే ఫైళ్లు , ఇదీ ప్రముఖ ధార ..
పూర్తి కథనం
సందేహాల ‘ స్వర్ణమయం ’
టిటిడి చేపట్టిన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పనులపై అనుమానాలున్నాయని , వాటిని తీర్చాల్సిన బాధ్యత ధార్మిక సంస్థ యాజమాన్యంపై ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగ ..
పూర్తి కథనం
సన్మానానికి లక్ష
కవి గాయకులు, పండితులను సత్కరించి, సన్మానించి, బిరుదులు అందజేయటం భారతీయ సనాతన సంప్రదాయాలలో భాగం. అయితే కాలక్రమంలో ఈ సత్కారాలు, సన్మానాలు, బిరుదు ప్రధానాలు మార్కెట్లో దొరికే అంగడి సరుకులా మారాయి. అందుక ..
పూర్తి కథనం
పంచె కట్టుతో విధులకు టీటీడీ ఉద్యోగులు
టీటీడీ ఉద్యోగుల వేష, బాషలు ఒక్కసారిగా మారిపోయాయి. తెల్లటి పంచె, చొక్కా ధరించి శనివారం విధులకు హాజరయ్యారు. 'పెదరాయుడు' గెటప్ను తలపించారు. అంతరించిపోతున్న మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునేందుకు టీటీడ ..
పూర్తి కథనం
రాత్రి వేళల్లోనూ స్వర్ణమయం పనులు
టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పనులు రాత్రి వేళల్లో కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు రెండు రోజుల ముందు పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల ..
పూర్తి కథనం
విదేశీ భక్తులకు టీటీడీ షరాబు కుచ్చుటోపీ
తిరుమలేశుని దర్శనానికి వచ్చిన విదేశీ భక్తుల బృందం వద్ద అక్రమంగా వసూలు చేసిన 1500 యూఎస్ డాలర్లు శ్రీవారికి హుండీలోకి చేరాయి. నాలుగు రోజుల ముందు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలేషియాకు చెంది ..
పూర్తి కథనం
మళ్లీ అటకెక్కిన పద్మావతి వైద్య కళాశాల
అటు ప్రభుత్వం ... ఇటు టిటిడి రెండూ రకరకాల కారణాలతో చేతులెత్తేయడంతో స్విమ్స్ ఆధ్వర్యంలో రేణిగుంట విమానాశ్రయం వద్ద నిర్మిస్తున్న పద్మావతి వైద్య కళాశాల పనులు ఆగిపోయాయి. ఫలితంగా ఇప్పటి వరకు ఈ భవనాలపై వెచ ..
పూర్తి కథనం
గోవిందా..... గోవిందా !
తిరుమల తిరుపతి దేవస్థాణంలో పనిచేస్తున్న ఉద్యోగులు నగరపాలక కార్యాలయంలో ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇంటి స్థలాల కోసం కార్పొరేషన్ నుంచి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకురా ..
పూర్తి కథనం
శ్రీవారికి ‘ పునుగు ’ అభిషేకం
అబిషేక ప్రియుడైన వేంకటేశ్వరస్వామికి నిత్యం చేసే పూజాకైంకర్యం , అభిషేకాల్లో పునుగు తైలానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆరేళ్ల క్రితం వరకు పునుగు తైలం సంవృద్ధిగా లబించేది. వీటి పెంపకాన్ని అటవీశాఖ నిషేధించ ..
పూర్తి కథనం
‘ వడ్డీ ’ కాసులవాడికి ‘ భారం రూ. కోటి ’
వడ్డీ కాసులవాడు తన పెళ్లికి చేసిన అప్పును కలియుగంలో కూడా వడ్డీతో సహా చెల్లిస్తున్నారని పురాణాలు చెప్తున్నాయి. ఆ సంగతేమో కానీ ఇప్పుడు స్వామికి ఆస్తి పన్ను బకాయిపై వడ్డీ భారం మాత్రం తప్పేట్లు లేదు. తిరు ..
పూర్తి కథనం
టిటిడిలో రాతగాళ్లు ఎక్కడ.... ?
‘ సార్ , ఐకేం ఫ్రం హైదరాబాద్. ఐవాంట్ సం హెల్ప్ ఫ్రం యు ’ ఇటీవల ఒక భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థాణంలోని ఏఈవో స్థాయి అధికారిని ఇలా సంప్రదించారు. ఆంగ్లంలో అదరగొడుతున్న ఆ వ్యక్తి మాట ధాటికి తలగోక్కోవడ ..
పూర్తి కథనం
టిటిడి ఉద్యోగులకు గోవిందా తప్పనిసరి
తిరుమల తిరుపతి దేవస్థాణంలో సాధారణ యూనిఫామ్ పరిధిలోకి రాని ఉద్యోగులు , అధికారులు విధిగా ప్రతిశనివారం ధోవతీలను ధరించి విధులకు హాజరుకావాలని టిటిడి జెఇఓ యువరాజ్ తెలిపారు. గతరెండు రోజులక్రితం కార ..
పూర్తి కథనం
అరకొర సిలబస్తో పరీక్షకు సిద్ధమైన సంగీత విద్యార్థులు
టిటిడి నిర్వహిస్తున్న ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో వార్షిక సిలబస్ పూర్తి కాకుండానే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఎస్వీ సంగీత కళాశాల వార్షిక పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. అధ్యాప ..
పూర్తి కథనం
ముఖ్యమైన వార్తలు
భక్తుల కోసం
ఉత్సవాలు విశేషాలు
పరిశీలనాత్మక కథనాలు
పోల్
రాశి ఫలాలు
టుడే ఫోటో
Go
శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
నందనందనా గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలకశ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
వజ్రమకుటధర గోవిందా
వరామమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనోద్దార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
మత్స్యకూర్మా గోవిందా
మధుసూదనహరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణా గోవిందా
సీతానాయక గోవిందా
శ్రీతపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
దర్మసంస్ధాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధక గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
కమలదళాక్ష గోవిందా
కామితఫలతాదా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్జగదాదర గోవిందా
విరజాతీరస్ధ గోవిందా
విరోధిమర్ధన గోవిందా
సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవింద
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
వ్తెజయంతిమాల గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీ పుంరూపా గోవిందా
శివేకవకమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్తరక్షక గోవిందా
నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
అపన్నివారణా గోవిందా
రత్నకిరిటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రీతపక్ష గోవిందా
నిత్యసుభప్రధ గోవిందా
నిఖిలలోేకశా గోవిందా
ఆనందరూపా గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షఖ గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీవనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా