మనిషి తత్వం ఎప్పుడూ ఒకటే. అలవాట్ల కారణంగానే అతడు ఇతరులకు దూరం అవుతాడు.
- కన్ఫ్యూషియస్
(ఇటీవల కాలంలో ప్రచురితమైన ముఖ్యమైన వార్తలు) 
భక్తుల కోసం
  • బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబు  
    శ్రీ వెంకటేశ్వరర స్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. మహారథం , ఆలయ నాలుగుమాడ వీధుల్లో రంగవల్లులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఆలయం ముందున్న గొల్లమండపం నలువైపులా బొమ్మలను ఏర్పాటు చేస్తున్నారు .. పూర్తి కథనం

  • బరువు తగ్గిన వెంకన్న లడ్డూ  
    వెంకన్న భక్తులు అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే లడ్డూ బరువు తగ్గింది. శ్రీవారి లడ్డూ నాణ్యత, బరువు నిబంధనల ప్రకారం భక్తులకు అందేలా చూస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నా మార్పులు మాత్రం కనిపించడ .. పూర్తి కథనం

  • తిరుమలలో ఆక్టోపస్‌ యూనిట్‌  
    తిరుమలలో ఆక్టోపస్‌ యూనిట్‌ కార్యాలయ నిర్మాణం కోసం శనివారం ఆ విభాగం అదనపు డీజీపీ జేఏ రాముడు స్థలాన్ని పరిశీలించారు. టీటీడీ ఈవో కృష్ణారావు, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్‌ ఐజీ సురేంద్రబాబుతో కలసి ఆయన యూనిట్‌ న .. పూర్తి కథనం

  • పాపవినాశనం వెళ్ళే భక్తులపై టోల్‌ భారం 
    పర్యావరణ పరిరక్షణ పేరుతో అటవీశాఖ తోల్‌తీసేందుకు సమాయత్తం అవుతోంది. పాపవినాశనం వెళ్ళే భక్తులపై టోల్‌ భారం మోపుతోంది. శుక్రవారం నుంచి రుసుం వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చే .. పూర్తి కథనం

  • శ్రీవారి సన్నిధిలో ప్రధాని  
    తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బుధవారం దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మధ్యాహ్నం ఒంటిగంటకు గవర్నర్‌ నరసింహన్‌ తోడురాగా తిరుమలకు చేరుకున్నారు. శ్రీ పద్ .. పూర్తి కథనం

  • లడ్డూ గిల్లుడు కధనానికి టిటిడి స్పందన 
    తిరుమలలోని శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో టిటిడి విజిలెన్సు విభాగ అధికారులు సోమ , మంగళవారాల్లో తనిఖీలు నిర్వహించింది. జోరుగా లడ్డూ గిల్లుడు శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనానికి నిఘా విభాగం స్పందించి తనిఖీ .. పూర్తి కథనం

  • తిరుమల జేఈవో పోస్టుపై వీడిన సందిగ్ధం  
    గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జోనల్‌ కమిషనర్‌గా పని చేస్తున్న భాస్కరరావును తిరుమల జేఈవోగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పోస్టుపై నెలకొన్న గందరగోళానికి తెర .. పూర్తి కథనం

  • ఎస్పీజీ ఆధీనంలో పద్మావతి అతిథి గృహం  
    ప్రధాన మంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ బుధవారం తిరుమల రానున్నారు. ఆయన ఇక్కడ బస చేయనున్న శ్రీ పద్మావతి అతిథి గృహాన్ని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ విభాగానికి చెంది .. పూర్తి కథనం

  • ధర్మారెడ్డిపై వేటు 
    2004లో టీటీడీలోకి డిప్యుటేషన్‌పై అడుగుపెట్టిన ధర్మారెడ్డి అప్పటి చైర్మన్ తిక్కవరపు సుబ్బరామిరెడ్డి శిష్యుడిగా ముద్రపడ్డారు.ఆయన ప్రమేయం తోనే ధర్మారెడ్డి తిరుమల జేఈవోగా నియమితులయ్యారు.అయితే ప్రతిపక్షాల .. పూర్తి కథనం

  • జోరుగా లడ్డూ గిల్లుడు 
    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేసే బ్యాంకు కౌంటర్లలో రాత్రివేళ లడ్డూ గిల్లుడు యథేచ్చగా సాగుతోంది. ఓవైపు కట్టకట్టలుగా రూ.10 లడ్డూ టోకన్లు వెలుపలకు వస్తున్నాయి. మరోవైపు ఇలా గిల్లుడు (లడ్డూను తుంచ .. పూర్తి కథనం

  • నేడు స్పెసిఫైడ్ అథారిటీ ప్రమాణం  
    తిరుమల-తిరుపతి దేవస్థానం పరిపాలన బాధ్యతల నిమిత్తం ప్రభుత్వం ని యమించిన స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, సభ్యులు సోమవారం శ్రీవారి ఆలయంలో ఉదయం 6:00-7:00 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. ఈ నెల 24న పాల .. పూర్తి కథనం

  • తప్పకుండా చర్యలు తీసుకుంటా 
    ఒక వ్యక్తి చనిపోయాడు. అది నన్ను చాలా బాధించింది. మీరు చెప్పింది విన్నాను. తప్పకుండా టిటిడి ఉద్యోగి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపిస్తా. తప్పకుండా చర్యలు తీసుకుంటా... నని ముఖ్యమంత్రి రోశయ్య టిటిడి ఉద్యోగ .. పూర్తి కథనం

  • ఉద్యోగుల సేవలో పాతికేళ్ళు 
    నిరంతరం భక్తుల సేవలో తరిస్తున్న టిటిడి స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ పాతికేళ్లు పూర్తిచేసుకుని రజతోత్సవానికి సిద్ధమయింది. తిరుమల తిరుపతి దేవస్థాణంలో శాశ్వత , కాంట్రాక్టు ఉద్యోగులకు అండగా .. పూర్తి కథనం

  • టీటీడీలో కొనసాగుతున్న ఉద్రిక్తత  
    టీటీడీ ఉద్యోగి సురేష్‌ ఆత్మహత్యపై రెండోరోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డిని శిక్షించాలంటూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట శనివారం ఉద్యోగులు ధర్నాకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నిన .. పూర్తి కథనం

  • విఐపీ దర్శనం టిక్కెట్లు కుదింపు 
    తిరుమల , తిరుపతి దేవస్థాణం పాలకమండలి పదవీకాలం ముగిసిన అనంతరం భారీమార్పులు కనిపిస్తున్నాయి. అక్రమాల అడ్డుకట్టపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇది వరకు పూటకు మూడు వేల వరకు కేటాయిస్తున్న వీఐపీ దర్ .. పూర్తి కథనం

  • ఎట్టకేలకు పర్యటన ఖరారు 
    ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ జిల్లా పర్యటన ఖరారైంది. ముందుగా చెబుతున్నట్లు ఈనెల 31వ తేది కాకుండా.. సెప్టెంబరు ఒకటిన ముహూర్తం నిర్ణయమైంది. ఇప్పటి వరకు పీఎం వస్తారో.. రారో అన్న సందిగ్ధానికి గురువారంతో .. పూర్తి కథనం

  • రాయలు శ్రీవారికిచ్చిన ఆభరణాలున్నాయి 
    తిరుమల వెంకన్నకు శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు , వస్తువుల్లో కొన్నింటిని పురావస్తు శాఖ గుర్తించింది. రాయలవారి ఆభరణాలపై తలెత్తిన వివాదాల నేపథ్యంలో రాష్ట్రపురావస్తు శాఖ నిపుణులతో వాటిని గుర్తించడ .. పూర్తి కథనం

  • శ్రీవారి విరాళాలకు బ్యాంకుల శఠగోపం  
    శ్రీవారిని దర్శించి స్వయంగా హుండీలో విరాళాలు వేయలేని భక్తులు ఎంతో మంది స్థానికంగా బ్యాంకుల ద్వారా,ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ విధానం ద్వారా విరాళాలు సమర్పిస్తుంటారు. దేవస్థానానికి ఏ పథకానికి విరాళం సమర్పిం .. పూర్తి కథనం

  • శ్రీవారి సేవలో సీఎం 
    శ్రీవేంకటేశ్వరస్వామిని ముఖ్యమంత్రి బుధవారం దర్శించుకున్నారు. తిరుమల పర్యటన తన కార్యక్రమంలో ముందుగా లేనప్పటికీ నెల్లూరు పర్యటన రద్దుకావడంతో ఆయన తిరుమలకు చేరుకున్నారు. మహద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించ .. పూర్తి కథనం

  • 31న తిరుమలకు ప్రధాని  
    తిరుమలలో నీటి కొరతను నివారించడానికి రూ.75 కోట్లతో నిర్మించిన కుమారధార, పసుపుధార ప్రాజెక్టులను ఈనెల 31న ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభిస్తారని టీటీడీ ఛైర్మన్ డికే ఆదికేశవులు విలేఖర్లకు తెలిపారు. తిరుప .. పూర్తి కథనం

  • పట్టుబడింది మగ చిరుత 
    సోమవారం పట్టుబడింది మగ చిరుతని తేలింది. మరి ఆడ చిరుత రూపంలో నడకదారిన భక్తులను భయం వీడటంలేదు. ఆ.. ఇంకేం సమస్యలేదం టూ అటవీశాఖ అధికారులు ట్రాపింగ్ ఆపరేషన్‌ను ముగించారు. చిరుతల స మస్యకు ప్రత్యామ్నాయం చూడా .. పూర్తి కథనం

  • టీటీడీ అథారిటీ చైర్మన్‌గా సత్యనారాయణ 
    తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పునరుద్ధరణకు సుముఖంగా లేని ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటుకే మొగ్గు చూపింది. ఈ మేరకు అథారిటీ ఏర్పాటుపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వైద్య, ఆరోగ్ .. పూర్తి కథనం

  • శ్రీవారి ఆభరణాలకు బీమా 
    మూడువేలకు పైగా ఉన్న తిరుమల శ్రీవారి ఆభరణాలను బీమా చేయాలని సోమవారం జరిగిన పాలకమండలి సమావేశం నిర్ణయించినట్టు చైర్మన్‌ డీకే ఆదికేశవులు వె ల్లడించారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం త .. పూర్తి కథనం

  • తిరుమల కాలిబాటన మరోచిరుద బందీ 
    తిరుమల కాలిబాటన సోమవారం పట్టుబ డిందీ మగ చిరుతే. తొలుత ఆడ చిరుతగా భావించారు. కానీ మగదని తేలడంతో మరో చిరుత ఎక్కడుందనే ఆం దోళన వ్యక్తమవుతోంది. ఇంకా ఎన్ని ఉన్నాయనే అను మానమూ తలెత్తుతోంది. నెల రోజుల పాటు త .. పూర్తి కథనం

  • సామాన్య భక్తులకే ప్రాధాన్యమిచ్చాం 
    సామా న్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించి శ్రీవారి దర్శనం సులభతరం చేశామని టీటీడీ చైర్మన్ ఆదికేశవులు తెలిపారు. సోమవారం తిరుమలలో ఆయన విలేఖ రులతో మాట్లాడుతూ వీఐపీ దర్శనాలు, ఆర్జిత సేవలను కుదించి సామాన్ .. పూర్తి కథనం

  • నడక మార్గంలో ఆంక్షలు తొలగింపు  
    చిరుత సంచారంతో అలిపిరి కాలనడక మార్గంలో విధించిన ఆంక్షలను టీటీడీ సోమవారం సడలించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ కాలిమార్గంలో భక్తులను అనుమతించనున్నట్లు టీటీడీ ఈవో కృష్ణారావు తెలిపా .. పూర్తి కథనం

  • భూమనకు పార్థసారధి పరామర్శ  
    తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డిని మంత్రి పార్థసారధి సోమవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా .. పూర్తి కథనం

  • శ్రీవారి ఆలయం జలమయం  
    తిరుమలలో శనివారం సాయంత్రం అకస్మాత్తు గా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి ఆలయం జలమయమయింది. నీరు బయటకు వెళ్లే పైపులు (తూములు) చిన్నవిగా ఉండటంతో ఆలయం లోపల నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. ఫైరింజన్‌ తెచ్చి న .. పూర్తి కథనం

  • భయపడినంతా అయింది..! 
    నెల రోజులుగా తిరుమల నడకదా రి భక్తులను భయాందోళనకు గు రిచేస్తూ, జింకలపార్కు చుట్టూ ఆశగా పరిభ్రమిస్తున్న ఆడ చిరుత ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. చిన్న అవ కాశం దొరికినా అందిపుచ్చుకుని వేగం గా దాడులు చే .. పూర్తి కథనం

  • ఆర్జితులపై క్రిమినల్‌ కేసులు 
    శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంలో ఆధారాలతో సహా దొరికిన కొందరు పాలకమండలి సభ్యులు , టిటిడి అధికారులు ఉద్యోగులపై క్రిమినల్‌ కేసుల నమోదుకు రంగం సిద్ధమవుతోంది. దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగ .. పూర్తి కథనం

  • ప్రధానిచే జంట ప్రాజెక్టులు ప్రారంభం  
    తిరుమల దాహార్తి తీర్చడానికి రూ.100 కోట్ల అంచనాలతో నిర్మించిన కుమారధార, పసుపుధార జంట ప్రాజెక్టుల్ని ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈనెల 3 .. పూర్తి కథనం

  • విజి'లెన్సా'.. తుస్సా? 
    ఆర్జిత కుంభకోణంపై విజిలెన్స్ విభాగం నివేదిక నిజంగా సంచలనమా? లేక తూతూ మంత్రమా? నిజంగానే అక్రమార్కుల పని పట్టారా? లేక... కొండను తవ్వి ఎలుకలను పట్టారా? ఇవి తాజా సందేహాలు. విచారణలో నిష్పాక్షికతపై, దర్యాప్ .. పూర్తి కథనం

  • టిటిడి పాలకమండలి ఇప్పట్లో డౌటే ? 
    తిరుమల - తిరుపతి దేవస్థాణం (టిటిడి) కొత్త పాలకమండలి నియామకం ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించటం లేదు. ఈ నెల 24 వ తేదీతో పాలకమండలి గడువు ముగుస్తున్నందున... 25 వ తేదీ స్పెసిఫైడ్‌ అథారిటీ నియామకం జరిగే అవక .. పూర్తి కథనం

  • అమ్మో! చిరుతపులి  
    చిరుతపులి భయం భక్తులను వెంటాడుతోంది. శ్రీవారిమెట్టు మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు ఇప్పుడు రోడ్డు పక్కన చెట్ల నుంచి చిన్నపాటి అలికిడికి కూడా భీతిల్లుతున్నారు. ఒక్కోసారి ముళ్ల చెట్ల మధ్ .. పూర్తి కథనం

  • అయ్యో! ఇంత అప్రతిష్టా..?  
    తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ల కుంభకోణంలో పాలక మండలి సభ్యుల పాత్ర ఉన్నట్టు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిగ్గు తేల్చడంతో టీటీడీ, శ్రీవారి భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆలయ పాలనను పర్యవే .. పూర్తి కథనం

  • 23 న ముఖ్యమంత్రి తిరుపతి రాక ? 
    మఖ్యమంత్రి రోశయ్య ఈనెల 23 న తిరుపతికి రానున్నట్లు సమాచారం. నగరంలో తితిదే నిర్మిస్తున్న పలు పథకాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యంగా ... నగరంలోని రైల్వేస్టేషన్‌ రహదారిలో ఉన్న హరి నివాసం యాత .. పూర్తి కథనం

  • అటవీ శాఖలో అంతర్మథనం  
    శ్రీవారి పాదాల చెంత చిరుతపులి సం చారం భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించగా, అటవీ శాఖను అంతర్మథనానికి గురిచేసింది. ఒక వైపు భక్తుల రక్షణ, మరోవైపు వన్యప్రాణి చట్టాల సంరక్షణతో అటవీ అధికారుల వ్యవహారం అడకత్త .. పూర్తి కథనం

  • తిరుమలను కాపాడుకుందాం!  
    తిరుమల క్షేత్రాన్ని కాపాడుకునేందుకు భక్తులు నడుం బిగించాలని శ్రీపీఠం అధ్యక్షుడు సుంకర వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. 'తిరుమలను కాపాడుకుందాం' అనే నినాదంతో భక్తులు శనివారం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై అన్ .. పూర్తి కథనం

  • ఇక్కడ భక్తులకు సహాయపడేదెవరో ? 
    తిరుమలలో భక్తులకు టిటిడి కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తూ అనేకసౌకర్యాలు కల్పిస్తోంది. అలాగే అనేక వసతులు , గదులు , సేవాటిక్కెట్లు , ఇంకా అనేక ఎన్నోవిధాల పథకాలు అమల్లోకి తెస్తోంది. అయితే వాటి వివరాలు తెలిపే .. పూర్తి కథనం

  • టీటీడీ, స్థానికుల మధ్య తగ్గిన అంతరం  
    టీటీడీ, స్థానికుల మధ్య ఉన్న అంతరం తగ్గుతోంది. దీర్ఘకాలంగా ఉన్న అనేక సమస్యలపై ఇరువర్గాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు నిర్ణయించాయి. తాజాగా శుక్రవారం స్థానిక అన్నమయ్య భవన్‌ అతిథిగృహంలో టీటీడీ ఈవో ఐ .. పూర్తి కథనం

  • 20 నుంచి పవిత్రోత్సవాలు  
    తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 20 నుంచి పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రో జులపాటు సాగే ఈ వేడుకలను 19న అంకురారోపణతో ప్రారంభించి, శ్రావణ శుద్ధ ద్వాదశికి ముగించడం ఆనవాయితీ. భక్తులు లేదా సిబ్బంది వల .. పూర్తి కథనం

  • నాదనీరాజనం - వెంకన్నకు నిత్య పదనివేదనం 
    అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరస్వామివారికి నాదనీరాజనం కార్యక్రమం పేరిట నిత్య పదనివేదనంతో కీర్తిస్తున్నారు. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రం సంకీర్తనం. అలనాడు అన్నమయ్య , త్యాగయ్య , వెంగమా .. పూర్తి కథనం

  • వీరు మారరింతే... ! 
    తిరుమల ,తిరుపతిదేవస్థాణం (టిటిడి) పాలక పెద్దల అవినీతి అకృత్యాలను ఓవైపు మీడియా..మరోవైపు ప్రజాసంఘాలు ఎండగడుతున్నప్పటికీ ఏమి పట్టనట్టుగా నిస్సిగ్గుగా వ్యవహరిస్తుండడం విచారకరం. టెండర్లు పిలవకుండానే తిరు .. పూర్తి కథనం

  • జింకలను తరలించొద్దు 
    మూడు దశాబ్దాలుగా కాలిబాట భక్తులకు వినోదం , ఆహ్లాదం పంచిన జింకలపార్కు శాశ్వతంగా దూరం కానుంది. చిరుతపులి దాడుల నేఫథ్యంలో పార్కును తరలించాలని అధికారులు నిర్ణయించారు. దశలవారీగా దీనిని అమలు చేసేందుకు సన్నద .. పూర్తి కథనం

  • పాపవినాశనంలోనూ ప్లాస్టిక్‌ నిషేధం 
    తిరుమలలో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నారు. అదేసమయంలో పరిసర ప్రాంతాల్లోనూ దీన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా పాపవినాశనంలో ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు అటవీ క్షేత్రాధికారి .. పూర్తి కథనం

  • రెడ్డూ లేదు .... కార్పెట్టూ లేదు 
    రెడ్డూలేదు... కార్పెట్టూ లేదు... రెడ్‌కార్పెట్‌ ఎక్కడేశారు. ఈరోజు ఎయిర్‌ మార్షల్‌ చీఫ్‌ వచ్చారు. ప్రోటోకాల్‌ ప్రకారం దర్శనం చేయించాలి. అయినా వైకుంఠంలో తీసుకుపోయాం. అందులో రెడ్డు ఎక్కడిది. కార్పెట్‌ ఎ .. పూర్తి కథనం

  • తిరుమలలో దుకాణాదారుల ఆందోళణ ! 
    తితిదే ఆరోగ్యాధికారి సరస్వతి తీరుపై స్థానిక దుకాణదారులు మండిపడ్డారు. రెండు వారాలుగా భయాందోళనకు గురిచేస్తున్నారని తీవ్ర ఆవేదన వెళ్లగక్కారు. తితిదే నిబం«ధనలు తు.చ తప్పకుండా పాటిస్తున్న తమను వేధింపులకు గ .. పూర్తి కథనం

  • అప్పగింతల్లేవు ! 
    బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఫ్రధాన కూడళ్లు , రహదారుల్లో ఏర్పాటు చేయాల్సిన సీసీ కెమెరాలకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియ ... ఎవరికీ అప్పగించకుండానే ముగిసింది. విజయవాడకు చెందిన ఎస్పియనేజ్‌ కమ్యూనిక .. పూర్తి కథనం

  • తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం 
    తిరుమల కొండపై ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. యాత్రికులు ఇక కొండపైకి ప్లాస్టిక్ బ్యాగులు తీసుకువెళ్లడానికి కుదరదు... అక్కడ ప్లాస్టిక్ బ్యాగులను వినియ .. పూర్తి కథనం

  • చిరుతపై వదంతులు నమ్మొద్దు  
    తిరుమల గిరుల్లో రెండు వారాల క్రితం జరిగిన పులిదాడుల నేపథ్యంలో వదంతులు షికారులు చేస్తున్నాయి. ఒక చిరుతను పట్టుకుని సరిహద్దు దాటించినా మరొకటి ఉందని అటవీశాఖే ప్రకటించింది. ఆ పులి కూడా ఈప్రాంతాన్ని వదలి వ .. పూర్తి కథనం

  • కూలిందా.. 'గోవిందా'  
    శ్రీగోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీరంగనాధుని ఆలయం ఉంది. స్వామి వారు నాలుగున్నర దశాబ్దాలుగా భక్తజనుల నుంచి పూజలు అందుకుంటున్నారు. అయితే ఈ ఆలయం పైకప్పు అధ్వాన్న స్థితికి చేరుకుంది. ఎప్పుడు కూలుతుందో .. పూర్తి కథనం

  • వికలాంగులంటే టీటీడీకీ అలుసేనా!  
    టీటీడీలో వికలాంగుల కోటా కింద 51 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి, ఉత్తర్వులు ఇవ్వకుండా పెండింగ్‌ పెట్టారు. ఉత్తర్వులు ఎప్పుడిస్తారా అని డెప్యూటీ ఈవో సర్వీసెస్‌ కార్యాలయం చుట్టూ వికలాంగులు కాళ్లు అరిగే .. పూర్తి కథనం

  • శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రద్దీ 
    శ్రీవారిమెట్టు మార్గం భకులతో కొత్త శోభను సంతరించుకుంది. అలిపిరినుంచి తిరుమల వెళ్ళే మార్గంలో చిరుతదాడుల నేఫథ్యంలో తితిదే ఆ దారిలో కాలినడకపై ఆంక్షలు విధించింది. ఉదయం ఆరుగంటనుంచి సాయంత్రం నాలుగువరకే భక్త .. పూర్తి కథనం

  • ఉద్యోగాలు ప్రాప్తిరస్తు  
    నిరుద్యోగులకు తితిదే ఉద్యోగాలను ప్రసాదిస్తోంది. తొలి దశలో 213 పోస్టుల భర్తీకి ఇటీవల చర్యలు తీసుకుంది. రానున్న రోజుల్లో రెండో దశ ఖాళీలను పూర్తి చేయనుంది. ప్రభుత్వం నుంచి గత ఏడాది 1817 పోస్టుల భర్తీ చేస .. పూర్తి కథనం

  • చిరుత కోసం బోనుల ఏర్పాటు 
    తిరుపతి- తిరుమల నడకదారిలో చిన్నారులపై చిరుత పులి దాడి నేపథ్యంలో టీటీడీ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం తిరుమల ఆర్‌బీ సెంటర్ నివాస ప్రాంతంలో ఎలుగుబంటి ప్రత్యక్షమైంది. కాగా అది ఎటువంటి అల .. పూర్తి కథనం

  • అమ్మో... పులి  
    చంద్రగిరి మం డలం శ్రీనివాస మంగాపురం ఎస్టీకాలనీ వాసులకు పులి భయం పట్టుకుంది. ఆదివారం రాత్రి పులి అరుపులు విన్నామని కాలనీవాసులు చెబుతున్నా రు. తాగునీటి కోసం పులి వస్తున్నట్లు వారు అను మానం వ్యక్తంచేస్తు .. పూర్తి కథనం

  • టీటీడీపై ఆందోళనకు టీడీపీ సమాయత్తం 
    తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడా లనే నినాదంతో సమరానికి తెలుగు దేశం పార్టీ సమాయత్తవుతోంది. ఈ నెల 7వతేదీన ఆ పార్టీ అధ్యక్షు డు చంద్రబాబు నేతృత్వంలో టీటీడీ పరిపాలనా కార్యాల యం ముందు చేయను న్న ధర్న .. పూర్తి కథనం

  • ముందురోజే ప్రారంభ దర్శన టికెట్లు 
    తిరుమలేశుని ప్రారంభ దర్శనానికి (ఉదయం బ్రేక్‌) ముందురోజే టికెట్ల జారీ విధానానికి శనివారం నుంచే టిటిడి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ వీటికి ముందురోజు రాత్రి ప్రత్యేకాధికారి కార్యాలయంలో అనుమతి .. పూర్తి కథనం

  • కాలిబాటలో పాపపై పులి దాడి 
    తిరుమల కాలిబాటలో మరోసారి పులి దాడి చేసింది. ఆదివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా , పెంచలపాడుకు చెందిన లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి కాలిబాటన వెళుతుండగా ఆయన కుమార్తె కల్యాణి (8) పై పులి దాడి .. పూర్తి కథనం

  • బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు 
    తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక , నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహనసేవల వేళలను తితిదే ప్రజాసంబంధాల అధికారి టి.రవి విడదులచేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 11 నుంచి 19 వరకు నవరాత్రి ఉత్సవాలు అక్ట .. పూర్తి కథనం

  • అంగ ప్రదక్షిణ టికెట్ల కోసం ధర్నా  
    శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్ల కోసం శుక్రవారం రాత్రి భక్తులు ధర్నాకు దిగారు. గతంలో మంజూరు చేస్తున్న 750 టికెట్లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి చొరవ తీసుకుని ఈ మేరకు టిక .. పూర్తి కథనం

  • తితిదే ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ  
    తితిదే ఉద్యోగాలను పొందేందుకు ఈసారి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. తితిదేలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఈనెల 14న నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీరణకు శు .. పూర్తి కథనం

  • శ్రీవారి ఆస్తి రూ. 33 వేల కోట్లు 
    తిరుమల శ్రీవారి స్థిర , చరాస్తుల విలువ రూ. 33, 447.74 కోట్లుగా తేల్చారు. మన రాష్ట్రంలోని ఆస్తులను రూ. 33 , 149,16 కోట్లుగానూ , పొరుగు రాష్ట్రాల్లోని ఆస్తుల విలువ రూ. 298.58 కోట్లుగా గుర్తించారు. శ్రీవ .. పూర్తి కథనం

  • కుమారధార పైపు లైన్‌ క్లియర్‌ 
    తిరుమల నీటి అవసరాలను పరిపుష్టం చేసే కుమారధార - పసుపుదార పథకానికి ఆఖరి అడ్డంకి తొలగిపోయింది. ఈ జంట ప్రాజెక్టు నుంచి తిరుమలకు నీటిని తీసుకొచ్చే పైపులైన్‌కు అటవీశాఖ అనుమతి మంజూరు చేసింది. తిరుమలకు నీటిఎ .. పూర్తి కథనం

  • 'అర్జితం' కేసు నివేదిక రూపకల్పన  
    తిరుమల, తిరుపతి దేవస్థానం ఆర్జితం సేవా టిక్కెట్ల కేసుకు సంబంధించి విచారణ నివేదికను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం రూపొందిస్తోంది. ఈ కేసు విషయమై ఉన్నతాధికారుల విచారణ కూడా ముగిసింది. ఇదివరకు .. పూర్తి కథనం

  • తిరుమల చేరుకున్న గురుపీఠం సభ్యులు 
    తిరుమల పవిత్రతను కాపాడాలని, టీటీడీలో అక్రమాలను అరికట్టాలంటూ హైదరాబాదులోని గురుపీఠానికి చెందిన వంద మంది సభ్యులు గురువారం కాలినడకన తిరుమల చేరుకున్నారు. వీరి మహాపాద యాత్రలో భాగంగా అలిపిరి నుంచి శాంతి యుత .. పూర్తి కథనం

  • ఏడున ఏడు కొండలపైకి బాబు పాదయాత్ర  
    తిరుమల తిరుపతి దేవస్థానంలో పరాకాష్టకు చేరిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసి, దేవుని సన్నిధిని ప్రక్షాళన చేయాలని కోరుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 7న తిరుమల కొండపైకి పాదయాత్ర చేయనున్నా .. పూర్తి కథనం

  • అక్టోబరు 3 న రాతపరీక్ష . . . ! 
    తితిదే ఉద్యోగుల భర్తీలో ఎలాంటి అపోహలు , అనుమానాలు పడాల్సిన అవసరమే లేదని ఈఓ కృష్ణారావు పునరుద్ఘాటించారు. దీర్ఘకాలం తరువాత తొలిదశలో 213 పోస్టుల భర్తీకి తితిదే సన్నాహాలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అభ్ .. పూర్తి కథనం

  • ఘాట్‌ రోడ్డు భద్రతపై కేంద్రంతో చర్చ 
    తిరుమల - తిరుపతి మధ్య ఘాట్‌రోడ్డులో వాహనాల రాకపోకలు , కాలిబాటలో భక్తులభద్రత తదితర వ్యవహారాలపై మినహాయింపులకోసం కేంద్ర అటవీ రిజర్వు ఫారెస్టు అధికారులతో సంప్రదిస్తామని టిటిడి చైర్మన్‌ డికె ఆదికేశవులునా .. పూర్తి కథనం

  • తిరుమలలో చిరుత దాడి 
    తిరుమల కాలినడక దారిలో శ్రీవారి భక్తులపై చిరుతపులి మంగళవారం రాత్రి దాడికి యత్నించింది. ఈ సంఘటనలో శ్రీకాళహస్తికి చెందిన రెండున్నరేళ్ల బాలిక కోకిల స్వల్పంగా గాయపడింది. శ్రీకాళహస్తి పట్టణం కొత్తపేటకు చెంద .. పూర్తి కథనం

  • టిటిడి ఉద్యోగాలకు 76,663 దరఖాస్తులు 
    తిరుమల తిరుపతి దేవస్థాణం ఇటీవల విడుదల చేసిన 191 పోస్టుకుగాను సోమవారం నాటికి ఆన్‌లైన్‌ద్వారా 76,663 దరఖాస్తులు అందినట్లు టిటిడి పిఆర్‌ఓ రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్‌ అసిస్టెంట్లు , ఎల్‌డి టై .. పూర్తి కథనం

  • 'ఆర్జితం' చుట్టూ పరిమితులు..!  
    కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని, తితిదేని కుదుపుతున్న 'ఆర్జిత' సేవాటిక్కెట్ల కుంభకోణం విచారణ చుట్టూ పరిమితులు చట్రం బిగుసుకుంటోంది. ప్రముఖ నాయకుల జోక్యంతో రిజర్వు అయిన టిక్కెట్లు.. వాటిని వ్యాపార ప్రయోజన .. పూర్తి కథనం

  • కనుమల్లో.. కటిక చీకటి!  
    ఆ రాత్రి సమయంలో వర్షం.. చుట్టూ గాఢాంధకారం...మరోవైపు ప్రమాదకరమైన మలుపులు.. హెడ్‌లైట్ల ఆధారంగానే... కనిపించే దారిలో.. బస్సు వేగంగా వెళుతోంది.. ప్రయాణికులందరూ కళ్లుమూసుకున్నారు.. గోవింద నామస్ .. పూర్తి కథనం

  • తిరుమలలో అధికారుల దాడులు ఆపాలి 
    తిరుమలలో షాపుల ముందు వ్యాపారులపై టిటిడి అధికారులు తక్షణం దాడులు ఆపాలని ఈవో కృష్ణారావుకు ఎమ్మెల్యే కే. చిరంజీవి సూచించారు. శనివారం రాత్రి ఆయనీ ఈవోతో సమావేశమై వివి«ధ సమస్యలపై చర్చించారు. ప్రధానంగా తిరు .. పూర్తి కథనం

  • అప్పనంగా అద్దెకు..  
    తిరుమలగిరిపై రూ.వందలకోట్ల విలువ చేసే ఆస్తిని కర్ణాటకకు రాష్ట్ర ప్రభుత్వం కారుచౌకగా ధారాదత్తం చేసేసింది. శ్రీవారి ఆలయ సమీపంలోని ఏడెకరాల భూమిని ఏడాదికి రూ.1,116ల నామమాత్రపు లీజుకు కట్టబెట్టేసింది. తితిద .. పూర్తి కథనం

  • సంభావన ఆనందం 
    తిరుమల శ్రీవారి ఆలయం ,తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం , తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయాలలో పనిచేసే మిరాశీ అర్చకులకు సంభావనను భారీగా పెంచుతూ టిటిడి పాలకమండలి తీర్మానించడంపై మిరాశీ అర్చకులు హర .. పూర్తి కథనం

  • ఐదు లక్షల లడ్డూలు..  
    తిరుమల వెంకన్న లడ్డూల తయారీకి ఎలాంటి కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని టీటీడీ సంకల్పించింది. రోజుకు ఐదు లక్షల లడ్డూలు తయారు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగా లడ్డూ స్టాక్‌ పాయింట్‌ కోసం .. పూర్తి కథనం

  • రాయల ఆభరణాల పరిశీలనకు చర్యలు  
    తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన ఆభరణాలు ఉన్నదీ.. లేనిది తేల్చి చెప్పడానికి తితిదే సమాయత్తమైంది. ఆభరణాల విషయమై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత .. పూర్తి కథనం

  • ఆ నగలు ఏమయ్యాయి?  
    శ్రీకృష్ణదేవరాయలు... శ్రీవేంకటేశ్వరునికి ఇచ్చిన ఆభరణాలపై సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తితిదేని ఆదేశించనుంది. రాయలు సమర్పించిన నగలు ఏమయ్యాయన్న ప్రశ్నకు నేటికీ స్పష్టమైన సమాధానం లభి .. పూర్తి కథనం

  • బోర్డులో తీర్మానం చేసుకురండి... 
    నా చేతిలో ఏమీ లేదు. మీరు వెళ్లి బోర్డులో తీర్మానం చేసుకురండి. పరిష్కారిస్తా అంటూ టిటిడి ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నాయకులకు ముఖ్యమంత్రి రోశయ్య హామీ ఇచ్చారు. టిటిడిలోకి డెప్యుటేషన్‌ మీద డెప్యూటీ కలెక్టర్‌ .. పూర్తి కథనం

  • బ్రహ్మోత్సవాలకు ఆర్టీసి సమాయత్తం  
    రాబోవు తిరుమల బ్రహ్మోత్సవాలకు ఆర్‌టిసి సమాయత్తమైంది. ఇందులో భాగంగా సాధారణంగా తిరిగే బస్సులతోపాటు భక్తుల సౌకర్యార్థం అదనంగా 100 బస్సులు నడిపేలా చర్యలు చేపట్టారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం .. పూర్తి కథనం

  • పనిరాదు ... కొత్తవారిని రానివ్వరు 
    టిటిడిలో 9400 మంది పర్మినెంట్‌ ఉద్యోగులతో పాటు మరో ఐదువేలమంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. 33 కీలకమైన విభాగాలతో పరిపాలనా భవనం మినీ సచివాలయాన్ని తలిపిస్తోంది. పాలనా యంత్రాంగంలో ఇవో , జెఇవ .. పూర్తి కథనం

  • 22 నెలల పాలనలో ప్రగతి ఇదిగో..  
    టీటీడీ పాలక మండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలపై చైర్మన్‌ ఆదికేశవు లు స్పందించారు. 22 నెలల తమ పాల క మండలి హయాంలో ఇటు టీటీడీ, అటు భక్తులకు మెరుగైన సేవలు అందించామని శనివారం మీడియా ముందు వెల్లడించారు. 2 .. పూర్తి కథనం

  • రూ.500కోట్ల బడ్జెట్! 
    తిరుమలలో శనివారం జరుగనున్న పాలకమండలి సమావేశంలో ధర్మప్రచార పరిషత్‌కు 500 కోట్ల రూపాయల అదనపు నిధులు సమకూర్చే విషయం చర్చకు రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ధర్మప్రచార కార్యక్రమాలను పటిష్టంగా విస్తృత పరచడానికి .. పూర్తి కథనం

  • వేదములే శిలలై వెలసినది తిరుమల కొండ  
    అపౌరుషేయములైన వేదాలు భగవంతుని స్తుతికి, మానవ ప్రగతికి అత్యంత ఉపయుక్తాలు. శ్రీనివాసుని కరుణాకటాక్షాలతో వేద సంరక్షణకు సుశిక్షుతులైన వేద పండితులను తయారుచేసే సంకల్పంతో దేశంలోనే తొలిగా 125 సంవత్సరాల కిందట .. పూర్తి కథనం

  • విజిలెన్స్‌ కేసులు తుస్సు 
    తిరుమలకొండపై శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవాటికెట్ల కేటాయింపుల్లో జరుగుతున్న అక్రమాలు టిటిడి ప్రతిష్టను దిగజార్చుతున్నాయి. విచక్షణ కోటా పేరుతో విచ్చలవిడిగా దళారీలు సేవా టికెట్లను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయ .. పూర్తి కథనం

  • ఇక ఆన్‌లైన్‌లోనే సమాచార వ్యవహారాలు 
    భక్తుల సౌకర్యార్థం టిటిడిలో అధునాతన సాంకేతిక సమాచార వ్యవస్థను పటిష్టం చేయనున్నారు. రూ. 33 లక్షల ఖర్చుతో తిరుమలలో 10 ఆన్‌లైన్‌ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. భక్తుల ఫిర్యాదులు , సలహాలు , సమాచార .. పూర్తి కథనం

  • తిరుమల కాటేజీల్లో అధికారుల తనిఖీలు 
    తిరుమలలోని అతిథిభవనాలు , కాటేజీలను తిరుమల ప్రత్యేకాధికారి ««ధర్మారెడ్డి , రిసెప్షన్‌ అధికారి గజపతి , ఓఎస్డీ చిన్నంగారి రమణ నిర్వహించారు. కాటేజీల నిర్వహణ , శుభ్రత సరిగా లేదంటూ ఇటీవల పలువురు భక్తులు టిట .. పూర్తి కథనం

  • టీటీడీలో ఉద్యోగాల జాతర  
    నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్టకేలకు ఉద్యోగ మేళా ఆరంభమైంది. 1,800 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న టీటీడీ తొలి విడత .. పూర్తి కథనం

  • కానిస్టేబుల్‌పై చర్యకు రంగం సిద్ధం 
    తిరుమలలో ఆదివారం మద్యం సేవించి విధులకు హాజరైన ఏఆర్‌ కానిస్టేబుల్‌ అశ్వర్థనారాయణపై చర్యకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తిరుమల పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ రామకృష్ణకు నివేదిక పంపారు. మద్యం సేవించినట్లు వ .. పూర్తి కథనం

  • వేదాల పరిరక్షణతో లోక సంరక్షణ  
    వేదాలు సైన్సుకు మూలమని మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రామేశ్వర్‌ ఠాగూర్‌ అన్నారు. వేదిక్‌ వర్సిటీ నాల్గో వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వేదాలు విశ్వ .. పూర్తి కథనం

  • అంగరంగ వైభవం  
    శ్రీకృష్ణదేవరాయలవారి పంచశతాబ్ధి ఉత్సవాల ఏర్పాట్లు వేగమందుకున్నాయి. ఈనెల 14, 15 తేదీల్లో చంద్రగిరి రాయలవారి కోటలో ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తితిదే సంయుక్తంగా నిర్వహిస్తోంది. రాజధానిల .. పూర్తి కథనం

  • శ్రీవారి గజరాజుల పరుగులకు కళ్లెం 
    తిరుమల శ్రీవారి గజరాజుల పరుగులను నియంత్రించే చర్యలను తితిదే ప్రయోగాత్మకంగా శనివారం పరిశీలించింది. వచ్చే బ్రహ్మోత్సవాల సమయంలో వాహనసేవల్లో గజరాజులు పరుగులు పెట్టకుండా ముందు జాగ్రత్తగా కంట్రోల్‌ గేర్‌లను .. పూర్తి కథనం

  • సకల సౌకర్యాలతో తిరుమలలో కల్యాణవేదిక 
    తిరుమలలోని గోగర్భం జలాశమం ప్రాంతంలో సకల సౌకర్యాలు , హంగులతో రూ. 5కోట్ల వ్యయంతో కల్యాణవేదిక నిర్మిస్తున్నట్లు టిటిడి చైర్మన్‌ ఆదికేశవులు తెలిపారు. ఈ వేదిక పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. తర్వాత విల .. పూర్తి కథనం

  • ఘాట్‌ రోడ్డు నిబంధనలు గాలికి 
    తిరుమల ఘాట్‌రోడ్డులో నిబంధనలను గాలికొదిలేశారు. టిటిడి నిబంధనలను విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా వాహనాలను అనమతిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఘాట్‌రోడ్డుపైకి మినీబస్సులనూ అనుమతివ్వడం ... ఘ .. పూర్తి కథనం

  • భక్తుల సేవకు లగేజీ కేంద్రం సిద్ధం 
    భక్తుల సేవకు తిరుమలలో కొత్తగా నిర్మించిన లగేజ్‌ కేంద్రం సిద్ధమైంది. గరుడాద్రి నగర్‌ టోల్‌గేటు వద్ద అలిపిరి నుంచి కాలినడక ముగిసే ప్రాంతంలో రూ. 90 లక్షలతో లగేజ్‌ కేంద్రాన్ని తితిదే సర్వహంగులతో నిర్మించ .. పూర్తి కథనం

  • తిరుమలలో ఈవో తనిఖీలు 
    తిరుమలలోని వివిధ ప్రాంతాలలో బుధవారం టిటిడి ఈవో కృష్ణారావు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కాటేజీల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో కాటేజీల నిర్వహణపై భక్తుల న .. పూర్తి కథనం

  • అయిన వారేనా... ? ఐతే ఒకే ! 
    అయినా వారేనా... ? ఐతే ఒకే ! అనే లెవల్లో టిటిడి పాలకమండలి వ్వయహరిస్తోంది. బెంగుళూరులోని ఒక రాజకీయ ప్రముఖుడి కుమారుడికి చెందిన కార్పొరేట్‌ కాఫీడే స్టాల్స్‌ను తిరుమలలో నెలకొల్పారు. నిబంధనలు తుంగలో తొక్ .. పూర్తి కథనం

  • తిరుమలలో ఈవో ఆకస్మిక తనిఖీలు  
    తిరుమలలోని కాటేజీల్లో బుధవారం ఉదయం ఈవో కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాటేజీల్లోని గదుల్లో పారశుద్ధ్యం లోపించటంపై ఆయన అధికారులపై మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఈవో .. పూర్తి కథనం

  • ఏడాదైనా పనులేవీ ? 
    తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వాహన మండపం కరువైంది. ఉన్న మండపాన్ని తొలగించినా.. తర్వాత నిర్మాణం చేపట్టడంలో అధికారులు మీనేమేషాలు లెక్కిస్తున్నారు. 2008 అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వాహన మండప .. పూర్తి కథనం

  • తిరుమలలో భారీ వర్షం  
    తిరుమలలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతంతో పాటు తిరుమల పరిసర కాటేజీల ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటీవల ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి. హఠాత్తుగా కురిసిన వర్షం వల .. పూర్తి కథనం

  • తిరుమలలో భారీ వర్షం  
    తిరుమలలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతంతో పాటు తిరుమల పరిసర కాటేజీల ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇటీవల ఇంత భారీ స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి. హఠాత్తుగా కురిసిన వర్షం వల .. పూర్తి కథనం

  • సామాన్య భక్తులకే ప్రాధాన్యత 
    తిరుచానూరు పద్మావతీ అమ్మవారి దరనార్థం వచ్చే సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు ఆలయ డిప్యూటి ఈవో మునిరత్నంరెడ్డి పేర్కొన్నారు. తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయ డిప్యూటీ .. పూర్తి కథనం

  • తిరుమల రద్దీ  
    తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ధర్మ దర్శనానికి వెళ్లే రెండవ వై కుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైను వెలుపల విస్తరించింది. రూ.300 శీఘ్రదర్శనంలో భక్త .. పూర్తి కథనం

  • విఐపి దర్శనాలతో భక్తులకు కష్టాలు 
    రాష్ట్రపతి , ప్రధానమంత్రి , గవర్నర్లు , ముఖ్యమంత్రులు తదితర వివిఐపిలు శ్రీవారి దర్శనానికి వచ్చినపుడు సైతం కేవలం అర్దగంటపాటు క్యూలైన్లను ఆపడానికి సాహసించరు. అటువంటిది గురువారం రాత్రి మహారాష్ట్ర స్పీక .. పూర్తి కథనం

  • నగలు కరిగించలేదు ః అనితాషా 
    తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించినట్టుగా దేవస్థానం రిజిస్టర్లలో నమోదైన ఆభరణాలను కరిగించలేదని టిటిడి మాజీ ఆర్థిక సలహాదారు , ముఖ్యగణాంక అధికారి అనితాషా ఆకెళ్ల స్పష్టం చేశారు. ర .. పూర్తి కథనం

  • భక్తులు లేక శ్రీవారి పుష్కరిణి వెలవెల  
    నాలుగు రోజుల క్రితం వరకు తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది. గురువారం తిరుమల గిరులు ఒక్కసారిగా వెలవెలబోయాయి. తిరుమల బస్‌స్టేషన్‌, కేంద్ర రిజర్వేషన్‌ కార్యాలయం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు సైతం .. పూర్తి కథనం

  • స్వర్ణమయం అభ్యంతరకరం 
    తిరుమల తిరుపతి దేవస్థాణం (టిటిడి) ట్రస్టుబోర్డు తీర్మానంలో పేర్కొన్నట్టుగా ఆగమపండితులు , పీఠాధిపతుల అభిప్రాయాన్ని తీసుకోకుండానే ' ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని బోర్డు సభ్యు .. పూర్తి కథనం

  • శ్రీవారి ఆలయంలో మిరాశీ పోరు  
    తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తు న్న అర్చకులు, వారి గుమాస్తాలకు కూడా ముఠా పోరాటాల ముసురు అంటుకుంది. ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారుల మీద ప్రధాన అర్చకులు తరచూ విరుచుకుపడడం లాంటి ప్రమాదకర సంస్కృ .. పూర్తి కథనం

  • భక్తుల సేవలపై శాసనసభ కమిటీ ఆరా  
    శ్రీవారి భక్తుల సేవలపై రాష్ట్ర శాసనసభ కమిటీ తిరుమలలో మంగళవారం ఆరా తీసింది. శాసనసభ అర్జీల కమిటీ ఛైర్మన్‌ నాదేండ్ల మనోహర్‌, సభ్యులు చంద్రశేఖరరెడ్డి, రామకోటయ్య, డా|| రవి తిరుమలలో పలు ప్రాంతాలను సందర్శించ .. పూర్తి కథనం

  • రద్దీలోనూ అదనపు లడ్డూలు యథాతథం 
    శ్రీవారి దర్శనార్థం ఇటీవల పెరిగిన భక్తుల రద్దీలో సైతం టిటిడి అదనపు లడ్డూలు మంజూరును నిరాఘాటంగా కొనసాగిస్తోంది. సిఫార్సులకు అతీతంగా ప్రతి ఒక్కరికీ లడ్డూలను అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. 75 .. పూర్తి కథనం

  • అమ్మవారి ఆలయంలో 'స్వామి ' భక్తి  
    తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయ అధికారులు నిబంధనలను పక్కన పెట్టి స్వామి భక్తిని ప్రదర్శించారు. ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు మైసూరు దత్తపీఠాధిపతి విజయానంద తీర్థస్వామిజీ వచ్చారు. ఆయన వెంట దాదా .. పూర్తి కథనం

  • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ  
    తిరుమలలో ఆదివారం రద్దీ కొంత తగ్గింది. యథావిధిగా సర్వదర్శనం కోసం రెండవ వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 32 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం కోసం వెలుపల కిలోమీటరు వరకు క్యూ విస్తరించింది. .. పూర్తి కథనం

  • తిరుమలలో తరగని భక్తజనం  
    తిరుమలలో భక్తుల రద్దీ తరగడంలేదు. ప్రపంచ తమిళ ప్రాచీన భాషా మహానాడు నేపథ్యంలో ఆదివారం వరకు ఐదు రోజుల పాటు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో శ్రీవారిని దర్శించుకోవాలనే ఉత్సాహంతో అక్కడినుంచి .. పూర్తి కథనం

  • తిరుమల కొండపై విపరీత రద్దీ 
    శ్రీ వెంకటేశ్వర స్వామివారి దరనార్థం తరలి వచ్చిన భక్తులతో తిరుమలలో విపరీత రద్దీ నెలకొంది. పెళ్లిళ్ల ముహూర్తాల నేపథ్యంలో సెలవులు , వారాంతం కాకపోయినా గత మూడురోజులుగా రద్దీ కొనసాగుతూ వస్తోంది. శ్రీవారి ద .. పూర్తి కథనం

  • డబ్బులిస్తే పూర్ణకుంభ స్వాగతమా?  
    తిరుమల తిరుపతి దేవస్థానం మహాద్వార ప్రవేశాల తీరుపై హైకోర్టు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్బులిస్తే పూర్ణకుంభ స్వాగతాలు లభిస్తాయా? భక్తుల్లో ధనికులకు, పేదలకు ఒకే విధమైన దర్శనం లభిస్తుందా? అంటూ ప్రశ .. పూర్తి కథనం

  • రద్దీవేళ ... వీఐపీ దర్శనమేల 
    తిరుమల భక్తజనంతో పోటెత్తిన వేళ వీఐపీ దర్శనం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మదర్శనం , శీఘ్రదర్శనం కోసం వేలాదిమంది భక్తులు క్యూలైన్లలో నిరీక్షిస్తున్న తరుణంలో గురువారం రాత్రి వీఐపీ దర్శనాన్ని .. పూర్తి కథనం

  • ఒక్కసారి చాలు ! 
    ఉద్యోగుల బస్సుపాసుల కొనసాగింపుపై తితిదే పునరాలోచనలో పనడింది. కనీసం 40 శాతం వినియోగం కాకపోతే... ప్రత్యామ్నాయ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. తద్వారా సుమారు రూ. 5 కోట్లు వ్యయాన్ని వీలైనంత మేర తగ్గ .. పూర్తి కథనం

  • నీటి లీకేజీ వల్లే షార్ట్‌ సర్క్యూట్‌  
    నీటి లీకేజీ కారణంగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడడం వల్లే తిరుమలలో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 109, 110 దుకాణాల్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. మరో ఆరు దుకాణాలకు మంట .. పూర్తి కథనం

  • రోజుకు లక్షమందికి ఉచిత భోజనం 
    అన్నం పరబ్రహ్మ స్వరూపం , అన్నిదానాలలోకెల్లా అన్నదానం మిన్న అనే సూక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం అక్షరాలా పాటిస్తోంది. తిరుమలలో శ్రీవారి పాదాలచెంతకు నిత్యం వచ్చే లక్షలాదిమంది భక్తులకు సంతృప్తికరమైన భ .. పూర్తి కథనం

  • ' అతిథి ' దేవోభవ ! 
    తిరుమలలో వసతి గదుల కేటాయింపులో ముఖ్య అతిథులకే తితిదే అధికారులు పెద్దపీట వేశారు. వారికోసం ముందస్తుగా వందలాది గదులను రిజర్వు చేసి ఉంచారు. సామాన్యులకు బుధవారం అతితక్కువ గదులు కేటాయించారు. సిఫార్స్‌లపై గు .. పూర్తి కథనం

  • తిరుమలలో అగ్ని ప్రమాదం  
    తిరుమలలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. సంఘటనతో భక్తులు ఉలిక్కిపడి పరుగులు తీశారు. లేపాక్షి ఎ .. పూర్తి కథనం

  • బ్రాహ్మణపట్టు భూముల స్వాధీనం  
    తిరుపతి రూరల్‌ మండలం బ్రాహ్మణపట్టులోని టీటీడీ భూములను ఆదివారం టీటీడీ అధికారులు చదును చేయించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు అడ్డు తగలడంతో అక్కడ కొంత సేపు ఘర్షణ వాతావారణం నెలకొంది. రైతులు టీటీడీ అధికార .. పూర్తి కథనం

  • ఆదికేశవులు 'గురుభక్తి'  
    తితిదే ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు నాయుడు గురుభక్తిని చాటుకోడానికి శ్రీవారి భక్తులకు ఇబ్బందులు కలుగజేశారు. ఆదివారం ఉదయం గంటకు పైగా స్వామి దర్శనాన్ని నిలిపివేసి రాజ్యసభ సభ్యుడు, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ .. పూర్తి కథనం

  • ఆగష్టులో కేపీ ప్రాజెక్టులు ప్రారంభం 
    టిటిడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుమారధార , పసుపుదార జంట ప్రాజెక్టులను ఆగష్టులో ముఖ్యమంత్రి రోశయ్య చేతుల మీదుగా ప్రారంభిస్తామని చైర్మన్‌ డీకే.ఆ దికేశవులు తెలిపారు. ఈయన శనివారం టిటిడి బోర్డు సభ్యుడు , .. పూర్తి కథనం

  • టిటిడిని అమ్మేసేలా ఉన్నారు 
    కాంగ్రెస్‌ నేతలు తిరుమల , తిరుపతి దేవస్థానాన్ని అమ్మేసేలా ఉన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. హిందువుల ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వరస్వామిసేవలకు సంబంధించిన టిక్కెట్లు , సమర్పించే దుస్త .. పూర్తి కథనం

  • కొండకు మరింత భద్రత 
    తిరుమల భద్రతపై పూర్తిస్థాయి పర్యవేక్షణకు అత్యంత ఆ««ధునిక సదుపాయాలతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్‌ డి.కె ఆదికేశవులు వెల్లడించారు. గురువారం నిర్వహించిన బోర్డు భేటీలో .. పూర్తి కథనం

  • 'జగన్నాథరావు' సిఫార్సులకు ఆమోదం  
    తిరుమలలో ఆభరణాల భద్రతపై జస్టిస్‌ జగన్నాథరావు కమిషన్‌ సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి శుక్రవారం ఆమోదం తెలిపింది. తిరుమలలోని 300 బంగారు డాలర్లు మాయమైన విషయమై అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై .. పూర్తి కథనం

  • శ్రీవారి జిలేబీ భక్తులకు చేదు 
    తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి విశిష్టమైన ప్రసాదాలు అందరికీ అందనిద్రాక్షగా మారుతోంది. తిరుప్పావడసేవలో పాల్గొన్న భక్తులకు అందజేయాల్సిన జిలేబీలను సాక్షాత్తూ ఆలయంలోని అధికారులు వాటాలు పంచుకుంటున్నారు .. పూర్తి కథనం

  • తిరుమల గిరిపై.. అసా'మాన్యుడు'  
    తెల్లటి ధోవతి.. చొక్కా.. నుదుట తిలకం.. ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు సర్వదర్శనంలో ప్రవేశించాడాయన. 'అమ్మో.. వెంకన్నను చూడాలంటే ఇన్ని కష్టాలా..?' క్యూలో ఉన్న భక్తులతో తనే మాట కలిపాడు. చూడ్డానికి పల్ .. పూర్తి కథనం

  • సప్తగిరుల్లో ఇక జలసిరులు 
    తిరుమలలో భక్తుల దాహార్తి పూర్తిగా తీరనుంది. మూడు దశాబ్దాలుగా టిటిడి కన్న స్వప్నం నెరవేరనుంది. కుమారధార , పసుపుధార జంట ప్రాజెక్టులు వెంకన్న దాహార్తి తీర్చేందుకు సిద్దమయ్యాయి. .. పూర్తి కథనం

  • తితిదే హామీలు అమలయ్యేనా?  
    తితిదేలోని వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికులు తమకిచ్చిన హామీలు అమలవుతాయనే ఆశతో ఉన్నారు. తితిదేలోని అటవీశాఖ కార్మికులు, పురాణ పండితులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, క్యూక్యాంపెక్స్‌ వెండర్స్‌, తి .. పూర్తి కథనం

  • తితిదేలో ఇంఛార్జ్‌ల నియామకం 
    తిరుమల , తిరుపతి దేవస్థానంలో పలు స్థానాల్లో ఇంఛార్జ్‌లను నియమిస్తూ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్టు విధానంపై పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో నియామకాలు జరిగ .. పూర్తి కథనం

  • శ్రీవారి ఆలయం చుట్టూ కంచె 
    దేశంలో పెట్రేగుతున్న ఉగ్రవాద చర్యల నేపథ్యంలో తిరుమల వెంకన్న ఆలయానికి భద్రత కట్టుదిట్టం కానుంది. సుమారు రూ. 3 కోట్ల అంచనాలతో ఆలయ నాలుగు మాడవీధులను కలుపుతూ ఇనుప కంచె (ఇన్నర్‌ సెక్యూరిటీ కారిడార్‌) ను ని .. పూర్తి కథనం

  • తిరుమల విచారణ కేంద్రాల తనిఖీ 
    తిరుమలలో భక్తులకు అద్దె గదులు కేటాయించే విచారణ కేంద్రాలను రిసెప్షన్‌ విభాగం అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాత్రికులకు గదులు కేటాయింపు , 36 గంటల సమయం అనంతరం భక్తులను గదినుంచి ఖాళీచేయిస్తున .. పూర్తి కథనం

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  
    కలియుగ వైకుఠం తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. క్యూలైన్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శీఘ్రదర్శనానికి 5 గంటలు వేచి చూడాల్సి .. పూర్తి కథనం

  • నేడు అఖిలభారత యాదవ మహాసభ  
    గొల్లమండప తొలగింపునకు వ్యతిరేకంగా ఆదివారం తిరుపతి టీఎంఆర్‌ కల్యాణమండపంలో అఖిల భారత యాదవసభను నిర్వహిస్తున్నామని తిరుపతి యాదవసంఘం నాయకులు మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ జి.నరసింహయాదవ్‌ తెలిపారు. శనివారం .. పూర్తి కథనం

  • తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో ప్రమాదం  
    తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కారణంగా ఘాట్‌రోడ్డుపై వాహనం అదుపు తప్పటంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. గాయపడినవారిని చిక .. పూర్తి కథనం

  • శాపగ్రస్థులకు శ్రవణం 
    తిరుమల తిరుపతి దేవస్థానం సామాజిక సేవా ధృక్పథంతో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర శ్రవణం సంస్థ వినికిడి లోపంతో పుట్టిన పిల్లల పాలిట కల్పతరువుగా వెలసింది. సామాజిక , కుటుంబపరంగా వివక్షకు గురవుతున్న వినికి .. పూర్తి కథనం

  • ఒకే భవన సముదాయంలోకి ప్రత్యేక సెల్స్‌ 
    భక్తుల సౌకర్యం దృష్ట్యా వివవి ప్రాంతాల్లో గదులు , దర్శనాలు మంజూరు చేసే ప్రత్యేక సెల్స్‌ను ఒకే భవన సముదాయంలోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ఎబీసీ ప్రాంతంలో అధునాతన భనవ సముదాయాన్ని నిర్మించారు. టిటిడి పాల .. పూర్తి కథనం

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  
    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు తెరవనున్న నేపథ్యంలో తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరిగింది. 13 కాంప్లెక్స్‌లలో భక్తులు నిండి 3 కి .. పూర్తి కథనం

  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ  
    తిరుమల కొండ భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవులు ముగుస్తుండటంతోపాటు, వారంతరం కావటంతో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి .. పూర్తి కథనం

  • వచ్చే పాలకమండలి సమావేశంలో నిర్ణయాలు  
    తిరుమల నిర్వాసితులు, వైకుంఠంలో అమ్మకందారులు, తల వంతున పని చేసే క్షురకులు, అటవీ కార్మికుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని తితిదే అభయమిచ్చింది. ఈ మేరకు తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి డా|| ఎన్‌.యువరాజ .. పూర్తి కథనం

  • ఇక్కడ కష్టాలు మహిళలకే ప్రత్యేకం  
    శ్రీవారిని దర్శించుకోవడం ఎంత గగనమో... లడ్డూ ప్రసాదం పొందేందుకు అంతేస్థాయిలో భక్తులు కష్టాలు పడుతున్నారు. అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నా వినియోగంలోకి రానందున ఇక్కట్లు తప్పడంలేదు. స్వామి వారి లడ్డూ ప్ .. పూర్తి కథనం

  • శంకర నేత్రాలయంకు రూ. 3 కోట్లు  
    తిరుపతిలో నెలకొన్న శంకర నేత్రాలయ ఆసుపత్రికి రూ. 3కోట్లు మంజూరు చేయాలని తితిదే నిర్ణయించింది. తిరుమలలో బుధవారం తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులు అధ్యక్షతన శంకర నేత్రాలయ ట్రస్టు సమావేశం జరిగింది. సమావేశానికి .. పూర్తి కథనం

  • అమ్మవారిపై చిన్నచూపు!  
    శ్రీవారి దేవేరి పద్మావతీ అమ్మవారు కొలువుతీరిన తిరుచానూరుపై తితిదే చిన్నచూపు చూస్తోంది. పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన వాటి పనులు మాత్రం కాగితాలకే పరిమితమవుతున్నాయి. పద్మావతీ అమ్మవారి వాహన మండప .. పూర్తి కథనం

  • 'గొల్లమండపం కూల్చితే తిరుమలకు అరిష్టం'  
    శ్రీవారి ఆలయానికి ముందున్న గొల్ల మండపాన్ని కూల్చితే తిరుమలకు అరిష్టం పడుతుందని తిరుపతి యాదవ సంఘం అధ్యక్షుడు ఈతమాకుల గురవయ్య తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆ .. పూర్తి కథనం

  • 'సుదర్శనం' ఉంటేనే దర్శనం!  
    ఆ తిరువేంకటాచలాధీశుడి దర్శనం కోసం.. భావములోనూ, బాహ్యములోనూ కూడా 'గోవింద గోవింద' అనుకుంటూ వేల మైళ్ల దూరం నుంచి ఒళ్లంతా కళ్లు చేసుకుని వస్తున్న భక్తులకు.. కొండను చేరుతూనే ఆశలు ఆవిరవుతున్నాయి. తరచూ లఘు, .. పూర్తి కథనం

  • సన్నిధిలో సంస్కరణలు! 
    తిరుమల వీధులలో అనుక్షణం వీనులవిందుగా ప్రభవిస్తుండే దివ్యప్రభావ మంత్రమిది! అనుమానమేం లేదు. వేంకటాద్రితో సరిసమానమైన స్థలం ఈ బ్రహ్మాండంలో మరెక్కడా లేదు. వేంకటేశుడికి సరిసమానమైన దేవుడు లేడు.. మరి రాడు! .. పూర్తి కథనం

  • కొండలరాయుని చెంత ' కోనేటి ' కష్టాలు 
    ముక్కోటి తీర్థాలకు నిలయమైన శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానం చేసేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. తలనీలాలు , గదులు , వెంకన్న దర్శనంకోసమే కాకుండా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసేందుకు కూడా నానా తంటాల .. పూర్తి కథనం

  • సర్వదర్శనానికి 15 గంటలు 
    తిరుమలలో రద్దీ తరగడంలేదు. వేసవి సెలవులు పూర్తి కావస్తుండటం, వైశాఖ మాసాంతాన శుభ ముహూర్తాల వల్ల నిత్యం 400దాకా పెళ్లిళ్లు తదితరాల నేపథ్యంలో మూడు రోజుల నుంచీ సప్తగిరులు కిటకిటలాడుతున్నాయి. ఈ దృష్ట్యా టీ .. పూర్తి కథనం

  • ఆలయాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు  
    తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న స్థానిక ఆలయాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని టీటీడీ తిరుపతి జేఈవో యువరాజ్‌ అధికారులకు సూచించారు. ఆయన నెలవారీ సమీక్షలో భాగంగా స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు, ఏఈవోలతో .. పూర్తి కథనం

  • బ్రహ్మమొక్కటే.. మరి భక్తులు..? 
    సర్వాంతర్యామి సన్నిధిలో.. రాజెవరు? బంటెవరు? ధనిక ఎవరు? పేద ఎవరు? నేత ఎవరు? అధినేత ఎవరు? మాన్యుడెవరు? సామాన్యుడెవరు? వీఐపీ ఎవరు..? వీవీఐపీ ఎవరు..? భగవంతుడి ముందు ఎవరెక్కువ? ఎవరు తక్కువ? పాపం.. తన గ .. పూర్తి కథనం

  • టీటీడీ ఆలయంలోకి నీళ్ల సీసాలు నిషేధం  
    తిరుమలేశుని దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు ఇకపై మంచినీళ్ల సీసాలను ఆలయంలోకి తీసుకురాకూడదని టీటీడీ నిఘా, భద్రత విభాగం ప్రధానాధికారి ఎం.కె.సింగ్ ప్రకటించారు. తిరుమలలో శనివారం ఆయన మీడియాతో మాట .. పూర్తి కథనం

  • టిటిడి «ధర్మశాలలో లోపించిన పారిశుధ్యం 
    టిటిడి ధర్మశాలల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. తిరుమలేశుని దర్శనార్థం వివిధ ప్రాంతాలనుంచి విచ్చేసే భక్తులు సౌకర్యార్థం స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలో ఏర్పాటుచేసిన శ్రీ కోదండరామస్వామి «ధర్మశాలలో క .. పూర్తి కథనం

  • శ్రీవారి సేవకు కాశ్మీరీ కుంకుమపువ్వు ! 
    కాశ్మీరీ కుంకుమపువ్వు త్వరలోనే తిరుమల శ్రీవారి సేవలో తరించనుంది. పెంపకందార్ల వద్ద భారీగా పేరుకుపోతున్న కుంకుమపువ్వుకి సరైన మార్కెట్‌ లభించనుంది. కాశ్మీర్‌ పీసీసీ అ«ధ్యక్షుడు సైఫుద్దీన్‌ సోజ్‌ ఈ మేరకు .. పూర్తి కథనం

  • భక్తులకు వస్త్రధారణ నిబంధన  
    తిరుమల శ్రీవారి భక్తులకు వస్త్రధారణ నిబంధన అమలు చేయాలని తితిదే కార్యనిర్వాహక అధికారి (ఈవో) కృష్ణారావు నిర్ణయించారు. తిరుమలలో శుక్రవారం నిర్వహించిన 'డయల్‌ యువర్‌ తితిదే ఈవో' కార్యక్రమంలో రాజమండ్రికి చె .. పూర్తి కథనం

  • తిరుపతిలో ఈ-దర్శనం కౌంటర్‌: ఈవో  
    ఈ నెల చివరిలోగా తిరుపతిలో ఈ-దర్శనం కౌంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ఈవో కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ భక్తుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరలో కంప్లయింట్‌ సెల్‌ ఏర్పాట .. పూర్తి కథనం

  • దళారీలకు శ్రీనివాసంలో చెక్‌ 
    టిటిడి నిర్మించిన శీనివాసం , మాధవం అతిథిగృహాల్లో దళారీల దందా ఇటీవల ఎక్కువయిందనే విమర్శలున్నాయి. నూతనంగా బా«ధ్యతలు స్వీకరించిన డెప్యూటీ ఈవో కోనేటి పార్వతి దళారీలకు ఇకపై శ్రీనివాసంలో స్థానం లేకుండా చేస .. పూర్తి కథనం

  • తితిదేలో ఐదుగురికి పదోన్నతులు  
    ఐదుగురు సూపరింటెండెంట్లకు ఏఈవోలుగా పదోన్నతి కల్పిస్తూ తితిదే ఈవో కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన భారతిని తితిదే పరిపాలనా విభాగం డీఏ సెక్షన్‌కు, మోహన్‌రావును పరకామణి, శంకర .. పూర్తి కథనం

  • వెంకన్నను దర్శించుకున్న చిదంబరం  
    కేంద్ర హోంమంత్రి చిదంబరం గురువారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. స్వామివారికి తెల్లవారుజామున జరిగిన సుప్రభాత, తోమాల సేవలో ఆయన పాల్గొన్నారు. చిదంబరాన్ని వేద పండితులు ఆశీర్వదించారు. .. పూర్తి కథనం

  • వెంకన్న సేవకు కొత్తరాతి వసంత మండపం  
    అలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి వారి సేవకు కొత్తరాతి వసంత మండపం సిద్ధమైంది. శ్రీవారి ఆలయ మహాప్రదక్షిణ మార్గంలోని నైరుతి మూలలో సరికొత్త హంగులతో ఈ మండపాన్ని నిర్మిం చారు. సుమారు 5.16 .. పూర్తి కథనం

  • కొండపై మీడియా దళారీల దందా 
    తిరుమల కొండపై చిన్నస్థాయి దళారులు దాదాపు కనుమరుగైపోగా వైట్‌కాలర్‌ దళారీలు విశ్వరూపం చూపిస్తున్నారు. టిటిడి అధికారుల అండదండలతో యధేచ్చగా కొండపై సేవాటికెట్ల బ్లాక్‌మార్కెటింగ్‌ కొనసాగుతోంది. పరిపాలనా ల .. పూర్తి కథనం

  • ఆర్జితం కుంభకోణంలో 350 మంది ప్రాత ! 
    తిరుమల , తిరుపతి దేవస్థాణం ఆర్జిత సేవల కుంభకోణంలో ప్రత్యక్షంగా , పరోక్షంగా 350 మంది పాత్ర ఉన్నట్లు నిఘా విభాగం అంచనాకు వచ్చినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున జరిగిన ఈ కుంభకోణాన్ని బయటికి తెచ్చేందుకు ఓ పోల .. పూర్తి కథనం

  • తిరుమలలో కొనసాగుతున్న రద్దీ  
    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కూడా 90 వేలకు పైగా యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా లక్ష మందికి పైగా స్వామి దర్శనానికి వేచి చూస్తున్నారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్లు కిల .. పూర్తి కథనం

  • తిరుమలలో పెరిగిన రద్దీ  
    తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం ఆరు గంటలకు ధర్మ దర్శనానికి వెళ్లే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 32 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వెలుపల క్యూలైను సుమారు కిలోమీటరు వరకు విస్తరించింది .. పూర్తి కథనం

  • 284 కాటేజీలు త్వరలో ఖాళీ 
    తిరుమలలో సామాన్యభక్తులను దృష్టిలో వుంచుకుని టిటిడి ప్రైవేటు సంస్థలు ,అ ధికారుల వసతులకు టిటిడి కత్తెర వేస్తోంది. ఇటీవలే పాలకమండలి చేసిన తీర్మానం మేరకు కొండపై వున్న 650 తాత్కాలిక వసతి గృహాలలో 284 కాటేజ .. పూర్తి కథనం

  • తిరుమల భద్రత పెంచాలి 
    తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున ఆలయ భద్రతను పటిష్ఠం చేయాలని , సిబ్బంది సంఖ్యను పెంచాలని తితిదే విజిలెన్స్‌ అధికారులు సూచించారు. ఆలయ రక్షణకు సంబంధించి మూడు అంచెలను ఏర .. పూర్తి కథనం

  • బ్లాక్‌లో తిరుప్పావడ టికెట్‌ 
    తిరుమల వెంకన్న ఆర్జితసేవాటికెట్ల కుంభకోణంపై నిఘా వేసిన విజిలెన్స్‌ దృష్టికి రోజువారీగా జరుగుతున్న బ్లాక్‌ మార్కెట్‌ వ్యవహారం కూడా వచ్చింది. అభిషేకం టికెట్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఒక ప్రముఖ దినపత్ .. పూర్తి కథనం

  • భగవంతుడు అందరివాడు  
    భగవంతుడు కుల, మతాలకు అతీతంగా అందరిలో ఐక్యమై ఉన్నాడని, ఆయన ఏ వర్గానికి చెందిన వాడు కాదని, అందరివాడని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి అన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో వారం రోజులుగా హరిజన, గిరి .. పూర్తి కథనం

  • శ్రీనివాసం లాకర్లలో చోరీ  
    తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భక్తుల వసతి సముదాయం శ్రీనివాసం కాంప్లెక్స్‌ లాకర్లలో మంగళవారం చోరీ జరిగింది. బాధితులు క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు... గుంటూరు జిల్లా తెనాలిక .. పూర్తి కథనం

  • తూతూ మంత్రంగా బ్రహ్మోత్సవాల శోభ 
    తిరుమల తిరుపతి దేవస్థానమైన పుణ్యక్షేత్రంలో శ్రీ కళ్యాణవెంకటేశ్వరస్వామి ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన అనంతరం నారాయణవనంలో వెలసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకన్న ఆలయం సమస్యల వలయంలో చిక్కుకుని వున్నా టిటిడి .. పూర్తి కథనం

  • అన్నమయ్య భాండాగారం సిద్ధం  
    శ్రీ వెంకటేశ్వరుని తన పద కవితలతో కీర్తించిన తాళ్లపాక అన్నమయ్య భాండాగారం నమూనాను శ్రీకాళహస్తికి చెందిన కొయ్యబొమ్మల కళాకారుడు శేఖరాచారి తయారు చేశారు. హైదరాబాద్‌కు చెందిన యలమంచిలి సాయిబాబా టీటీడీ నుంచి .. పూర్తి కథనం

  • రూ.4.30 కోట్లతో కల్యాణ వేదిక 
    తిరుమలలో కల్యాణ వేదిక నిర్మాణానికి ఆర్థిఖ సాయం చేసేందుకు తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులు ముందుకు వచ్చారు. పాలకమండలి పదవీకాలం మరో మూడు నెలలు మాత్రమే ఉన్నందున ఈలోపు పనులు పూర్తి చేసి వేదికను ప్రారంభించాలని .. పూర్తి కథనం

  • రిజర్వేషన్ల అమలు సరిగా లేదు 
    టీటీడీలో అమలవుతున్న రిజర్వేషన్లపై జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ అసంతృ ప్తిని వ్యక్తంచేసింది. టీటీడీ తక్షణం తన తీరును మార్చుకోవాలని కమిషన్ వైస్ ఛైర్మన్ ఎన్.ఎం. కాంబ్లీ ఆదేశించారు. తిరుపతి పద్మావతి అతిథిగృ .. పూర్తి కథనం

  • (అ)సంతృప్తి..!  
    తితిదే ఉద్యోగుల డిమాండ్‌ మేరకు 430 ఎకరాల భూసేకరణకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని పాలకమండలి నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణ .. పూర్తి కథనం

  • అటెండర్‌ పోస్టులకు అవుట్‌సోర్సింగ్‌ 
    తిరుమల తిరుపతి దేవస్థానంలో నాల్గవ తరగతి ఉద్యోగుల భర్తీలో శాశ్వత నియామకాలకు ఉన్నతాధికారులు మంగళం పాడారు. అవుట్‌సోర్సింగ్‌ కింద కాంట్రాక్టు పద్ధతిలో అభ్యర్థుల నియామకానికి తెరలేపారు. తొలి విడతలో దేవస్థా .. పూర్తి కథనం

  • తితిదే అధికారులతో ఈవో సమీక్ష 
    ఎస్సీ , ఎస్టీ సంక్షేమానికి సంబంధించి తితిదేపై సమీక్షించడానికి రాష్ట్ర శాసనసభ కమిటీ శనివారం తిరుపతి రానుంది. ఈ నేపథ్యంలో తితిదే అధికారులతో ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు గురువారం తిరుమలలో భేటీ అయ్యారు. గత సమా .. పూర్తి కథనం

  • భారీగా బదిలీలు 
    కొండపై సుధీర్ఘకాలంగా పనిచేస్తూ ఆడిందే ఆటగా... పాడిందే పాటగా వ్యవహరిస్తున్న కొందరు సిబ్బందిపై ఎట్టకేలకు వేటు పడింది. తిరుమలలో ఓ చిరు ఉద్యోగిని బదిలీచేస్తే టిటిడి అధికారులకు రాజకీయ ఒత్తిడులు తప్పవు. అయి .. పూర్తి కథనం

  • తితిదే ఉద్యోగులకు వైద్య బీమా పథకం 
    తిరుమల , తిరుపతి దేవస్థాణంలో పనిచేసే ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం భారీ పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి పాలకమండలి సమావేశం అజెండాలో చేర్చింది. సుమా .. పూర్తి కథనం

  • ఎస్వీ అతిథి గృహంలో అడుగంటిన బోరు 
    స్థాణిక ఎస్వీ అతిథిగృహంలో నెలకొని వున్న నీటి కొరత కారణంగా యాత్రికుల నరకయాతన అనుభవిస్తున్నారు. రైల్వే , బస్‌స్టేషన్లకు అతిసమీపంలో వున్న ఈ అతిథిగృహంలో అద్దెగదులకోసం యాత్రికులు సహజంగానే పోటీపడుతారు. అతి .. పూర్తి కథనం

  • విశ్వవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం  
    దేశంలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు తితిదే ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు నాయుడు అన్నారు. అమెరికా బ్రిడ్జి వాటర్‌ నగరంలో శనివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. .. పూర్తి కథనం

  • నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా  
    తిరుమలకు నిషేధిత వస్తువుల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు తితిదే ముఖ్య నిఘా, భద్రతాధికారి ఎం.కె.సింగ్‌ తెలిపారు. తితిదే ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, డీఎస్పీ ఆదినారాయణతో కలిసి సీవీఎస్‌వో తిరుమ .. పూర్తి కథనం

  • 'ఉదయాస్తమానం ' అక్రమాలే 
    శ్రీవారి ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు 1980 ప్రాంతంలో టిటిడి ఉదయాస్తమాన సేవకు శ్రీకారం చుట్టింది. తద్వారా సుప్రభాతం నుంచి పవళింపుసేవ వరకు ఆలయంలో జరిగే అన్ని పూజల్లోనూ భక్తులు పాల్గొనే ఏర్పాట్లు చేశారు. ఈ .. పూర్తి కథనం

  • ఆర్జిత సేవల టిక్కెట్ల రద్దు ప్రారంభం 
    అక్రమంగా నమోదు చేసుకున్న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల రద్దును తిరుమల ,తిరుపతి దేవస్థాణం ప్రారంభించింది. వస్త్రాలంకార (మేల్‌ఛాట్‌ వస్త్రం) సేవా టిక్కెట్లతో రద్దు కార్యక్రమాన్ని తలపెట్టింది. బుధవారం వ .. పూర్తి కథనం

  • వెంగమాంబ సమాధి సందర్శనకు నిరాకరణ  
    తిరుమల ప్రైవేట్‌ పాఠశాల ప్రాంగణంలో ఉన్న వెంగమాంబ సమాధి సందర్శనకు నిర్వాహకులు నిరాకరించడంతో గురువారం ఒక భక్తుడు ఆవేదన చెందాడు. తులసి వనం ఉండాల్సిన ప్రదేశంలో ప్రైవేటు పాఠశాల ఉండడంపై కోర్టుకు వెళతానని హై .. పూర్తి కథనం

  • అన్నదానంలో బయోమ్రెటిక్‌ ః డీకే 
    తిరుమల శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదానంలో కొత్తగా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నామని టిటిడి ఛైర్మన్‌ డీకే ఆదికేశవులు తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. సరాస .. పూర్తి కథనం

  • అమ్మవారి భక్తులపై అనుగ్రహం ఏదీ ?  
    ప్రముఖ పుణ్యక్ష్రేతం తిరుచానూరులో భక్తులు సరైన వసతి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం తర్వాత అంతటి ప్రాధాన్యత సంతరించుకున్న తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి వసతి గృహాల నిర్ .. పూర్తి కథనం

  • '3 డీ ' లో వేంకటేశ్వర స్రుపభాతం 
    చిన్నారుల్లో భక్తిభావాన్ని పెంపొందించేందుకు 3 డీ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో వెంకటేశ్వర సుప్రభాతాన్ని రూపొందించామని సైబర్‌ విలేజ్‌ సంస్థ సీవో పెండ్యాల రాంబాబు తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్ .. పూర్తి కథనం

  • పుచ్చుకో లడ్డూ... పట్టుకో సంచి 
    కొండ లడ్డూలకే కాదు. వాటిని మోసుకెళ్లే పాలిథిన్‌ సంచులకూ డిమాండ్‌ అధికమే. రోజూ అమ్మే లడ్డూల సంఖ్య లక్ష అయితే సంచుల విక్రయం అందులో సగం. డిమాండ్‌కు తగ్గట్టు పాలిథిన్‌ కవర్ల స్థాణంలో పేపర్‌ సంచుల వినియోగా .. పూర్తి కథనం

  • తిరుమలకు పటిష్టమైన పోలీసు వ్యవస్థ  
    తిరుమల భద్రత విషయంలో రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేకమైన పోలీసు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మరో డీఎస్పీ, ముగ్గురు సీఐలు, .. పూర్తి కథనం

  • సమిష్టిగా పనిచేద్దాం  
    తిరుమల వేసవి సెలవులలో శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సమిష్టిగా పనిచేయాలని టిటిడి ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం అన్నమయ్య భవన్‌ అతిథి గృహంలో వివిధ .. పూర్తి కథనం

  • కొండంత జనం 
    తిరుమల కొండ శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. రెండో శనివారం , ఆదివారం , వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ ఊపందుకుంది. వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. కాలినడకన అధిక సంఖ్యలో .. పూర్తి కథనం

  • గోవిందుడే పెట్టుబడి : దళారీలకు రాబడి 
    తిరుమల తిరుపతి దేవస్థానంలో ధార్మిక సేవాముసుగులో దళారీలు రాజ్యమేలుతున్నారు. దోచుకున్నవారికి దోచుకున్నంతగా కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి పేరుతో అతి సామాన్య స్థాయి నుంచి పారిశ్రామికవేత్తల స్థాయిదాకా .. పూర్తి కథనం

  • తిరుమలలో దాహం... దాహం ! 
    తిరుమల వెంకన్న పాదపద్మాలు కడిగి తిరుమల వాసుల దాహార్తిని తీర్చడానికి నిర్మిస్తున్న కుమారధార ` పసుపుధార పనులు నత్తతోపోటీపడుతున్నాయి. తిరుమలలో ముంచుకొస్తన్న నీటి ఎద్దడిని నివారించేందుకు ఆరేళ్ళ కిందట ప్రా .. పూర్తి కథనం

  • భక్తులపై తితిదే సిబ్బంది దురాగతం  
    దైవదర్శనానికి వెళ్లిన భక్తులపై తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సిబ్బంది, వాలంటీర్ల దురాగతానికి అడ్డుకట్ట వేయాలని, అక్కడ సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బుధవారం పిటిషన్‌ .. పూర్తి కథనం

  • సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించొద్దు  
    వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయిందని ముఖ్యమంత్రి రోశయ్య పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని .. పూర్తి కథనం

  • తిరుమల కొండపై కొనసాగుతున్న రద్దీ 
    శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులరద్దీ ఆదివారం నాడు కూడా కొనసాగుతోంది. ఈ రద్దీ సెలవుల వరకు కొనసాగే అవకాశముందని టిటిడి అధికారులు బావిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడ .. పూర్తి కథనం

  • టీటీడీ స్వర్ణ 'మాయ' 
    తిరుమల శ్రీవారి అనంత స్వర్ణమయం పనులకు ఆగమ సలహా మండలి అభిప్రాయం తీసుకోలేదు. - ఇది టీటీడీ ఈవో కృష్ణారావు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం. స్వర్ణమయం పనులను ఆపాలంటూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి .. పూర్తి కథనం

  • శ్రీవారి లడ్డూలో మార్పు 
    శ్రీవారి లడ్డూ ప్రసాదంలో రెండు రోజులుగా బారీ మార్పు కనిపిస్తోంది. తితిదే ఈవో కృష్ణారావు , ప్రత్యేకాధికారి ఎ.వి ధర్మారెడ్డి , సీవీఎస్‌వో ఎం.కె సింగ్‌ మూడు రోజలు కింద చేసిన తనిఖీల ఫలితంగా లడ్డూ పరిమాణం .. పూర్తి కథనం

  • పాలకమండలి తీర్మానం మేరకే రద్దు 
    తితిదే పాలకమండలి తీర్మానం మేరకే ఉచిత సుదర్శనం టోకన్ల జారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాణం ప్రత్యేకాధికారి ఎ.వి ధర్మారెడ్డి తెలిపారు. శనివారం ఉచిత సుదర్శనం పథకానికి మంగళం శీర్షికన కథణం .. పూర్తి కథనం

  • తిరు 'జన' సంద్రం  
    తిరుమల క్షేత్రం భక్తజనంతో పోటెత్తింది. శనివారం ఉదయం నుంచి అనూహ్యంగా యాత్రికుల రద్దీ పెరిగింది. కాలిబాటలైన అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల నుంచి భక్తులు ప్రవాహంలా తరలివస్తున్నారు. అలిపిరి కాలిబాట మార్గ .. పూర్తి కథనం

  • శ్రీవారి చెంత మంచినీటికి చింత 
    గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో యాత్రీకులతోపాటు తిరుమల వాసులకు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. నీటికొరతను దృష్టిలో వుంచుకున్న టిటిడి అధికారులు వారినికోసారి నీరు వదులుతుండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతు .. పూర్తి కథనం

  • రూ. కోటి రోడ్డు పాలు 
    శ్రీవారిపై భక్తివిశ్వాసాలతో భక్తులు సమర్పిస్తున్న కానుకలను టిటిడి అధికారులు తమ ఇష్టానుసారంగా దుబారా చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు యాత్రికుల సౌకర్యాల ముసుగులో కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. త .. పూర్తి కథనం

  • తిరుమలలో ఒకే టవర్‌కు అన్ని సిగ్నల్స్‌ 
    తిరుమల కొండపై సెల్‌కంపెనీలు ఒకేటవర్‌లో అన్ని కంపెనీలు సర్దుబాటు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఈఓ కృష్ణారావు ఆదేశించారు. ఈ నిబంధనలను పాటించిన కంపెనీలకే తిరుమలలో అనుమతిస్తామని ఆయన స్పష్టంచేశారు. ప్ర .. పూర్తి కథనం

  • ఆదికేశవులునాయుడుకు భాజపా ఏడు ప్రశ్నలు 
    తితిదే పాలకమండలి అధ్యక్షుడు ఆదికేశవులనాయుడు తీసుకుంటున్న సొంత నిర్ణయాలు వివాదాలకు దారితీస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. స్థాణిక ప్రెస్‌క్లబ్‌లో .. పూర్తి కథనం

  • ఇది శ్రీవారి విజయం  
    తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్‌డి డాలర్‌ శేషాద్రిని పదవి నుంచి తొలగించాలని హైకోర్టు తీర్పు వెల్లడిరచడం వెనుక శ్రీ వెంకటేశ్వరస్వామి కృప వుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు , రైతు సంఘాల సమాఖ్య జిల్లా ప్రధ .. పూర్తి కథనం

  • జూన్‌లో జాతీయ నాటకోత్సవాలు  
    తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీవేంకటేశ్వర నాట్యకళా పరిషత్తు 55వ వార్షిక నాటకోత్సవాలను జూన్‌ 6 నుంచి 14వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్టు టీటీడీ ఈవో కృష్ణారావు తెలిపారు. ఆయన ట .. పూర్తి కథనం

  • ఆర్జితం అక్రమాలపై ప్రారంభమైన విచారణ  
    శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. తితిదే ఏవీఎస్‌వో రాజగోపాల్‌ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. ఇది వరకు మంజూరైన టిక్కెట్లు కలిగిన భక్తులను సేవకు .. పూర్తి కథనం

  • అనంత స్వర్ణమయం పనులు ఆపండి 
    ఆనందనిలయం అనంత స్వర్ణమయం పనులను నిలపివేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి , ఫ్రధాన కార్యదర్శి చల్లపల్లి నరసింహారెడ్డి , అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి గవర్నర్‌ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశ .. పూర్తి కథనం

  • ఆ సొమ్ము ఏ ఖాతాలోకి 
    అమెరికాలో నిర్వహించనున్న వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం టిటిడి మెడకు మరో వివాదాన్ని చుట్టనుంది. ఈ రెండు చోట్ల టిటిడినే కల్యాణాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు వెబ్‌సౖౖెట్లలో ప్రచారం చేస్తున్నారు. క .. పూర్తి కథనం

  • జమాలజీపై అధ్యయనానికి సీవీఎస్వో  
    టీటీడీ చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్వో) ఎం.కె.సింగ్ జమాలజీపై సమగ్ర అధ్యయనం కోసం ముంబైలోని మింట్‌కు బయల్దేరుతున్నారు. శ్రీవారి ఆభరణాలు, వాటిలోని విలువైన రత్నాలు, కెంపులు, పగడాలు తదితరాల .. పూర్తి కథనం

  • తమిళనాడులో లోకకల్యాణ రథయాత్ర  
    ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన తరహాలో తమిళనాడులోనూ టీటీడీ లోకకల్యాణ రథయాత్ర నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో కృష్ణారావు తెలి పారు. స్థల ఎంపిక పూర్తికాగానే చెన్నైలో దివ్యారామం పనులు ప్రారంభిస్తామని చెప్పారు. చ .. పూర్తి కథనం

  • పాలకమండలి సభ్యుల వీసాలు గోవిందా !  
    అమెరికా ప్రయణానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న తితిదే పాలకమండలి సభ్యులకు చుక్కెదురైంది. వీసాలకోసం ఆరుగురు సభ్యులు ప్రయత్నించగా ఎం. అజయ్యకు మాత్రమే అమెరికా కొన్సొలేట్‌ జనరల్‌ నుంచి అనుమతి లబించింది. .. పూర్తి కథనం

  • వెంకన్న కొలువులో ఆధిపత్యపోరు 
    కలియుగదైవ తిరుమల వెంకన్న క్షేత్రంలో భక్తుల సేవలో తరించాల్సిన పాలకమండలి , అధికార యంత్రాంగం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. చైర్మన్‌ డీకే ఆదికేశవులు , ఈవో కృష్ణారావు , ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డి .. పూర్తి కథనం

  • తితిదే అటవీశాఖ టెండర్ల కొనసాగింపు  
    తితిదే అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఉద్యానవనాల నిర్వహణకు సంబంధించి ఇటీవల నిర్వహించిన టెండర్లనుకొనసాగిస్తున్నట్లు తితిదే స్పష్టం చేసింది. అటవీశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, రోడ్డు డివై .. పూర్తి కథనం

  • ఘాట్‌రోడ్డు మూసివేతపై సమావేశం 
    తిరుమల రెండవ ఘాట్‌రోడ్డు మూసివేతపై గురువారం తిరుమలలో హైపర్‌ కమిటీ సమావేశం జరిగింది. ప్రత్యేకాధికారి ఏవీ. ధర్మారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్‌ అతిథి గృహంలో జరిగిన సమావేశంలో పలు విభాగాలకు చెందిన అధికారు .. పూర్తి కథనం

  • తిరుమలలో ఈవో తనిఖీలు 
    వేసవి రద్దీ ప్రారంభం కానుండడంతో భక్తుల వసతి సౌకర్యాలపై ఈవో కృష్ణారావు దృష్టి సారించారు. అధికార యంత్రాంగంతో కలిసి ఆయన గురువారం తనిఖీలు నిర్వహించారు. పద్మావతి ఉప విచారణ కార్యాలయం , హెచ్‌వీసీ ఉప విచారణ .. పూర్తి కథనం

  • తితిదేలో క్షీరవిప్లవం ! 
    తిరుమల తిరుపతి దేవస్థాణం క్షీర విప్లవం దిశగా అడుగులేస్తోంది. ఆవులను రక్షించడంతో పాటు శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలు , భక్తులకు స్వచ్ఛమైన ఆవు పాలు అందించేందుకు భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చు .. పూర్తి కథనం

  • త్వరలో తిరుపతిలో ఈ ` దర్శన్‌ కేంద్రాలు 
    జిల్లా వాసులకు ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చేందుకు త్వరలో తిరుపతిలో ఈ` దర్శన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తితిదే చర్యలు ప్రారంభించింది. ఇటీవల ఏ పూజ చేయాలి నీ సేవకు అనే శీర్షికన కథనం .. పూర్తి కథనం

  • అర్చక శిక్షణ ధర్మప్రచారంలో భాగమే  
    అర్చక శిక్షణ ధర్మప్రచారంలో భాగమేనని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి యువరాజ్‌ పేర్కొన్నారు. తిరుపతి శ్వేతలో ఎస్సీ దాసరులకు నాలుగో విడత అర్చక శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశ .. పూర్తి కథనం

  • సన్నిధానంలో ఉప విచారణ కార్యాలయం  
    తిరుమల 'సన్నిధానం' అతిథి భవన సముదాయంలో భక్తులకు సౌకర్యాలు కల్పనకు తితిదే పలు చర్యలు తీసుకుంది. సోమవారం అన్నమయ్య భవనంలో రిసెప్షన్‌ విభాగానికి చెందిన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు .. పూర్తి కథనం

  • తిరుమలలో వినూత్న మార్పులు 
    తిరుమల విచారణ కేంద్రాల విభాగంలో వినూత్న మార్పులకు తితిదే శ్రీకారం చుట్టింది. అధికారులకు బాధ్యతలను గుర్తు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఎక్కువ మంది భక్తులకు గదులు కేటాయించడంతో పాటు అక్రమాలు జరగకుండా పగడ్బంద .. పూర్తి కథనం

  • తిరుమలలో పెరుగుతున్న రద్దీ 
    తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. వారాంతపు సెలవులు కావడంవల్ల జనం పెద్దసంఖ్యలో కొండకు తరలిరావడంతో ఆదివారం మహాలఘు దర్శనం అమలుచేశారు. దీంతో 90 వేలమంది శ్రీవారిని సేవించుకోగా దాదాపు మరో 80 వేలమంద .. పూర్తి కథనం

  • వకుళమ్మకూ బంగారు తొడుగులు 
    కలియుగ దైవంగా అలరారుతున్న శ్రీ వెంకటేశ్వరుని మాతృమూర్తి వకుళాదేవికి కూడా బంగారు తొడుగులు అమర్చాలని టిటిడి పాలకమండలి నిర్ణయించింది. శ్రీవారి మూలమూర్తికి కొద్ది దూరంలో పోటుకు ఎదురుగా వకుళామాత ఆలయం ఉంది .. పూర్తి కథనం

  • 'సన్నిధానం'లో భక్తులకు సంకటం 
    తిరుమల సన్నిధానం అతిథి గృహంలో భక్తులకు పలు సంకటాలు ఎదురవుతున్నాయి. కొత్తగా నిర్మించిన అతిథి గృహం కావడం, అతి పెద్ద పరిమాణంలో మూడు గదులు ఉండడంతో భక్తులు అద్దెకు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. రశీదు .. పూర్తి కథనం

  • విఐపిల పేరిట దళారులకే ‘ బ్రేకు ’ లు 
    తిరుమలలో విఐపి అనే పదానికి అర్థం టిటిడి అధికారులకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో... వారు తలుచుకుంటే కూలివారిని సైతం విఐపిలుగా మార్చేస్తారు. దళారులు సైతం వివిఐపిలుగా చెలామణీ అయిపోతారు. వారందరికీ బ్రేక .. పూర్తి కథనం

  • నేడు పుదుచ్చేరిలో శ్రీనివాస కల్యాణం 
    పుదుచ్చేరిలో ఆదివారం శ్రీనివాస కల్యాణం జరగనుంది. కల్యాణం నిర్వహించడానికి తితిదే అధికారులు , వేద పండితులు బృందం ఉత్సవమూర్తులను తీసుకుని శనివారం పుదుచ్చేరికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలనుంచి కల్ .. పూర్తి కథనం

  • ఆర్జిత సేవల ధరలపై భిన్నాభిప్రాయం 
    తిరుమల వెంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవల ధరల పెంపుపై తితిదే పాలకమండలి ఏర్పాటు చేసిన సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వ్యవహారం ముఖ్యమంత్రి రోశయ్య వరకు వెళ్ళడంతో ధరల పెంపు నిర్ణయం వాయిదా పడిరది. ఆర .. పూర్తి కథనం

  • తితిదేలో అధర్మ టెండర్లు  
    వడ్డించేవాడు మనవాడైతే.. అన్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పెద్దలు అస్మదీయులకు లబ్ధి చేకూరుస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి అక్రమాలకు తెరతీస్తున్నారు. శ్రీవారి ప్రసాదం లడ్డూలకు ఉపయోగించే ఆవు .. పూర్తి కథనం

  • శ్రీవారి ఆలయంలో ఆభరణాల పరిశీలన 
    తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి ఆభరణాలను జస్టిస్‌ వాధ్వా నేతృత్వంలోని మేధావుల కమిటీ శుక్రవారం పరిశీలించింది. ఈ బృందం నియామకం తర్వాత ఇక్కడకు రావడం ఇది రెండోసారి. అంతకుముందు కమిటీ సభ్యులు పీవీఆర్కే ప్ .. పూర్తి కథనం

  • టిటిడి ఉద్యోగులకు మరో దెబ్బ 
    ఓడ దాటాక బోడిమల్లన్న... అనే చందంగా తయారైంది టిటిడి ఉద్యోగుల పరిస్థితి. ఎన్నికలకు ముందు వర్షంలా కురిసిన హామీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆవిరైపోతున్నాయి. మొన్నటి వరకు కోరినవన్నీ సాధించుకుంటూ వచ్చిన టిటిడి .. పూర్తి కథనం

  • రోజుకు 8 టన్నుల నెయ్యి 
    శ్రీవారి భక్తులకు కోరినన్ని లడ్డూలు విక్రయించేందుకు తితిదే చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కర్ణాటక పాల ఉత్పత్తిదారుల సమాఖ్యతో దేవస్థాణం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆవు నెయ్యి సరఫరా మొదలైంది. ప్రస్తుతం నిత .. పూర్తి కథనం

  • తిరుమలలో వేగంగా వంతెన పనులు  
    తిరుమలలోని దుకాణ సముదాయం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. సప్తగిరి సత్రాల నుంచి దుకాణ సముదాయం రావాలంటే భక్తులు రోడ్డు దాటాల్సి వస్తోంది. ఈ సందర్భంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వీ .. పూర్తి కథనం

  • చకచకా సాగుతున్న ‘ స్వర్ణమయం ’ 
    తిరుమలేశుని ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పనులు చకచకా సాగుతున్నాయి. తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో రాగిరేకుల తయారీ , వాటిపై తాపడం పనులు జరుగుతున్న తీరును టిటిడి ఈవో కృష్ణారావు , ఛైర్మన్‌ ఆదికేశవులు బుధవారం .. పూర్తి కథనం

  • ఆ శాసనాల్లో మంత్రాలు , వేదాలు లేవు 
    తిరుమలేశుని ఆలయంలో ఆనంద నిలయం గోడలపై ఉన్న శాసనాల్లో ఎటువంటి మంత్రాలుగాని , వేదాలుగాని లేవని టిటిడి ఛైర్మన్‌ ఆదికేశవులు స్పష్టం చేశారు. బుధవారం తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఆయన ఎస్వీ మ్యూజియ .. పూర్తి కథనం

  • తితిదేలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం  
    తితిదేలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. కొన్నేళ్లుగా ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో పదవీ విరమణ చేసే వారే తప్ప కొత్తవారికి అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వార .. పూర్తి కథనం

  • వైకుంఠం-2లో దూరవాణిలు  
    వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో భక్తులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రయత్నిస్తోంది. వైకుంఠం-2 కంపార్ట్‌మెంట్లలో ధర్మదర్శనం కోసం వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం దూర .. పూర్తి కథనం

  • నిబంధనల మేరకే సేవా టికెట్ల కొనుగోలు 
    తిరుమల తిరుపతి దేవస్థాణం కేటాయించిన సేవా టికెట్లను నిబంధనల మేరకు కొనుగోలు చేసినట్లు బెంగుళూరుకు చెందిన పి. సూర్యనారాయణరావు పేర్కొన్నారు. బుకింగ్‌ చేసుకునే సమయంలో టికెట్‌ తమకు వచ్చిందా లేదా అనేది తెలియ .. పూర్తి కథనం

  • రేపటి నుంచి స్వర్ణమయం పనులు ముమ్మరం 
    శ్రీవారి ఆలయ ఆనంద నిలయం-అనంత స్వర్ణమయం పనులు సోమవారం నుంచి ముమ్మరం కానున్నాయి. ఈ మేరకు తితిదే ఛైర్మన్‌ డి.కె.ఆదికేశవులు నాయుడు, ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు చర్యలు తీసుకున్నారు. ఈ పథకం విషయమై దేవస్థానంలో ఈ .. పూర్తి కథనం

  • పక్షపాతమేల స్వామీ!  
    తిరుమల, తిరుపతి దేవస్థానం పెద్దల తీరు విమర్శలకు తావిస్తోంది. వివక్షతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గంగవరంలో శుక్రవారం మొదటి సారిగా గోవింద క .. పూర్తి కథనం

  • గంటపాటు ఆగిపోయిన శీఘ్రదర్శనం  
    కంప్యూటర్లలో తలెత్తుతున్న సాంకేతిక లోపం కారణంగా టిటిడి పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. ఆన్‌లైన్‌తో సేవాటిక్కెట్లు కేటాయింపులలో ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా తొలగకుండానే శుక్రవారం మరో సమస్య వచ్చిపడిరది. శ .. పూర్తి కథనం

  • అదనపు లడ్డూ కౌంటర్లు ఏర్పాటు చేయండి 
    వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా అదనంగా లడ్డూ పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి కోరారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో బ్యాంకర్‌ల సమావేశమయ్యారు. ప్రస్తుతం ఎస్‌బీఐ , ఆంధ్రాబ్యాంకు , .. పూర్తి కథనం

  • అమెరికాలో శ్రీనివాస కల్యాణం ఏర్పాట్లు 
    తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌లు సంయుక్తంగా, తెలుగు టైమ్స్‌ ఆధ్వర్యంలో అమెరికాలో శ్రీనివాస కల్యాణం నిర్వహించాలని నిర్ణయించినట్లు తితిదే ఛైర్మన్‌ డి.ఆదికేశవులు నాయుడు తెలిపారు. ప్ర .. పూర్తి కథనం

  • టీటీకి అజ్ఞాత భక్తుడి కానుక రూ. 77,77,777 
    తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ అజ్ఞాత భక్తుడు 77,77,777 రూపాయలు కానుకగా సమ ర్పించారు. తిరుమలలో శుక్రవారం సాయంత్రం ప్రత్యే కాధికారి ధర్మారెడ్డికి ఈ మొత్తాన్ని డీడీ రూ పంలో అందజేసిన ఆయన, తన పేరు .. పూర్తి కథనం

  • స్పాన్సర్ల సాకుతో టీటీడీలో దోపిడీ  
    తిరుమల-తిరుపతి దేవస్థానం సొమ్మును స్పాన్సర్ల సాకుతో యథేచ్ఛగా దోచుకుంటున్నారని రాజ్యసభ సభ్యులు (సీపీఎం) పెనుమల్లి మధు ఆరోపించారు. తిరుపతిలోని సీపీఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో .. పూర్తి కథనం

  • ఎంకే సింగ్.. శ్రీరాముడా? 
    తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అధికారి ఎంకే సింగ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా స్వయంగా తామే ఆదేశించినా స్పందించరేమంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా అభిశంసించింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా .. పూర్తి కథనం

  • వైభవంగా రంభ వివాహం  
    దక్షిణాది అందాల నటి రంభ వివాహం తిరుమలలో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. కెనడాకు చెందిన వ్యాపారవేత్త , ఎన్నారై ఇంద్రకుమార్‌, రంభల వివాహాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వెంకన్న సన్నిధ .. పూర్తి కథనం

  • ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవలు 'బ్లాక్‌'!  
    శ్రీవారిని దర్శించుకునేందుకు నెలకు ఒకసారి తిరుమలకు వెళ్లివచ్చే భక్తులున్నారు. అవకాశం ఉన్నవారు నెలలోనే మరోసారి దర్శనం చేసుకునేందుకు వెళుతుంటారు. కానీ ఓ వ్యక్తి ఒకేపేరుపై నెలలో 16 సార్లు స్వామివారిని దర .. పూర్తి కథనం

  • ఏమిటి స్వామీ.... ఈ మాయ ! 
    తితిదేలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు చెబుతున్న అంతర్జాలం (ఇంటర్నెట్‌) లో సేవా టిక్కెట్ల కోటా వ్యవహారం రానురాను విమర్శలకు గురవుతోంది. అంతర్జాలం కోటాలో ఇచ్చే శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అతి తక్కు .. పూర్తి కథనం

  • కల్యాణకట్టలో రోజుకు లక్ష అవినీతి 
    తిరుమల కల్యాణకట్టలో నెలకు సుమారు 30 లక్షల రూపాయల మేరకు అవినీతి జరుగుతున్నట్టు నిఘా కెమెరా నిగ్గు తేల్చింది. పీస్‌రేట్‌ క్షురకుడు రహస్య (స్పై) కెమెరా ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు ఈవో కృష్ణారావు కు షాక .. పూర్తి కథనం

  • తితిదే ఛైర్మన్‌పై కేసు నమోదు 
    తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ ఆదికేశవులునాయుడుపై తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తితిదే నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఛైర్మన్‌పై భాజపా నేతలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు .. పూర్తి కథనం

  • సత్రాలు బాగు చేయిస్తాం 
    రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన సత్రాలు చాలావరకు అపరిశుభ్రంగా ఉన్నాయని ఇలాంటి వాటినన్నింటినీ త్వరలో బాగు చేయిస్తామని తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులు తెలిపారు. సోమవారం శ్రీకాకుళం .. పూర్తి కథనం

  • ఆస్ట్రేలియా సంస్థకు టిటిడి రుణమా 
    ఆస్ట్రేలియా దేశానికి చెందిన హిందూ సొసైటీ ఆప్‌ విక్టోరియా సంస్థకు వడ్డీ లేకుండా 4 కోట్ల రేపాయలు చెల్లించడానికి టిటిడి పాలకమండలి సానుకూలంగా స్పందించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని బిజెవైఎం రా .. పూర్తి కథనం

  • తప్పుమీద తప్పు 
    రూ. 300 టిక్కెట్టుతో శీఘ్రదర్శనానికి వెళుతున్న భక్తులకు ‘ మహాలఘు ’ దూరంనుంచే శ్రీవారిని దర్శించుకుంటుంటే... 220 రూపాయలు చెల్లించి సుప్రబాతం టిక్కెట్టు కొన్నవారు ఆలయంలో అర్ధగంట వుంటున్నారు. కాబట్టి సుప .. పూర్తి కథనం

  • వైద్య విద్య అపరిమితం  
    వైద్యవృత్తిని చేపట్టినవారు నిరంతర విద్యార్థిగా కొనసాగినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని తితిదే సంయుక్త కార్యనిర్వహణాధికారి యువరాజ్‌ పేర్కొన్నారు. తిరుపతిలో ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రిలో సోమవారం ఆయన కేంద్ర .. పూర్తి కథనం

  • ప్రతినిత్యం... పరబ్రహ్మ స్వరూపం ! 
    అన్నం పరబ్రహ్మ స్వరూపం... ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని భక్తుల చెంతకు చేర్చిందే తిరుమల తిరుపతి దేవస్థాణం చేపట్టిన నిత్యాన్నదాన పథకం. రోజూ 50 వేల మందికి , వారాంతాల్లో లక్షమందికి ఉచితంగా భోజనంపెట్టి భక్తుల ప్ర .. పూర్తి కథనం

  • నేటి నుంచి నాలుగు లడ్డూలు ఇస్తాం  
    తిరుమల శ్రీవారి ప్రసాదమైన లడ్డూలు సోమవారం నుంచి యధావిధిగా నాలుగు వంతున విక్రయిస్తామని పోటు పేష్కారు శ్రీనివాసన్‌ తెలిపారు. రద్దీ కారణంగా గత రెండు రోజులుగా అదనపు లడ్డూల విక్రయం రెండుకు తగ్గించామని వివర .. పూర్తి కథనం

  • బాటగంగమ్మ గుడి టూ జపాలి తీర్థం  
    తిరుమలలో నాలుగు ఎలుగుబంట్లు స్వైరవిహారం చేస్తున్నాయి. పాపవినాశనానికి కాలిబాట ద్వారా వెళ్లే బాటగంగమ్మ గుడి నుంచి జాపాలి తీర్థం వరకు వేర్వేరుగా ఇవి సంచరిస్తున్నాయి. అడపాదడపా జన సంచార ప్రాంతాల్లో హడలెత్త .. పూర్తి కథనం

  • 4 లడ్డూల్లో కోత.. 2 లడ్డూలే మంజూరు  
    సిఫారసు లేకుండా నేరుగా భక్తులకు అందజేస్తున్న 4 లడ్డూల పథకంలో కోతపడిం ది. శనివారం రెండు లడ్డూలే మంజూరు చేశా రు. మరోవైపు టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేకంగా 5, 10 లడ్డూపడి టికెట్లు మంజూరు చేశారు. ఆలయ డెప్యూట .. పూర్తి కథనం

  • హుండీలో నకిలీనోట్లు మామూలే!  
    తిరుమల శ్రీవారి హుండీలోకి కొన్ని నకిలీ నగదు నోట్లు చేరడం సాధారణమని తితిదే ప్రత్యేకాధికారి ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నాలుగేళ్లలో 2078 నకిలీ నోట్లు గుర్తిం .. పూర్తి కథనం

  • భక్తులకు కోరినన్ని లడ్డూలు 
    తిరుమలేశుని ముఖ్య ప్రసాదమైన లడ్డూల తయారీని రోజుకు ఐదు లక్షలకు పెంచేదిశగా టిటిడి సన్నాహాలు చేపడుతోంది. సిఫార్సులతో సంబంధం లేకుండా భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వాలన్న లక్ష్యంతో పలు చర్యలు చేపడుతున్నార .. పూర్తి కథనం

  • ‘ నెట్‌ ’ ఆశపై నీళ్లు 
    శ్రీ వెంకటేశ్వరస్వామి ఆర్జిత సేవా టిక్కెట్లను అంతర్జాలం (ఇంటర్నెట్‌) లో ముందస్తుగా పొందేందుకు తితిదే చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆశగా ఎదురుచూసిన శ్రీవారి భక్తులకు రిజిస్ట్ర .. పూర్తి కథనం

  • నిత్యాన్నదానం ట్రస్టుకు 25 ఏళ్లు  
    తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుకు ఈనెల ఆరో తేదీతో 25 ఏళ్లు నిండుతాయని తితిదే పాలకమండలి అధ్యక్షుడు డి.కె.ఆదికేశవులు నాయుడు వెల్లడించారు. తిరుమలలో శుక్రవారం ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రత .. పూర్తి కథనం

  • శ్రీవారి దర్శనానికి ఎస్కలేటర్ 
    తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల తోపులాట, సిబ్బంది దురుసుతనంపై ఆరోపణల నివారణకు ఎస్కలేటర్ ఏర్పాటు చేయడమే మార్గమని టీటీడీ యోచిస్తోంది. శుక్రవారం దేవస్థానం అధికారులతో సమావేశం సందర్భంగా బెంగళూరు .. పూర్తి కథనం

  • ‘ శ్రీవారి ’ కే భక్తుల నామాలు ! 
    ఆపద మొక్కుల వాడా... అడుగడుగు దండాలవాడా... అంటూ స్వామివారిపై భక్తివిశ్వాసాలతో తిరుమలకు వస్తున్న భక్తులు సాక్షాత్తూ ఆ దేవుడిని కూడా తెలిసో... తెలియకో... మోసం చేస్తూ నకిలీ నోట్లు ( దొంగనోట్లు) కానుకలు సమ .. పూర్తి కథనం

  • అంతర్జాలంలో శ్రీవారి సేవా టికెట్లు 
    తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిసేవా టికెట్లను అంతర్జాలం (ఇంటర్నెట్‌)లో పొందే అవకాశాన్ని తితిదే కల్పించింది. అంతర్జాలంలో సేవా టికెట్లు నమోదు (బుక్‌) చేసుకునే విధానాన్ని తితిదే యాజమాన్యం ఆరు నెలల కిందట రద్ద .. పూర్తి కథనం

  • కోరితే చాలు....  
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఆయన దర్శనభాగ్యాన్ని పొందాలని తహతహలాడుతుంటారు. అలాంటి వారికోసం తితిదే హెచ్‌సీఎల్‌ భాగస్వామ్యంతో నాలుగేళ్ల కిందట తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అనుసంధాన కేంద్ర .. పూర్తి కథనం

  • నేడు పెద్దజీయర్‌ పట్టాభిషేకం 
    తిరుమలేశుని ఆలయంలో ఆచార వ్యవహారాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే పెద్దజీయర్‌ శఠగోప రామానుజ జీయర్‌ గురువారం పెద్ద జీయర్‌గా పట్టాభిషిక్తుడు కానున్నారు. ఉదయం శ్రీవారి గర్భాలయంలో ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధం .. పూర్తి కథనం

  • అమావాస్య నుంచి బంగారం ఫ్రేముల పనులు 
    శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలోని 18 ఫ్రేముల బంగారు తాపడం పనులు ఈ నెల 14 వ తేదీనుంచి నిర్వహిస్తామని టిటిడి ఛైర్మన్‌ డీకే ఆదికేశవులు అన్నారు. కింగ్‌ఫిషర్‌ సంస్థల అధినేత విజయమాల్యా ఇప్పటికే 16 ఫ్రే .. పూర్తి కథనం

  • 4 లడ్డూలకోసం 4 గంటలు పడిగాపులు 
    ఉట్టికెగరలేనమ్మ.... ఆకాశానికి నిచ్చెన వేసిందన్న చందరగా ... అసలే మందింగించిన లడ్డూల తయారీ , కార్మికుల కొరత , ఆవునెయ్యి కొరత , నాణ్యతాలోపం ,తదితర సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టిటిడి పాలకులు అదనపులడ .. పూర్తి కథనం

  • భక్తుడికి బంగారు గొలుగు అప్పగింత 
    గదిలో పోగొట్టుకున్న బంగారు గొలుసును సోమవారం ఉదయం భక్తుడికి అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సాంబశివరావు కుటుంబ సభ్యులతో కలిసి వికాస్‌ అతిథి గృహంలోని 14 వ నెంబరు గదిని పొందారు. శ్రీవారి దర్శనానంతరం సోమవా .. పూర్తి కథనం

  • శ్రీనివాసంలో భద్రత అంతంతం మాత్రమే 
    స్థానిక ఆర్‌టీసీ బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసం కాంప్లెక్స్‌లో భద్రత అంతంత మాత్రంగానే ఉంది. సెక్యూరిటీ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో శ్రీనివాసంలో బసచేసిన యాత్రికుల విలువైన వస్తువులు , నగలు .. పూర్తి కథనం

  • 'రింగ.. రింగా'పై విచారణ పూర్తి  
    స్థానిక మహతిలో వివాదస్పదమైన 'రింగ.. రింగా' పాట నృత్య ప్రదర్శనకు సంబంధించిన విచారణను విజిలెన్స్‌ అధికారులు పూర్తి చేశారు. ఇటీవల మహతి ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సినీ కొరియోగ్రాఫర్‌ టీనా ఆర్య-2లోన .. పూర్తి కథనం

  • త్వరలో లోక కల్యాణ రథాలు 
    టిటిడి ఆధ్వర్యంలో త్వరలో లోకకల్యాణ రథాలు , ప్రతి ప్రాంతంలో గోవింద కల్యాణం ఏర్పాటు చేస్తున్నట్లు టిటిడి ఇఒ ఐ.వై.ఆర్‌. కృష్ణారావు వెల్లడిరచారు. వరంగల్‌లో జరుగుతున్న మహాలక్ష్మి యాగంలో బాగంగా శ్రీ .. పూర్తి కథనం

  • తెప్పలపై కోదండరాముని దివ్యతేజం 
    తిరుపతిలో వెలసిన శ్రీ కోదండరామస్వామి వారు ఆదివారం సాయంత్రం రామచంద్రపుష్కరిణిలో సతీ , సోదర సమేతుడై తెప్పలపై ఊరేగి తన దివ్యతేజంతో భక్తులను దర్శనభాగ్యం కలిగించారు. శ్రీరామనవమి ఉత్సవాలు ముగిస .. పూర్తి కథనం

  • 'లడ్డూ'లాంటి వరం  
    తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటీపడ్డారు. తిరుమల, తిరుపతి దేవస్థానం ఒక్కో భక్తుడికి అదనంగా నాలుగు లడ్డూలు వంతున విక్రయించే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది .. పూర్తి కథనం

  • పాతికేళ్లుగా అదే 'సమస్య' 
    తిరుమలవాసుల సమస్యలకు పాతికేళ్లు నిండాయి. పరిష్కారానికి మరెన్నేళ్లు పడుతుందోనని నిర్వాసితులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఉద్యోగులు సైంధవ పాత్ర పోషిస్తుండటమే 'సమస్య'గా మారిందన్న ఆరోపణలున్నా .. పూర్తి కథనం

  • నాలుగు గంటల్లో శీఘ్రదర్శనం 
    భక్తుల రద్ద్దీ అధికాంగా ఉన్నప్పటికీ కనీసం నాలుగు గంటల వ్యవధిలో శీఘ్రదర్శనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను తితిదే ఈవో కృష్ణారావు ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం భక్తుల రద్దీ వ .. పూర్తి కథనం

  • శ్రీవారి భక్తులకు అదనపు లడ్డూలు  
    శ్రీవారి భక్తులకు అదనంగా లడ్డూలు విక్రయించే కార్యక్రమాన్ని శనివారం అర్ధరాత్రి నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది. భక్తుడి కోరిక మేరకు ఒకటి నుంచి నాలుగు లడ్డూల వరకు ఒక్కింటిని రూ .. పూర్తి కథనం

  • తితిదే ఈవోతో నగరపాలక కమిషనర్‌ భేటీ  
    నగరపాలక సంస్థకు తితిదే చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిల విషయమై కమిషనర్‌ మోహన్‌రెడ్డి ఈవో కృష్ణారావుతో భేటీ అయ్యారు. శనివారం తితిదే పరిపాలనా భవనంలో సమావేశం నిర్వహించారు. తితిదే తరపున జేఈవో యువరాజ్‌, ఎస .. పూర్తి కథనం

  • టీటీడీ బోర్డు సమావేశం వాయిదా వెనెక.. 
    తిరుమలలో ఆదివారం జరగాల్సిన టీటీడీ పాలకమండలి సమావేశం వాయిదా పడింది. దేవాదయ శాఖ మంత్రి పిలుపుమేరకు టీటీడీ ఈవో కృష్ణారావు శనివారం మధ్యాహ్నం హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయన హైదరాబాద .. పూర్తి కథనం

  • శ్రీవారి వసంతోత్సవ ప్రత్యక్ష ప్రసారం 
    తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి శనివారం నుంచి మూడు రోజులపాటు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వసంతోత్సవ కార్యక్రమాలను శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పీఆర్‌వో .. పూర్తి కథనం

  • నేటినుంచి శ్రీవారి వసంతోత్సవాలు 
    తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు శనివారం ప్రారంభమవుతాయి. ఏటా చైత్రశుద్ధ పూర్ణిమకు ముగిసేలా మూడు రోజులపాటు ఈ వేడుక నిర్వహిస్తారు. తొలిరోజున ఉభయనాంచారి సమేతుడైన మలయప్పస్వామి తిరుచ్చి(రథం) పై వసం .. పూర్తి కథనం

  • మహతిలో 'రింగరింగ' దెబ్బ 
    'రింగ రింగ' దెబ్బతో నలుగురు టీటీడీ ఉద్యోగులకు దిమ్మ తిరుగుతోంది. వారి ఉద్యోగానికే ముప్పు తెస్తోంది. ఇటీవల వికలాంగుల సహాయార్థం మహతిలో ఏర్పాటు చేసిన పాటల కచేరిలో కొరియోగ్రాఫర్ టీనా వేసిన చిందులను టీటీడీ .. పూర్తి కథనం

  • టీటీడీ ఉద్యోగ సంఘం ఎన్నికలు జరిగేనా? 
    వేలాది మంది ఉద్యోగులున్న టీటీడీలో ఉద్యోగ సంఘ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికలు నిర్వహిం చాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు చేసుకున్న విన్నపానికి సంబంధించిన ఫైలు టీటీడీ జేఈవో యువరాజ్ పరిధిలోకి చేరింది. ఈసారి .. పూర్తి కథనం

  • ఇంటర్నెట్‌లో ‘ సుదర్శనం ’ టికెట్లు 
    శ్రీవారి దర్శనం కోసం భక్తులకు వీలుగా ఇకపై రూ. 50 సుదర్శన్‌ టికెట్లను ఇంటర్నెట్‌ ద్వారా కేటాయించాలని టిటిడి నిర్ణయించింది. రోజుకు 2 వేల టిక్కెట్లను మంజూరు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్ .. పూర్తి కథనం

  • భక్తుడి బంగారు గొలుసు అప్పగింత 
    తిరుమలలో ఓ భక్తబృందం గురువారం మరచిపోయి వదిలివెళ్లిన బంగారు గొలుసును తిరిగి అప్పగించారు. విజయవాడకు చెందిన దుర్గారావు అనే భక్తుడు తన కుటుంబ సభ్యుతో కలిసి బుధవారం తిరుమలకు వచ్చారు. సప్తగిరి స .. పూర్తి కథనం

  • ఏడు కొండల 'నిఘా'కు ఎంకే సింగ్ 
    వివాదాలకు కొదవలేని తిరుమల కొండకు మరో వివాదం చుట్టుకుంది. టీటీడీ చైర్మన్‌గా ఆదికేశవులు నాయుడు నియామకం ఓ వివాదం కాగా.. అక్కడి దర్శనాలు ఓ నిత్య వివాదం. విచ్చలవిడి వీఐపీ పాసులు మరో గొడవ! సాధా .. పూర్తి కథనం

  • అటెండర్‌ నిజాయితీ 
    కర్ణాటకకు చెందిన భక్తులు కౌసుభంలోని ఒక గదిలో మరచిపోయి వదలి వెళ్ళిన పర్సును అటెండర్‌ కె. మునికృష్ణ భద్రంగా వారికి అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. కర్ణాటక పావగడకు చెందిన శాంతమ్మ , నాగరాజు శ్రీవారి దర .. పూర్తి కథనం

  • చిరిగిన పేపరు సంచులతో భక్తుల ఆగ్రహం  
    టీటీడీ తిరుమలలో మార్చి ఒకటో తేదీనుంచి పేపరు సంచులు విక్ర యిస్తోంది. నాణ్యతా ప్రమాణాలు సరిగా లేకపోవడంతో సంచులు చిరిగిపోతున్నాయి. భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీటిపై ఇప్పటి వరకు భక్తుల ను .. పూర్తి కథనం

  • ‘ సప్తగిరి ’ లో పంచాగం శ్రవణం 
    టిటిడి ఆధ్యాత్మిక పత్రిక సప్తగిరి కార్యాలయంలో సోమవారం పంచాగం శ్రవణం జరిగింది. సిద్ధాంతకర్త పి. చెంచురామయ్య పంచాంగాన్ని పఠించారు. ఈ సందర్భంగా ఫ్రధాన సంపాదకులు శైలకుమార్‌ మాట్లాడుతూ సప్తగిరి కార్యాలయంల .. పూర్తి కథనం

  • శ్రీవారి లడ్డూలకు కాగితం సంచులు 
    శ్రీవారి లడ్డూ ప్రసాదం తీసుకెళ్లడానికి వీలుగా భక్తులకు తితిదే కాగితం సంచులను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు పాలిథిన్‌ కవర్లను విక్రయించేవారు. తిరుమలలో ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వస్తువుల అమ్మకాన్ని న .. పూర్తి కథనం

  • భక్తుల పట్ల ప్రేమగా వ్యవహరించండి  
    శ్రీవారి ఆలయంలో భక్తుల పట్ల ప్రేమగా వ్యవహరించాలని తితిదే ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు సిబ్బందికి సూచించారు. శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం శ్రీవారి ఆలయ సిబ్బందిత .. పూర్తి కథనం

  • అన్నదానంను పరిశీలించిన కిషన్‌రెడ్డి  
    తిరుమల నిత్యాన్నదానం క్యాంటిన్‌ను శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పరిశీలించారు. అన్నదానంలో ముద్దపప్పు, నెయ్యి తొలగించడంతోపాటు నిర్వహణ సరిగాలేదని ఇటీవల ఆయనకు ఓ భ క్తుడు లేఖ రాశా .. పూర్తి కథనం

  • భక్తుల పట్ల అనుచిత ప్రవర్తన 
    తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే ఓ అటెండర్‌ను సస్పెండ్‌ చేస్తానని తితిదే ఈవో కృష్ణారావు శుక్రవారం హెచ్చరించడంతో సిబ్బంది సహాయ నిరాకరణ చేపట్టారు. ఫలితంగా క్యూలైన్లలో భక్తులు ముందుకు కదలడం ఆలస్యమైంది. కం .. పూర్తి కథనం

  • ఇంటర్నెట్‌ మాయాజాలం 
    అమెరికాలో ఉద్యోగరీత్యా స్థిరపడిన ప్రవాసాంధ్రుడు నరేందర్‌ చౌదరి శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల రావాలనే యత్నంలో భాగంగా తిరుమల , తిరుపతి దేవస్థాణం ఇంటర్నెట్‌ను పరిశీలించారు. రూ. 2 వేలు విలువైన .. పూర్తి కథనం

  • ఆదమరిస్తే అంతే సంగతులు 
    వెంకన్న కొలువులో భక్తుల సొమ్ముకు భద్రతలేకుండా పోతోంది. భద్రతకల్పిస్తాం.. అంటూ టిటిడి ఉన్నతాధికారులు చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. స్వామివారిపై భక్తివిశ్వాసాలతో భక్తులు సమర్పి .. పూర్తి కథనం

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందనా గోవిందా నవనీతచోర గోవిందా పశుపాలకశ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా వజ్రమకుటధర గోవిందా వరామమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్దార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహన గోవిందా పాండవప్రియ గోవిందా మత్స్యకూర్మా గోవిందా మధుసూదనహరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధకల్కిధర గోవిందా వేణుగానప్రియ గోవిందా వేంకటరమణా గోవిందా సీతానాయక గోవిందా శ్రీతపరిపాలక గోవిందా దరిద్రజనపోషక గోవిందా దర్మసంస్ధాపక గోవిందా అనాథరక్షక గోవిందా ఆపద్భాంధక గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా కమలదళాక్ష గోవిందా కామితఫలతాదా గోవిందా పాపవినాశక గోవిందా పాహిమురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా ధరణీనాయక గోవిందా దినకరతేజా గోవిందా పద్మావతీప్రియ గోవిందా ప్రసన్నమూర్తీ గోవిందా అభయహస్తప్రదర్శన గోవిందా మర్త్యావతారా గోవిందా శంఖచక్రధర గోవిందా శార్జగదాదర గోవిందా విరజాతీరస్ధ గోవిందా విరోధిమర్ధన గోవిందా సాలగ్రామధర గోవిందా సహస్రనామా గోవిందా లక్ష్మీవల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరితిలక గోవింద కాంచనాంబరధర గోవిందా గరుడవాహన గోవిందా వానరసేవిత గోవిందా వారధిబంధన గోవిందా ఏడుకొండలవాడ గోవిందా ఏకస్వరూపా గోవిందా శ్రీరామకృష్ణ గోవిందా రఘకులనందన గోవిందా ప్రత్యక్షదేవా గోవిందా పరమదయాకర గోవిందా వజ్రకవచధర గోవిందా వ్తెజయంతిమాల గోవిందా వడ్డికాసులవాడ గోవిందా వసుదేవతనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా స్త్రీ పుంరూపా గోవిందా శివేకవకమూర్తి గోవిందా బ్రహ్మాండరూపా గోవిందా భక్తరక్షక గోవిందా నిత్యకల్యాణ గోవిందా నీరజనాభ గోవిందా హాతీరామప్రియ గోవిందా హరిసర్వోత్తమ గోవిందా జనార్దనమూర్తి గోవిందా జగత్సాక్షిరూప గోవిందా అభిషేకప్రియ గోవిందా అపన్నివారణా గోవిందా రత్నకిరిటా గోవిందా రామానుజనుత గోవిందా స్వయంప్రకాశ గోవిందా ఆశ్రీతపక్ష గోవిందా నిత్యసుభప్రధ గోవిందా నిఖిలలోేకశా గోవిందా ఆనందరూపా గోవిందా ఆద్యంతరహితా గోవిందా ఇహపరదాయక గోవిందా ఇభరాజరక్షఖ గోవిందా పరమదయాళో గోవిందా పద్మనాభహరి గోవిందా తిరుమలవాసా గోవిందా తులసీవనమాల గోవిందా శేషాద్రినిలయ గోవిందా శ్రీనివాస శ్రీ గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా
Copyright © 2007 ttdnews.com , All rights reserved.
This site is owned and managed by Editor, Kaliyuga Narada Monthly , Tirumala - Tirupati.